Category Uncategorized

అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: అంగన్వాడి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.గత 6 రోజులుగా జరుగుతున్న అంగన్వాడీ సమ్మె ను సందర్శించి,సంఘీ భావం ప్రకటించారు. ఈ సందర్భంగా పాండు రంగా రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ సమ్మె డిమాండ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో వుందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…

ముఖ్యమంత్రి కాన్వాయ్ ను అడ్డుకోబోయిన బీజేవైఎం నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం,వివక్ష చూపుతోందని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీకేజీలో  ఉన్న పెద్దలను ప్రభుత్వం వదిలేస్తుందని ఆరోపిస్తూ.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమనగల్లు మీదుగా నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ వద్ద పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు…

పేదల పక్షపాతి కేసీఆర్  దేవి రవీందర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని రైతుబందు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్ అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లాకుకునూరుపల్లి మండలం  మెదనీపూర్ గ్రామ సర్పంచ్ తాడెం దశరథం, బిఆర్ఎస్ సీనియర్ నాయకుదు రమేష్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దేవి…

ముఖ్యమంత్రి కెసిఆర్ నీలం మధుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించకపోవడం దుర్మార్గం

బొల్లారంలో కదం తొక్కిన బీసీలు, సబ్బండ వర్గాలు నీలం మధుకు సంపూర్ణ మద్దతు ఇప్పటికైనా పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ లేదంటే ఇండిపెండెంట్ గా నిలబెట్టి గెలిపించుకుంటామని హెచ్చరిక పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీసీలు, సబ్బండ వర్గాలు కదం తొక్కారు. బహుజన వర్గాల నాయకుడు నీలం మధు ముదిరాజ్…

వినాయక మండపాన్ని ప్రారంభించిన తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు రూప శ్రీ కౌంటిలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందించిన ఐదు లక్షల రూపాయల విరాళంతో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని శనివారం అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

టీసీసీ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఇంజనీర్ల దినోత్సవం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16 : జాతీయ ఇంజనీర్ల దినోత్సవం పురస్కరించుకొని గత 33 సం.లుగా సివిల్ ఇంజనీరింగ్ రంగంలో అపార సేవలు అందిస్తున్న ప్రముఖ ఇంజనీరింగ్, ఉపాధ్యాయులు, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పుప్పాల అనిల్ కుమార్ కు అనురాగ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఉస్మానియా…

‌రామ చిలుక

పచ్చ పచ్చని చిలుక వయ్యార మొలక ఎర్ర ఎర్రని ముక్కు చిలుక చిరునవ్వు లొలుక చిట్టి చిట్టి పలుకులు చిన్నారి పలుకులు చిలుక పలుకు మాటలు తేనేలూరు తీపి ఊటలు పంజరం లోని చిలుక చుట్టూ తిరుగే గిలక ఎగిరి పొమ్మన్న పోలేదిక మాటలు నేర్చిన చిలుక రామ నామం పలుక చిలుక కొట్టిన జామపండు…

నేడు కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం

జాతీయ రాజకీయాల్లో విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అత్యున్నత నిర్ణాయక మండిలి సమావేశాలను కాంగ్రెస్‌ ‌పార్టీ హైదరాబాద్‌ ‌కేంద్రంగా నేడు ప్రారంభించనుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీని పునర్‌ ‌వ్యవస్థీకరించారు. అలా వ్యవస్థీకరించబడిన కమిటీ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సమావేశమవుతున్నది. జాతీయ…

1 ‌నుంచి 10 తరగతుల విద్యార్థులకు అల్పాహారం

దసరా నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌తెలంగాణ రాష్ట్ర సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. దసరా కానుకగా, అక్టోబర్‌ 24 ‌నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో(1 నుంచి 10వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ…