Category Uncategorized

వీరశైవ లింగాయత్, లింగ బలిజలను ఓబీసీలో చేర్చాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : సామజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డ వీరశైవ లింగాయత్, లింగ బలిజలను ఓబీసీలో చేర్చాలని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో వీరశైవ లింగాయతులు, లింగ బలిజలు జీవన విధానాలను, స్థితిగతులను సమస్యలను భారత…

వినాయక మండప నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : ఆమనగల్లు మున్సిపాలిటీలో వినాయక చవితి పండుగ సందర్భంగా మండప నిర్వాహకులు వినాయకుని ప్రతిష్టించే స్థలంలో తప్పకుండా అనుమతి తీసుకోవాలని ఆమనగల్ ఎస్సై బలరాం కోరారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్…

వినాయక మండప నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : ఆమనగల్లు మున్సిపాలిటీలో వినాయక చవితి పండుగ సందర్భంగా మండప నిర్వాహకులు వినాయకుని ప్రతిష్టించే స్థలంలో తప్పకుండా అనుమతి తీసుకోవాలని ఆమనగల్ ఎస్సై బలరాం కోరారు. శుక్రవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్…

అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ప్రజాతంత్ర కొడంగల్ సెప్టెంబర్ 15 : అంగన్వాడి  టీచర్లను ప్రభుత్వ ఉద్యోగస్తుల గుర్తించాలనీ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బుస్సా చంద్రయ్య   ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్బంగా అంగన్వాడీ మహిళ లు  కొడంగల్ పట్టణం లోని అంబేద్కర్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అంగన్వాడీల కనీస వేతనం 26 వేల రూపాయలు…

అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ప్రజాతంత్ర కొడంగల్ సెప్టెంబర్ 15 : అంగన్వాడి  టీచర్లను ప్రభుత్వ ఉద్యోగస్తుల గుర్తించాలనీ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బుస్సా చంద్రయ్య   ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్బంగా అంగన్వాడీ మహిళ లు  కొడంగల్ పట్టణం లోని అంబేద్కర్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అంగన్వాడీల కనీస వేతనం 26 వేల రూపాయలు…

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై అసత్య ప్రచారాలు మానుకోండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : ఆమనగల్లు ఎంపీపీ అనిత విజయ్ కల్వకుర్తి శాసనసభ్యులు  జైపాల్ యాదవ్ పై చేసిన అసత్య ఆరోపణలు మానుకోవాలని బిఆర్ఎస్ నాయకుడు జంతుక కిరణ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తల్లి లాంటి పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ.. బి ఆర్ఎస్ పార్టీపై బురద జల్లే పనులు మానుకోవాలని హితువు…

ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై అసత్య ప్రచారాలు మానుకోండి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 15 : ఆమనగల్లు ఎంపీపీ అనిత విజయ్ కల్వకుర్తి శాసనసభ్యులు  జైపాల్ యాదవ్ పై చేసిన అసత్య ఆరోపణలు మానుకోవాలని బిఆర్ఎస్ నాయకుడు జంతుక కిరణ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తల్లి లాంటి పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ.. బి ఆర్ఎస్ పార్టీపై బురద జల్లే పనులు మానుకోవాలని హితువు…

సర్వేలన్నీ కసిరెడ్డి కే  సానుకూలం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబరు 15 : కల్వకుర్తి అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థిత్వం  విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచించాలని  బీ ఆర్ఎస్ జిల్లా నాయకుడు కమటం శేఖర్ కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున అభ్యర్థి మార్చకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం విలేకరుల…

సర్వేలన్నీ కసిరెడ్డి కే  సానుకూలం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబరు 15 : కల్వకుర్తి అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థిత్వం  విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచించాలని  బీ ఆర్ఎస్ జిల్లా నాయకుడు కమటం శేఖర్ కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున అభ్యర్థి మార్చకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం విలేకరుల…