Category Uncategorized

దిల్లీ లిక్కర్‌ ‌కేసులో ఎంఎల్‌సి కవితకు ఊరట

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 15(ఆర్‌ఎన్‌ఎ) : ‌బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీ కోర్టులో ఊరట లభించింది. కవితకు ఈ నెల 26వ తేదీ వరకు సమన్లు జారీ చేయొద్దని ఈడీని సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశించింది. నళినీ చిదంబరం తరహాలోనే తమకూ ఊరట కల్పించాలని కోర్టును కవిత కోరారు. కవిత పిటిషన్‌పై సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం…

వైద్యం, విద్య, వ్యవసాయంలో మనమే టాప్‌

‌దేశానికి దిక్సూచిగా తెలంగాణ కెసిఆర్‌కు కృతజ్ఞత సభలో మంత్రి కెటిఆర్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌దేశ వ్యాప్తంగా వైద్యం, విద్య, వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉందని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌రాష్ట్ర ఐటి, మున్సిపల్‌ ‌శాఖల మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో మెడికల్‌ ‌కాలేజీని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌…

వైద్యం, విద్య, వ్యవసాయంలో మనమే టాప్‌

‌దేశానికి దిక్సూచిగా తెలంగాణ కెసిఆర్‌కు కృతజ్ఞత సభలో మంత్రి కెటిఆర్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌దేశ వ్యాప్తంగా వైద్యం, విద్య, వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉందని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌రాష్ట్ర ఐటి, మున్సిపల్‌ ‌శాఖల మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. సిరిసిల్లలో మెడికల్‌ ‌కాలేజీని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌…

రాజకీయాలకు అతీతంగా సోనియమ్మకు స్వాగతం పలుకుదాం

విజయభేరిలో ఆరు గ్యారంటీలను ఆమె ప్రకటిస్తారు అధికారంలోకి వొచ్చిన 30 రోజుల్లో గ్యారంటీలను అమలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బీఆరెస్‌ ‌ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమన్న కేసీ వేణు గోపాల్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాజకీయాలకు అతీతంగా సోనియా గాంధీకి స్వాగతం పలుకుదామని మేథావులు, ఉద్యమకారులు, విద్యార్థి, నోరుద్యోగులకు టీపీసీసీ అధ్యక్షుడు…

రాజకీయాలకు అతీతంగా సోనియమ్మకు స్వాగతం పలుకుదాం

విజయభేరిలో ఆరు గ్యారంటీలను ఆమె ప్రకటిస్తారు అధికారంలోకి వొచ్చిన 30 రోజుల్లో గ్యారంటీలను అమలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బీఆరెస్‌ ‌ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమన్న కేసీ వేణు గోపాల్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాజకీయాలకు అతీతంగా సోనియా గాంధీకి స్వాగతం పలుకుదామని మేథావులు, ఉద్యమకారులు, విద్యార్థి, నోరుద్యోగులకు టీపీసీసీ అధ్యక్షుడు…

రాష్ట్ర చరిత్రలో సుదినం..: మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లో ఎంబిబిఎస్‌ ‌తరగతులను ప్రగతి భవన్‌ ‌నుండి వర్చువల్‌గా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు  ప్రారంభించడం…

రాష్ట్ర చరిత్రలో సుదినం..: మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాష్ట్రంలో 9 కొత్త ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీల్లో ఎంబిబిఎస్‌ ‌తరగతులను ప్రగతి భవన్‌ ‌నుండి వర్చువల్‌గా  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్‌ ‌కాలేజీలు  ప్రారంభించడం…

ఆరోగ్య తెలంగాణయే లక్ష్యం

అందుకే మెడికల్‌ ‌కళాశాలలకు ప్రాధాన్యం ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వివక్షతకు గురయ్యాం ఎన్నో అవమాన పరిస్థితులు…అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాం ఒకేసారి 9 మెడికల్‌ ‌కళాశాలల ప్రారంభం..సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధితో స్వేచ్ఛగా ఎగురుతున్నాం మెడికల్‌ ‌కళాశాలలను వర్చువల్‌గా ప్రాంభించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ఉమ్మడి రాష్ట్రంలో…

ఆరోగ్య తెలంగాణయే లక్ష్యం

అందుకే మెడికల్‌ ‌కళాశాలలకు ప్రాధాన్యం ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో వివక్షతకు గురయ్యాం ఎన్నో అవమాన పరిస్థితులు…అన్నింటినీ తట్టుకుని నిలబడ్డాం ఒకేసారి 9 మెడికల్‌ ‌కళాశాలల ప్రారంభం..సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధితో స్వేచ్ఛగా ఎగురుతున్నాం మెడికల్‌ ‌కళాశాలలను వర్చువల్‌గా ప్రాంభించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ఉమ్మడి రాష్ట్రంలో…