Category Uncategorized

 ఉడుతా భక్తి బుడుతని అభిమానం @3295 రూపాయలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 9: సిద్దిపేట ఎన్నికల బరిలో బి ఆర్ ఎస్ పార్టీఅభ్యర్థి గా బరిలో నిలిచి 7 వ సారి పోటీ చేస్తున్న మంత్రి హరీష్ రావు ఎన్నికల ఖర్చుకు ఉడతా భక్తిగా సాయం చేయడానికి సిద్దిపేట సీనియర్ జర్నలిస్ట్ కలకుంట్ల రంగాచారి తనయుడు మాస్టర్ కలకుంట్ల నచికేత ముందుకు వచ్చాడు. గత…

నామినేషన్ కోసం బైక్ ర్యాలీ గా తరలిన రాకొండ గ్రామస్తులు

పరిగి,ప్రజాతంత్ర,నవంబర్ 9:  పరిగి కాంగ్రెస్ అభ్యర్థి టి రామ్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా ర్యాలీలో పాల్గొనుటకు బైకులపై రాకొండ గ్రామంలోని నాయకులు,కార్యకర్తలు,అధిక సంఖ్యలో తరలి వెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మయ్య,మాలి గురునాథ్ రెడ్డి, చాపల వెంకటయ్య, ఉప్ప సర్పంచ్ కొత్త జంగయ్య, మజ్జిగ వెంకటయ్య, చాపల శ్రీనివాస్, సురేందర్, పట్లోల …

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ కాంగ్రెస్ పాలనే ప్రజలు గుర్తించుకోవాలి 

షాద్ నగర్ ప్రజాతంత్ర నవంబర్ 09: రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఫరూక్ నగర్  మండలం మధులపూర్ గ్రామ సర్పంచ్ శివారెడ్డి  ఆధ్వర్యంలో మంగలి గుట్ట తాండ నుంచి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సమక్షంలో…

కాలే యాదన్న నామినేష

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా నామినేష‌న్‌ వేసిన చేవెళ్ల ముద్దు బిడ్డ, అభివృద్ధి సూర్యుడు కాలే యాదయ్య,వెంట మంత్రి పట్నం మహేందర్ రెడ్డి,చేవెళ్ల నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. భారీ ర్యాలీగా షాబాద్ చౌరస్తా నుండి గులాభీ ద‌ళం క‌దిలింది. నియోజ‌కవ‌ర్గ వ్యాప్తంగా నాయ‌కులు,మ‌హిళా నాయ‌కురాళ్లు,కార్య‌క‌ర్త‌లు, అభిమానులు,సంక్షేమ సంఘాలు, త‌మ త‌మ ప్రాంతాల…

ఖానాపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక 

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ అన్నారు.మండల పరిధిలోని ఖానాపూర్ గ్రామం నుండి దాదాపు 90 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్ధి పామేన భీం భరత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి…

హంగు ఆర్భాటంతో నామినేషన్ దాఖలు చేసిన మల్రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి గురువారం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఇబ్రహీంపట్నంలో ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో తమ నాయకులపై,కార్యకర్తలపై రాళ్లదాడులకు పూనుకున్నారని ఆయన ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప…

ఆరు గ్యారంటీలతో అందరికి సంక్షేమం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో ప్రజలందరికీ సంక్షేమం సాధ్యమవుతుందనిపటాన్ చెరుకాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు సతీమణి కవిత ముదిరాజ్ అన్నారు.గురువారం  చిట్కుల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటిఇంటికి  ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సంక్షేమ…

సబితమ్మకు ఓటు వేయాలని ఆర్కేపురంలో బిఆర్ఎస్ నేతల ఇంటింటి ప్రచారం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: నియోజకవర్గాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డికి ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని అర్కేపురం బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లీక్కి ఊర్మిళ రెడ్డి కోరారు. గురువారం ఆర్కేపురం డివిజన్ లో ఊర్మిళ రెడ్డి పలువురు, బిఆర్ఎస్ మహిళా…

వనపర్తి కాంగ్రెస్ అభ్యర్థి మెఘారెడ్డి రూ.3.55 కోట్లు మోసం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 09 : వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి సబ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మించి తప్పుడు వర్క్ ఆర్డర్ కాపీ ఇచ్చి రూ.3.55 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ బాధితుడు పర్వతాలు ఆరోపించారు.…