Category Uncategorized

జీవన ధైన్యం…

ఆకలితో జగడం మనిషికి ఈ నాటిది కాదు. సందర్భమేదైనా, అందుకు కారణాలు ఎలాంటివైనా జానెడు పొట్ట కోసం అనునిత్యం ఆకలి యుద్ధం మనిషికి తప్పడం లేదు. మానవాళి బ్రతుకును వెక్కిరించి మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చిన కలికాలపు మహమ్మారి కరోనా. ప్రపంచ జీవన కదలికే దాని ధాటికి ఆగిపోయినా ఆకలి మాత్రం పాదాన్ని వేలమైళ్లు ప్రయాణింపజేసింది. పొట్టపోసుకునేందుకు…

చెదరని గురుతులు

దినకరుడి కాళ్ళకి నా కళ్ళనతికించుకుని మరీ వెతుకుతాను నీ జాడ కోసం నిశి రాత్రిలో మిణుకు మిణుకు మిణుగురులు తళుకు తళుకు చుక్కలు తోడు నడుస్తాయి నా బాధ చూడలేక అప్పుడప్పుడూ…. పున్నమి వెన్నెల నా చేతిలో లాంతరై దారి చూపుతుంది ఏ పొన్నపూలో వాసనలొదిలి మనం ఏకాంతంగా కలుసుకునే చోట నీవున్నవనే జాడ తెలుప…

రాజకీయ కక్ష…

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌తనకు మోదీ నోటీసు వొచ్చిందని, అది రాజకీయ కక్షతో పంపించిన నోటీసు కాబట్టి దానిపై పెద్దగా స్పందించాల్సిన అవసనం లేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈడీ నోటీసును తమ పార్టీ న్యాయ విభాగానికి ఇచ్చామని, ఆ విభాగం ఎలా చెబితే అలా ముందుకెళ్తామని తెలిపారు. గురువారం…

మహిళలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు..

బీజేపీని గెలిపించాలని పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌పిలుపు రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి దీక్షకు సంఘీభావం తుంగతుర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌తుంగతుర్తి నియోజకవర్గంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, మర్డర్లు జరుగుతున్నాయని ఇక్కడికి రాగానే కార్యకర్తలు తనకు చెప్పారని రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే…

వాయుగుండంగా మారనున్న అల్పపీడం

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా వానలు పడనున్నాయి. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్…

సీడబ్ల్యూసీ, విజయ భేరి సమావేశాలు చరిత్రాత్మకం

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 70 సీట్లు బిఆర్‌ఎస్‌, ‌బిజెపిల మధ్య రహస్య పొత్తు బిఆర్‌ఎస్‌ను గెలిపించడానికే రాష్ట్రంలో సైలెంటయిన బిజెపి కాంగ్రెస్‌ ఎం‌పి, సీడబ్ల్యుసీ సభ్యుడు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి కాంగ్రెస్‌ ‌విజయ భేరికి భారీ ఎత్తున తరలిరావాలని ప్రజలకు పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ఈ ‌నెల 16న హైదరాబాద్‌లో…

దిల్లీ లిక్కర్‌ ‌కేసులో కవితకు మరోసారి ఈడీ నోటీసులు

దిల్లీ, సెప్టెంబర్‌ 14 : ‌దిల్లీ లిక్కర్‌ ‌కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. కవితకు సమన్లు జారీ చేయడంతో ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న దిల్లీ లిక్కర్‌ ‌స్కాం కేసులో మరోసారి కదలిక వొచ్చినట్టెంది. శుక్రవారం దిల్లీలో హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.…

రాష్ట్రంలో ఎవ్వరూ నిరసన తెలిపే పరిస్థితి లేదు

పోరాటాలను అణిచి వేసే ప్రయత్నం ఒంటెద్దు పోకడలకు కాలం చెల్లింది 24 గంటల దీక్షను విరమించిన రాష్ట్ర బిజెపి చీఫ్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌బిజెపి పోరాటాలను అణిచి వేసేందుకు కేసీఆర్‌ ‌ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం బీజేపీ కార్యాలయంలో…

ఖమ్మంలో 100 సీట్లతో మెడికల్‌ ‌కాలేజ్‌

8.5 ‌కోట్లతో భవనాలు నిర్మాణం…గురువారం నుంచే తరగతులు రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగాల్లో ఎంతో అభివృద్ధి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు పాలమూరు ప్రజల కరువును శాశ్వతంగా తీర్చే ప్రాజెక్టు ‘ఎత్తిపోతల’ : విలేఖరుల సమావేశంలో మంత్రి ఖమ్మం టౌన్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ఈ ‌యాడాది నుంచే  100…