Category Uncategorized

ఎస్ఎఫ్ఏ ఛాంపియన్‌షిప్‌లో 2 వేల మంది క్రీడాకారులు పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 08 : గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఏ ఛాంపియన్‌షిప్‌ లో హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, చెస్, త్రోబాల్, అథ్లెటిక్స్, కబడ్డీ, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్‌లలో 2000 మందికిపైగా అథ్లెట్లు పోటీపడ్డారని ఎస్ఎఫ్ఏ నిర్వాహకులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడల పట్ల యువ క్రీడాకారులకు ఉన్న అంకితభావం, అభిరుచికి భారీ స్థాయిలో పాల్గొన్న…

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 08 : సనాతాన ధర్మపరిరక్షణకు, వేద సంప్రదాయాలు కాపాడేందుకు, ప్రాచీన విలువలను కాపాడుకునేందుకు టీటీడీ పాలకమండలి కట్టుబడి పనిచేస్తుందని టీటీడీ బోర్డు చైర్మన్ బి.కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం హిమాయత్ నగర్ టీటీడీ లోకల్ అడ్వయిజరీ కమిటీ అధ్యక్షుడిగా డి.వి.ఆర్.కె.ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై…

ఆరు గ్యారెంటీ పథకాలతో కాంగ్రెస్‌ భరోసా మధు యాష్కీ గౌడ్

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 8: ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలకు కాంగ్రెస్‌ భరోసా ఇస్తుందని, కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో గుంటి జంగయ్య కాలనీలో వనస్థలిపురం డివిజన్ అధ్యక్షులు…

మరొకసారి అవకాశం ఇవ్వండి కుత్బుల్లాపూర్ ను అగ్రగామిగా నిలుపుతాను కే పీ. వివేకానంద్

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 08 : ఎమ్మెల్యేగా తనకు మరొక అవకాశాన్ని ఇస్తే కొత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా  నిలుపుతానని, రానున్న రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారం, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధిని చేపడుతామని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. బుధవారం ప్రగతి నగర్ లోని కే.జి.ఆర్ కన్వెన్షన్…

ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్

  – ఆర్య వైశ్యులకు ఎవరు ఇవ్వనన్ని పదవులు ఇచ్చింది, గౌరవించిన పార్టీ బిఆర్ఎస్ – ప్రతి ఆర్య వైశ్యుడు కారు గుర్తుకు వోటు వేసి, తమ కృతజ్ఞత చాటుకోవాలి బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి    మహేశ్వరం,ప్రజాతంత్ర: ఆర్య వైశ్యులను ఆదరించి అక్కున చేర్చుకున్నది సీఎం కేసీఆర్ మాత్రమేనని, ఎవరు ఇవ్వనని పదవులు ఆర్య…

కౌంట్‌ డౌన్‌..23 ‌ప్రజా‘తంత్రం’

కండువా మార్చేస్తారు తేలికగా ఛీకొట్టిన పార్టీకే జైకొడితే ఎలాగ? వోటరుకి కుడిఎడమల దగాదగా ఏ దిక్కులు చూడాలి ఎగాదిగా? ప్రచార సడిలో హామీలు దండిగా నెరవేర్చకపోతే ఎందుకవి దండగ? వాగ్బాణం ఎక్కుపెడితె సూటిగా లోగుట్టు బైటపడదా మొత్తంగా? – వి.రమేష్‌ ‌బాబు భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు ,దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…

12 ‌మంది అభ్యర్థులతో బిజెపి నాలుగో జాబితా విడుదల

Fake memberships of state BJP

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబరు 7 : భారతీయ జనతా పార్టీ 12 మంది అభ్యర్థులతో నాలుగో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే మూడు విడుతలుగా 88 మందిని ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో మొత్తం 100 స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో 19 స్థానాలు పెండింగ్‌లో ఉండగా.. వాటిలో 7 సీట్లు జనసేనకు కేటాయించింది.…

దేశంలో రాజకీయ పరిణతి రాలేదు

ప్రజాస్వామ్యం పరిణతి చెందిన దేశాలు అభివృద్ధి చెందాయి ఎన్నికలలో నాయకులు కాదు ప్రజలు గెలవాలి ప్రజల చేతిలో వజ్రాయుధం వోటు కాంగ్రెస్‌ ‌చేతికి అధికారం ఇస్తే రైతుబంధుకు రామ్‌ ‌రామ్‌ 24 ‌గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ 50 ఏళ్లుగా కాంగ్రెస్‌ ‌రాష్ట్రానికి, దేశానికి ఒరగబెట్టింది ఏమీ లేదు ధరణితో రైతు బాధలకు…

నామినేషన్‌ల గడువు రెండు రోజులే..

అన్ని పార్టీల్లో ఇంకా పూర్తిగాని సీట్ల కేటాయింపు కేటాయించిన సీట్లపై కూడా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ఆశావహుల్లోనూ అయోమయం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 7 : ‌తెలంగాణ శాసనసభ ఎన్నికలకు అభ్యర్ధుల నుండి నామినేషన్‌ల స్వీకరణకు కేవలం రెండు రోజుల మాత్రమే వ్యవధి ఉంది. అయినా…