Category Uncategorized

నేడు కేంద్రం సింగరేణిని ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తుంది

నాడు సమైక్య పాలకులు అప్పుల కింద 49 శాతం కేంద్రానికి కట్టబెడితే… సంస్థ తెలంగాణకు కొంగు బంగారం కాంగ్రెస్‌ హాయంలో కరెంట్‌, త్రాగు, సాగునీరు లేదు సూటు కేసులు, డబ్బు సంచులు కావాలా…అభివృద్ధి కావాలా? బాల్క సుమన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి మందమర్రి ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సింగరేణి సంస్థ తెలంగాణ కొంగు…

నామినేషన్‌ల గడువు రెండు రోజులే..

అన్ని పార్టీల్లో ఇంకా పూర్తిగాని సీట్ల కేటాయింపు కేటాయించిన సీట్లపై కూడా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ఆశావహుల్లోనూ అయోమయం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్ధుల నుండి నామినేషన్‌ల స్వీకరణకు కేవలం రెండు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. అయినా రాజకీయ పార్టీల సీట్ల…

కేసీఆర్‌ వచ్చాక రైతు విలువ పెరిగింది

ప్రభుత్వ పథకం అందుకోని ఇల్లు లేదు, లబ్ధి పొందనీ వ్యక్తి లేడు కాంగ్రెస్‌ అంటేనే అతుకుల బొంత. మనది ఒకటే లైన్‌, ఒకటే లీడర్‌.. మన చంటి లోకల్‌. మెజార్టీతో గెలిపించాలి ఆందోల్‌ బీఆర్‌ఎస్‌ బూత్‌ స్థాయి ఇంచార్జ్‌ ల సమావేశంలో మంత్రి హరీష్‌ రావు ఆందోల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7 : సీఎం అభ్యర్థులు…

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారనీ, అందు నాంది గజ్వేల్‌ కావాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రజలను కోరారు. గజ్వేల్‌ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ నామినేషన్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ..సిఎం కేసీఆర్‌ నియంత పాలనపై తిరుగుబాటు చేసి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలందరికీ…

ఇక్కడ నేను గెలిస్తే గజ్వేల్‌ ప్రజలు గెలిచినట్టు…  :ఈటల రాజేందర్‌

గజ్వేల్‌లో తాను గెలిస్తే ప్రజలు గెలిచినట్టేనని గజ్వేల్‌ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ఎమ్మెల్యే అభ్యర్థిగా రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రాజేందర్‌ మాట్లాడుతూ..ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ నియోజకవర్గం నుంచే టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరాననీ, గజ్వేల్‌కు కేసీఆర్‌ పరాయి వ్యక్తిగానీ, తాను కావని,…

24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే..

నేను, సంపత్‌ నామినేషన్‌ వేయం ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఉచిత విద్యుత్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌ ది..24 గంటల కరెంట్‌ అని కేసీఆర్‌ చెబుతుండు…నేను సూటిగాసవాల్‌ విసురుతున్నా.. ఈ నడిగడ్డలో ఏ సబ్‌ స్టేషన్‌ కైనా వెళదాం.నిజంగా 24 గంటల కరెంటు వస్తుందని నిరూపిస్తే నేను, సంపత్‌ నామినేషన్‌…

రాహుల్‌కు ఎవుసం తెల్వదు

ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, వడ్లమితే పైసలు ఇచ్చేదెట్లా గొడ్డలి భుజాన పెట్టుకుని తిరుగుతున్నారు అందుకే ఆలోచించి వోటేయాలి ఆగమాగం అయితే వెనక్కి పోతాం పదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ కాంగ్రెస్‌ వొస్తే మళ్లీ మత కల్లోలాలు తప్పవు పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ విమర్శలు రాహుల్‌ గాంధీ ధరణిని తీస్కపొయి బంగాళాఖాతంలో…

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 : కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు.  కల్వకుర్తి నియోజకవర్గ తలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లి, మెదక్ పల్లి, రాంపూర్ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో అబివృద్ధి జరుగుతుందని…

ఎబివిపి కందుకూరు నూతన నగర కమిటీ

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 7: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కందుకూరు నగర కార్యదర్శిగా కందుకూరు మండలం అన్నోజిగుడ గ్రామానికి చెందిన డిల్లి భాను ప్రసాద్ నియమితులైనారు.కందుకూరు నగర ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలో నిర్వహించడం నిర్వహించినట్లు భానుప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు.అనంతరం నగర నూతన కమిటిని ప్రకటించడం జరిగిందన్నారు.ఈ సంధర్బంగా ఎబివిపి రాష్ట్ర వర్కింగ్ కమిటీ…