Category Uncategorized

మధన్నే మా ఎమ్మెల్యే అని అంటున్న ప్రజలు

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 7: ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ చేపట్టిన పాదయాత్ర ముచ్చటగా మూడో రోజుకు చేరుకుంది. అచ్చట, ఇచ్చట, ఎచ్చటైనా ఒకటే ముచ్చట. మధన్నే మా ఎమ్మెల్యే అని ప్రజలు అంటున్నారు. మంగళవారం మధు యాష్కి గౌడ్ పాదయాత్ర ప్రారంభంలో అమరుడైన శ్రీకాంత్ చారి, ప్రొఫెసర్ జయశంకర్,…

వేల కోట్లతో  అభివృద్ధి చేసిన చరిత్ర సీఎం కేసీఆర్‌ది ఎమ్మెల్యే దేవిరెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 7: గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్ల రూపాయలతో కనీవినీ ఎరగని రీతిలో  నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాలను చూసి పలువురు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, రానున్న ఎన్నికల్లో కారు…

సివిల్ సప్లై, ఎఫ్.సీ.ఐ అధికారులతో మిల్లర్ల వేల కోట్ల కుంభకోణం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 07 :  సివిల్ సప్లై, ఎఫ్ సీఐ అధికారులతో కుమ్మక్కయ్యి మిల్లర్లు వేల కోట్ల ధ్యాన్యాన్ని తమిళనాడు కేంద్రంగా ఇతర దేశాలకు, రాష్ట్రాకు తరలిస్తున్నారని కన్సల్టేటివ్ కమిటీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు సత్యమూర్తి ఆరోపించారు. దీంతో వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు…

సబితారెడ్డి విజయాన్ని ఏశక్తి ఆపలేదు

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 7: మహేశ్వరం నియోజకవర్గంలో పట్లోళ్ల సబితారెడ్డి విజయాన్ని ఏశక్తి ఆపలేదని మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్ల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులతో,కార్యకర్తలతో బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహేశ్వరం గడ్డపై సబితా రెడ్డి 2…

మైనార్టీలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 7: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మైనార్టీల అభివృద్ధి సాధ్యపడుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ పాషా పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ శివారెడ్డిపేటకు చెందిన ఎక్బాల్ షాబీర్ సోదరులతో పాటు పలువురు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.…

నాడు మూసివేతలు నేడు ప్రారంభోత్సవాలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 7: ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలంగా పారిశ్రామిక రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొందని, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా వేలాది పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం పటాన్ చెరు మండలం పాటి…

నామినేషన్ వేసిన ధర్మ సమాజ్ పార్టీ అభర్థి

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 7: మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గుండ్రపల్లి అమరేందర్ మంగళవారం ధర్మ సమాజ్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం వేయడం జరిగిందని అమరేందర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మహేశ్వరం నియోజకవర్గాన్ని నేటి వరకు అగ్రకులాలే రాజ్యమేలుతున్నాయని అన్నారు.నూటికి 90 శాతం ఉన్న బిసి,ఎస్సీ,ఎస్టీలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని అన్నారు.అందుకే ధర్మసమాజ్ పార్టీ…

కులవృత్తులకు పెద్దపీట వేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 7: ఉనికి కోల్పోతున్న కుల వృత్తులకు జీవం పోసిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్ పూర్ లో ఏర్పాటుచేసిన నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు…

తెలంగాణకు బిఆర్ఎస్ తోనే భవిష్యత్ ఉంది బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 7:  తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నారనీ ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం మల్లాపూర్ డివిజన్, గ్రీన్ హిల్స్ కాలనీలో మొహిన్ బాయ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి…