Category Uncategorized

నామినేషన్ దాఖలు చేసిన బిజెపి అభ్యర్థి ఆచారి సతీమణి గీత 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : కల్వకుర్తి నియోజకవర్గ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆచారి తరపున ఆయన సతీమణి గీత గురువారం కల్వకుర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆమనగల్లు మాజీ జెడ్పిటిసి కండే హరిప్రసాద్, బిజెపి సీనియర్…

మీ ఆశీస్సులందించి సహకరించండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: పటాన్ చెరు కాంగ్రెస్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సహకారంతో ముందుకు వెళ్తానని మీ అందరి ఆశీస్సులు అందించి సహకరించాలని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం పటాన్ చెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను, ముఖ్య నాయకులను…

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 9 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నామినేషన్ల దాఖలు చేసేందుకు బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు చెందిన మల్ రెడ్డి రంగారెడ్డి,మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు తమ తమ అనుచర గణంతో భారీ ర్యాలీలు నిర్వహించి ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరు పార్టీలు ఎదురెదురుగా తారాసపడి నినాదాలు చేసుకుంటూ ఒకరిపై…

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ నామినేషన్ దాఖలు

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 09 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారని, తనను గెలిపిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, ప్రజా సంక్షేమం కోసం ఎల్లవేళలా తోడుంటానని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ హామీ ఇచ్చారు. గురువారం ఎల్బీనగర్ నియోజకవర్గం…

కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఓట్లు వేస్తే.. కరెంట్ కష్టాలు తప్పవు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లు వేస్తే, తెలంగాణ అందకారం కావడం ఖాయమని, 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న బి అర్ ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓట్లు వేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గం మీర్ పేట్…

‌ప్రజా‘తంత్రం’

సర్వేలు గిర్వేలు విచిత్రపు తంతు ఏదీ సర్వేజనా సుఖినోభవంతు? సమస్యల నివేదనే మనదైన గొంతు తీర్చగలవారే సమర్ధుల బాపతు! ఐదేళ్ల పిదప వస్తుంది మన వంతు ఎన్నికలపర్వం ఒకానొక గమ్మత్తు ఎంతెంతో కీలకం చదరంగపుటెత్తు స్వార్థరాజకీయాన్ని చేయాలి చిత్తు – వి.రమేష్‌ ‌బాబు   రాష్ట్ర ఎన్నికల అధికారి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు,ప్రతిపక్ష పార్టీలు…

బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కి తుమ్మల భారీ షాక్

హస్తం గూటికి ఇల్లందు మున్సిపల్ చైర్మన్ కారులో భారీ కుదుపులు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అదే బాటలో  ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, వార్డు సభ్యులు ఇల్లందు :  భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియకు బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఊహించని షాక్…

ఆర్య వైశ్యుల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ బిఅర్ఎస్ మాత్రమే

  *మహేశ్వరం బిఅర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఆర్య వైశ్యుల అభ్యున్నతి, సంక్షేమానికి కృషి చేయడమే కాకుండా పలు పదవులు ఇచ్చి, రాజకీయంగా సముచిత స్థానం కల్పించినట్లు మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.…

స్టేబుల్‌ గవర్నమెంట్‌..ఏబుల్‌ లీడర్‌షిప్‌..

అందువల్లే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి..9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే పారిశ్రామికవేత్తల సమస్యలన్ని తీరుస్తాం మళ్లీ అధికారంలోకి రాగానే రైతు బంధుకు పరిమితి విధింపుపై పరిశీలన విద్యుత్‌ తగినంత ఉండటం వల్లే పారిశ్రామిక వృద్ధి పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : స్టేబుల్‌ గవర్నమెంట్‌..ఏబుల్‌ లీడర్‌షిప్‌ వల్లే…