Category Uncategorized

శ్రీ‌వారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌ ‌రావు

తిరుమల,ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల  శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్‌ ‌రావు  దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున తిరుమల చేరుకున్న హరీశ్‌ ‌దంపతులు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వేంకటేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి హరీశ్‌ ‌రావుకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థ…

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు ఊరట

హైకోర్టు అనర్హత తీర్పుపై సుప్రీం స్టే ప్రతివాదులకు నోటీసులు పంపించిన కోర్టు కేసు నాలుగువారాలకు వాయిదా న్యూ దిల్లీ,ఆగస్ట్7 (ఆర్‌ఎన్‌ఎ):  ‌కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే ఇచ్చింది… ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ.. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో…

చేనేత భవన్‌కు మంత్రుల శంకుస్థాపన

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్‌ ‌శిల్పారామంలో చేనేత భవన్‌ ‌నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌  ‌శంకుస్థాన చేశారు. మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ఎమ్మెల్సీ ఎల్‌.‌రమణతో కలిసి చేనేత భవన్‌ ‌నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. 500 గజాల స్థలంలో దీనిని నిర్మిస్తున్నారు. అదేవిధంగా చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయవిక్రయాదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ…

దేశాన్ని గట్టెక్కించిన ఘనత పివిదే

పివిని మరచిన ఘనత కాంగ్రెస్‌ ‌పార్టీది పిపికి సముచిత గౌరవం ఇచ్చిన కెసిఆర్‌ ‌విగ్రహావిష్కరన సభలో ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్7:‌దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పీవీ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొనియాడారు. పీవీ కేవలం తన మేధో సంపత్తితో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని వివరించారు.…

రాహుల్‌ ‌లోక్‌సభ సభ్యత్వం పునరుద్దరణ

ఉత్తర్వులు జారీ చేసిన స్పీకర్‌ ఓం ‌బిర్లా వెంటనే లోక్‌సభకు హాజరు అయిన రాహుల్‌ ‌పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి ఘనంగగా స్వాగతించిన కాంగ్రెస్‌ ఎం‌పిలు అవిశ్వాసం చర్చలో పాల్గొనేలా కాంగ్రెస్‌ ‌ప్లాన్‌ న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్7: ‌కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీపై విధించిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు సోమవారం లోక్‌సభ ప్రకటించింది. మోడీ…

గద్దర్ పార్థివదేహానికి ముఖ్య మంత్రి నివాళులు..!

దివంగత గద్దర్ పార్థివ దేహానికి సోమవారం పుష్పాంజలి ఘటించి ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు.గద్దర్ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తో తనుకున్న అనుబంధాన్ని  సీఎం గుర్తు చేసుకున్నారు.

 ‘సియాసత్ ‘ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దిన్ అలీ ఖాన్ హఠాన్మరణం

గద్దర్ అంత్య క్రియల ల్లో పాల్గొన్న   ‘సియాసత్ ‘ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దిన్ అలీ ఖాన్ మార్గ మధ్యలో  తీవ్రమైన గుండెనొప్పితో మృతి చెందారు.

దేశంలో భారత రాజ్యాంగం ద్వారానే   ప్రజలందరికీ సమాన హక్కు

  ఉప్పల్,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7:  భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన తర్వాతనే భారతదేశంలో ప్రజలందరికీ సమాన హక్కులు వచ్చాయని అంతకుముందు వర్ణ కుల ఆధారంగానే న్యాయం జరిగేదని అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ ను భారతదేశ సమతా మూర్తిగా అన్ని వర్గాల ప్రజలు కొనియాడుతారని తెలంగాణ తొలి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య…

ఘనంగా 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న టిఆర్ఎస్ నాయకుడు కాకి దశరథ

కందుకూరు,ప్రజాతంత్ర,ఆగస్ట్ 7 : మండల పరిధిలోని అన్నోజిగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ భర్త కాకి దశరథ ముదిరాజ్ 50వ పుట్టినరోజు వేడుకలు నాయకుల కార్యకర్తల మధ్యలో సోమవారం ఘనంగా వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తన 50వ పుట్టినరోజు వేడుకలకు హాజరైన తమ టిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.తన పట్ల మమకారం,ప్రేమ,అనురాగాలు కలిగి నా…