దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మరోసారి ఈడీ నోటీసులు
దిల్లీ, సెప్టెంబర్ 14 : దిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. కవితకు సమన్లు జారీ చేయడంతో ఇంతకాలం సైలెంట్గా ఉన్న దిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి కదలిక వొచ్చినట్టెంది. శుక్రవారం దిల్లీలో హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.…
