Category Uncategorized

తెలంగాణ విద్యుత్‌ విచారణ కమిషన్‌కు కొత్త ఛైర్మన్‌

హైకోర్టు మాజీ చీఫ్  జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ నియామకం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ విద్యుత్‌ విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ భీమ్‌రావు లోకూర్‌ నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీమ్‌ కోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సుప్రీమ్‌ కోర్టు ఆదేశాల మేరకు…

ఆగస్ట్ లో దేశానికి స్వాతంత్య్రం…రైతులకు రుణ విముక్తి

అన్నదాతలకు నిజమైన స్వేచ్ఛ 12 రోజుల్లోనే రూ. 12 వేల కోట్ల మాఫీ రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల లక్షన్నరలోపు 6.40 లక్షల రైతులకు రుణ విముక్తి అసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతుల ఖాతాల్లో జమ రాజకీయాలు కాదు…రైతుల ప్రయోజనమే మా ప్రాధాన్యం ప్రభుత్వ చిత్త శుద్ధి, నిబద్ధతకు ఇది నిదర్శనం రైతుల…

వాయనాడ్‌లో కొండచరియల బీభత్సం

విరిగి పడడంతో 107కు పైగా మంది మృతి…పలువురు గల్లంతు రెస్క్యూ కోసం కేంద్ర సాయం కోరిన కేరళ ప్రభుత్వం వయనాడ్‌ విషాదంపై రాహుల్‌ ఆవేదన… అదనపు పరిహారం అందించాలని లోక్‌సభలో వినతి సహాయక, రెస్క్యూ చర్యలు ముమ్మరం బారీ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం   ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూలై 30 : కేరళలోని…

నేడు రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ శర్మ ప్రమాణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : తెలంగాణ నూతన గర్నవర్‌గా నియామకమైన జిష్ణుదేవ్‌ వర్మ నేడు దవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం 5.03 గంటలకు ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్‌భవన్‌ పేర్కొంది. రెండురోజుల కిందట కేంద్ర ప్రభుత్వం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. జిష్ణుదేవ్‌…

రుణ మాఫీ హామీ నిలుపుకున్న కాంగ్రెస్‌

రైతు పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్న వేళ.. ఇంత త్వరగా అమలుపై రైతాంగం, మేధావి వర్గం ఆశ్చర్యం…ఆనందం హామీని నిలబెట్టుకోవడంతో తన జన్మ ధన్యమైందన్న సిఎం రేవంత్‌   మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, జూలై 30 : రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు మంగళవారం రెండవ విడుత రుణమాఫీని అందజేయడం ద్వారా…

విపక్షమంటే విమర్శించడం కాదు…

రాష్ట్రాన్ని పదేళ్లపాటు అడ్డదిడ్డంగా పాలించి, అక్రమాలకు పాల్పడి, అవినీతిని మూటకట్టుకుని,  దివాళా తీయించిన కెసిఆర్‌ కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్‌ను ఎలా పడగొట్టాలా అన్న ఆలోచనలో పడిరది.  ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతున్నా..కట్టడి చేసుకోలేని వారు.. మళ్లీ తమదే రాజ్యం అని విర్రవీగుతున్నారు.  అవినీతిలో మునిగి తేలిని వారికి అధికారలేమి ఉక్కపోతగా మారింది.అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అదేపనిగా విమర్శలు…

వ్యూహాత్మకంగా రైతు రుణమాఫీ అమలు!

హామీలను గట్టెక్కించే యత్నంలో ఆచితూచి అడుగు ఏడు నెలలైనా రుణమాఫీ చేయలేదని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెట్టారు. ఇంకెప్పుడు అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని, ఈ విషయంలో రేవంత్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకుంటారని బిఆర్‌ఎస్‌ నేతలు బలంగా నమ్మారు. అందుకే…

 రైతు హృదయ దివిటి తెలంగాణ బడ్జెట్

తన కుటుంబ సభ్యులతో శ్రమిస్తూ ,సొంత ఉత్పత్తి సాధనాలతో వ్యవసాయం చేసే వ్యక్తే రైతు.వ్యవసాయ కుటుంబంలో పుట్టి నిత్య జీవితంలో వ్యవసాయ రంగ సాధక బాధకాలు అనుభవంలో పరిశీలనంలో రూపుదిద్దుకున్న వ్యక్తిత్వంతో పాలన సాగిస్తున్నవారు సి యం రేవంత్ రెడ్డి .వ్యవసాయం చేసి పంటలు పండించే ప్రాచుర్యం ఏర్పడటంతో సాంఘిక చరిత్రలో రైతాంగం పుట్టుకొచ్చింది.మానవ జాతి…

గద్దర్‌ అవార్డులకు మేం సుముఖం: సిఎం రేవంత్‌ ప్రకటనపై స్పందించిన మెగాస్టార్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : విశ్వంభర అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు చిరంజీవి స్పందించారు. సినిమా అవార్డులను పునరుద్దరిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గద్దర్‌ అవార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపాదనను  ఫిలిం ఛాంబర్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌…