Category Uncategorized

రాజేంద్రనగర్ లో.. 50 వేల మెజారిటీతో గెలుపు తత్యంనామినేషన్ లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి

రాజేంద్రనగర్ , ప్రజాతంత్ర , నవంబర్ 9 :  రాజేంద్రనగర్ లో బీజేపీ 50 వేల మెజారిటీతో గెలుపు తత్యమని నియోజకవర్గం అభ్యర్థి తోకలా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మైలార్ దేవ్ పల్లి హనుమాన్ దేవాలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా నామినేషన్ వేయడానికి…

మల్లారెడ్డికి మద్దతుగా రాహుల్ రెడ్డి ప్రచారం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  09:  మంత్రి మల్లారెడ్డి గెలుపు తధ్యమని  ఆ పార్టీ నాగారం మున్సిపల్ యువజన నాయకుడు  కౌకుంట్ల  రాహుల్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం  మేడ్చల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని  గెలిపించాలని  బిఆర్ఎస్ నాయకులతో కలిసి  మున్సిపల్ పరిధిలోని  పలు  కాలనీలలో  విస్తృతంగా   ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు…

నామినేషన్ దాఖలు చేసిన తోటకూర వజ్రేష్ యాదవ్

కీసర,  ప్రజాతంత్ర , నవంబర్  09 :  కీసర  చౌరస్తా నుంచి   మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ యాదవ్  భారీ ర్యాలీగా బయలుదేరి  మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి,  టీపీసీ సీనియర్ అధికార ప్రతినిధి  సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్  మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి,  కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర…

దివ్యాంగుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని కల్వకుర్తి  బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణంలో నియోజకవర్గంలోని దివ్యాంగులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో దివ్యాంగుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత కల్పిస్తానని…

సమాజంలో మార్పు తీసుకురావడమే జనసేన లక్ష్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 9: సమాజంలో మార్పు తీసుకురావడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. గురువారం బిజెపి జన సేన పోతులో భాగంగా తాండూరులో పట్టణంలోని ఆర్వో కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ వేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బిజెపి సహకారంతో తాండూరులో జనసేన…

తాండూరు భవిష్యత్తుతో ఆడుకుంటున్న శక్తులకు గుణపాఠం చెప్పాలి

స్వార్థం కోసం వచ్చిన పరాయి వ్యక్తులకు తాండూరులో స్థానం లేదు.  తాండూర్ లో టిఆర్ఎస్ గెలుపు ఖాయం.  చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి. తాండూరులో గెలిచేది నేనే… నిల్చేది నేనే. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 9: తాండూరు భవిష్యత్తుతో ఆడుకుంటున్న శక్తులకు గుణపాఠం చెప్పాలని స్వార్థం కోసం…

పామేన భీం భరత్ గెలవాలి చేవెళ్ల మురవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ పుట్టిన రోజు కానుకగా చేవెళ్ల,మొయినాబాద్ కాంగ్రెస్ శ్రేణులు,అభిమానులు పాటల సీడి ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు.చేవెళ్ల గడ్డ మీద యుద్ధం పుట్టింది అనే పాటల సీడిని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ముందు పామేన భీం…

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేనా భీమ్ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్కలపల్లి మల్లేష్,సొసైటీ డైరెక్టర్ పైండ్ల మధుసూదన్ రెడ్డి,వార్డు మెంబర్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపల్లి యువకులను ఎమ్మెల్యే అభ్యర్థి చేతుల మీదుగా కాంగ్రెస్…

ఇల్లు లేని నిరుపేద మహిళ కు బిఆర్ఎస్ చేయూత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : కడ్తాల మండల కేంద్రానికి చెందిన క్యామ కవిత అంజయ్య దంపతులకు బిఆరెస్ పార్టీ అండగా నిలచింది. ఇటీవలే కవిత భర్త అంజయ్య మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా  ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి చేయూత…