Category Uncategorized

చెత్త రహిత పట్టణం మనందరి బాధ్యత

ఆమనగల్లు పురవీరుల గుండా భారీ ర్యాలీ ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : ఆమనగల్లు పట్టణాన్ని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడంలో మనందరం భాగస్వాములు కావాలని ఆమనగల్ మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, చైర్మన్ రాంపాల్ నాయక్ అన్నారు. ఆదివారం ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 లో భాగంగా సుర సముద్రం చెరువు పై నడుస్తూ చెత్త తొలగింపు…

మట్టి వినాయకులను పూజిద్దాము పర్యావరణాన్ని కాపాడుదాం..

—జడ్పీటీసీ దశరథ్ నాయక్,  పిఎస్ సి ఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దామని జడ్పిటిసి దశరథ నాయక్, డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్త అన్నారు. గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కడ్తాల పట్టణంలో…

చరిత్రను తప్పుగా చూపించేవారికి.. ప్రజలే సరైన సమాధానం చెబుతారు

  – సంతుష్టీకరణ కోసం వాస్తవాలను మరుగున పడేస్తే చరిత్ర ఉండదన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా – దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. ఆ తర్వాత 399 రోజులపాటు తెలంగాణలో రజాకార్ల అరాచకం పెరిగింది – మన పూర్వీకులు కలలుగన్న తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపు – తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవాన్ని…

యాస, భాషను చిన్న చూపుతో సమైక్యత చోటు చేసుకోలేదు

కేసీఆర్‌ ఉద్యమంతోనే కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది అభివృద్ధి అంటే మురికి కాలువలు, సిసి రోడ్లు నిర్మించడం కాదు అభివృద్ధి అంటే జిల్లా ప్రజల జీవన ప్రమాణాలను మార్చడమని గడిచిన తొమ్మిదేళ్లలో నిరూపించం సిద్ధిపేట తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17: తెలంగాణ యాస, భాషలను చిన్న చూపు…

నిజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేసిన ఘనుడు ఉక్కుమనిషి ‘సర్దార్‌’

సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ పేరు వినగానే- దేశ స్వాతంత్య్రం అనం తరం స్వదేశీ సంస్థానాల విలీనం అంశం ఎవరికైనా గురుకొస్తుంది. 1948 సెప్టెంబర్‌ 13న హైదరాబాద్‌ నిజాం పైకి భారత సైన్యంతో దాడి చేయించి, రజాకార్లను పారద్రోలి, ఆ సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌ లో విలీనం చేసిన పటేల్‌ ఘనత అందరికీ స్ఫురణకు వస్తుంది. నిజాం…

సెప్టెంబర్‌ 17 ను విద్రోహ దినంగా పాటించండి!!

సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ పిలుపు క్రూర నిజాం రాజ్యంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు మృగ్యమై వెట్టి చాకిరీ అమలైనప్పుడు,దాన్ని తుద ముట్టించడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1948 జూలై 4 న దొడ్డి కొమురయ్య హత్య తో ప్రారంభమయింది. నిజాం ఆగడాలకు వ్యతిరేకంగా ప్రధానంగా తెలుగు భాషా వికాసం కోసం ,తెలుగు మాధ్యమం కోసం ఆంధ్ర…

సెప్టెంబర్‌ – 17 విలీనమా?విమోచనమా? సమైక్యతనా?

సెప్టెంబర్‌ 17 ప్రత్యేక వ్యాసాలు సెప్టెంబర్‌ 17 విలీన దినం. 1947 ఆగస్టు 15 న బ్రిటీషు పాలన అంతమై హైదరాబాద్‌ రాజ్యం బ్రిటిష్‌ వారి రాకపూర్వం ఉన్న స్థితికి వస్తుందని అనగా సర్వ స్వతంత్రం అవుతుందని ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ప్రకటించడంతో యావద్దేశం సంబ రాల్లో ఉంటే హైదరాబాద్‌ మాత్రం ఆ అదృష్టానికి నోచుకోలేక…

తెలంగాణ విలీన నాటకమే కాంగ్రెస్‌ ‌విద్రోహము..

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లో (1946 -1951) 3వేల గ్రామ రాజ్యాలు స్థాపించి 10 లక్షల భూములు భూస్వాముల చెర నుండి విడిపించి ,అగ్ర కుల భూస్వాముల ఆధిపత్యాన్ని కూల్చివేస్తూ 3 వేల మంది కమ్యునిస్ట్ ‌యోధులు అమరులు అయినారు. తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణా పీడిత ప్రజల అధికారం కొరకు జరిపిన…

వనవాసం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి పాండవులకు మరలా పాత్రికామి ద్వారా వర్తమానం పంపారు. ధర్మరాజు తండ్రి ఆజ్ఞనుకాదనకుండా, హస్తినాపురం చేరుకున్నాడు. పెద్దలందరూ ధృతరాష్ట్రునికి ద్యూతం వద్దని సలహానిచ్చారు.  గాంధారీ చెప్పి  చూసింది. ఎవ్వరి మాటా దృతరాష్ట్రుడు వినలేదు. అనుద్యూతం ప్రారంభమైంది. ఈ సారి శకుని కొత్త పందాన్ని సూచించాడు. ఈ సారి ఓడిన వారు…