Category Uncategorized

వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 8: బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపిస్తాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆనంద్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్…

జగ్గారెడ్డి తరుపున నామినేషన్ దాఖలు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 8: సంగారెడ్డి  అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయ ప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి )తరుపున   ప్రతి పాదకులు అనంత కిషన్ తోపాజి  బుధవారం  నామినేషన్ దాఖలు చేశారు.  వారి వెంట జగ్గారెడ్డి సతిమణి తూర్పు నిర్మల రెడ్డి, జార్జీ  ఇతరులు ఉన్నారు.

మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 8: మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని గత దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్…

కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తోనే అన్ని వర్గాల అభివృద్ధి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 : కేంద్రం, రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని ఆమనగల్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తెల్గమల్ల జగన్ అన్నారు. బుధవారం ఆమనగల్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీపాతి…

కారు గుర్తుకు ఓటు వేసి సబితా ఇంద్రారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 8: మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 30వ డివిజన్ కార్పొరేటర్ భీమిడి స్వప్న జంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి ఓటు…

వందేళ్ళ ప్రగతిని పదేళ్లలో చేసి చూపించాం

గడపగడపకు అభివృద్ధి వివరించండి ప్రతి కార్యకర్త నాయకుడే పది యేళ్లు కానరాని నాయకులు నేడు ఉద్దరిస్తామంటూ బయలుదేరుతున్నారు కుక్కలు చింపిన విస్తరాకుల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలను అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రజల మనిషి మహిపాల్ రెడ్డి కాసాని జ్ఞానేశ్వర్ అభివృద్ధిని కొనసాగిద్దాం సంక్షేమాన్ని ఆశీర్వదిద్దాం శాసనమండలి మాజీ…

ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 8: ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఎవరు ఇవ్వనని పదవులు ఆర్య వైశ్యులకు ఇచ్చి సముచిత స్థానం కల్పించిన పార్టీకి ప్రతి ఒక్కరు అండగా నిలిచి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం…

జైపాల్ యాదవ్ గెలుపు కోసం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహిళల పూజలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 :  కల్వకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో గెలుపొందాలని కోరుతూ కడ్తాల్ మండలంలోని పోచమ్మ గడ్డ తండా గిరిజన మహిళలు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. గిరిజన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని…

అమనగల్లులో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 :  టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి 54వ జన్మదిన వేడుకలను ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మండ్లి రాములు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. కార్యాలయం వద్ద రాములు ఆధ్వర్యంలో కేకును కట్ చేసి బాణాసంచా కాల్చారు. రేవంత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు,…