Category Uncategorized

నామినేషన్ దాఖలు చేసిన తోటకూర వజ్రేష్ యాదవ్

కీసర,  ప్రజాతంత్ర , నవంబర్  09 :  కీసర  చౌరస్తా నుంచి   మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ యాదవ్  భారీ ర్యాలీగా బయలుదేరి  మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి,  టీపీసీ సీనియర్ అధికార ప్రతినిధి  సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్  మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి,  కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర…

దివ్యాంగుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని కల్వకుర్తి  బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణంలో నియోజకవర్గంలోని దివ్యాంగులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో దివ్యాంగుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత కల్పిస్తానని…

సమాజంలో మార్పు తీసుకురావడమే జనసేన లక్ష్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 9: సమాజంలో మార్పు తీసుకురావడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. గురువారం బిజెపి జన సేన పోతులో భాగంగా తాండూరులో పట్టణంలోని ఆర్వో కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ వేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బిజెపి సహకారంతో తాండూరులో జనసేన…

తాండూరు భవిష్యత్తుతో ఆడుకుంటున్న శక్తులకు గుణపాఠం చెప్పాలి

స్వార్థం కోసం వచ్చిన పరాయి వ్యక్తులకు తాండూరులో స్థానం లేదు.  తాండూర్ లో టిఆర్ఎస్ గెలుపు ఖాయం.  చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి. తాండూరులో గెలిచేది నేనే… నిల్చేది నేనే. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 9: తాండూరు భవిష్యత్తుతో ఆడుకుంటున్న శక్తులకు గుణపాఠం చెప్పాలని స్వార్థం కోసం…

పామేన భీం భరత్ గెలవాలి చేవెళ్ల మురవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీం భరత్ పుట్టిన రోజు కానుకగా చేవెళ్ల,మొయినాబాద్ కాంగ్రెస్ శ్రేణులు,అభిమానులు పాటల సీడి ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు.చేవెళ్ల గడ్డ మీద యుద్ధం పుట్టింది అనే పాటల సీడిని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ముందు పామేన భీం…

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేనా భీమ్ భరత్ పుట్టినరోజు సందర్భంగా ఇబ్రహీంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్కలపల్లి మల్లేష్,సొసైటీ డైరెక్టర్ పైండ్ల మధుసూదన్ రెడ్డి,వార్డు మెంబర్ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపల్లి యువకులను ఎమ్మెల్యే అభ్యర్థి చేతుల మీదుగా కాంగ్రెస్…

ఇల్లు లేని నిరుపేద మహిళ కు బిఆర్ఎస్ చేయూత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : కడ్తాల మండల కేంద్రానికి చెందిన క్యామ కవిత అంజయ్య దంపతులకు బిఆరెస్ పార్టీ అండగా నిలచింది. ఇటీవలే కవిత భర్త అంజయ్య మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన గోలి శ్రీనివాస్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా  ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి చేయూత…

ఇంటింటి ప్రచారం నిర్వహించిన ప్రభుత్వ విప్  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

   శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 9: ఎన్నికలలో భాగంగా ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆయన గురువారం కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాక్, బి బ్లాక్, మార్తాండ నగర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.…

షాద్ నగర్ అసెంబ్లీకి లో పెరిగిన అభ్యర్థులు నామినేషన్ సుమారు పదిమంది అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింద

 షాద్నగర్ ప్రజాతంత్ర నవంబర్ 09:  ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం లో స్వాతంత్ర అభ్యర్థులు గా కొందరు, వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖాలు చేసారు,షాద్ నగర్ అసెంబ్లీ పోటీ కోసం పదిమంది నామినేషన్స్ వేసినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి. వెంకట మాధవరావు మీడియాకు తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ నుండి ప్రశాంత్, ఆల్…