1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు అల్పాహారం
దసరా నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : తెలంగాణ రాష్ట్ర సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో(1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ…
