Category Uncategorized

ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలి ..: సీఎం కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు

దీపావళి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి  హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదని  సీఎం అన్నారు.  జీవానికి సంకేతమైన  అగ్ని  కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి  నూతనోత్తేజంతో ముందడుగు…

ప్రజలందరికి దీపావళి శుభాాంక్షలు

మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 11: మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి,బిఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి  పి.సబితా ఇంద్రారెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని సబితమ్మ ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి…

రియల్ ఎస్టేట్ లీడర్లకు.. ప్రజా నాయకురాలితో పోటీనా..?

  –మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి  – 50 వేల మందితో భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు -గులాబీ వనంగా మహేశ్వరం -సబితమ్మ నామినేషన్ కు వేలాదిగా తరలివచ్చిన జనహాని – దారి పొడవునా పూల జల్లులు -సబితమ్మ కు మద్దతుగా వేలాదిగా కదిలిన యువతరం -ఐదు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ  …

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం

కెసిఆర్‌కు రెండుచోట్లా ఓటమి ఖాయం అవినీతి బిఆర్‌ఎస్‌ను అంతమొందించండి తెలంగాణలో కాంగ్రెస్‌ ‌హావి•లను అమలు చేస్తాం కర్నాటకలో ఎలా అమలు చేస్తున్నామో వొచ్చి చూడండి అవినీతి సొమ్ముతో కెసిఆర్‌ ‌రాజ్యం ఏలుతున్నారు మోదీ ఎన్నిసార్లు వొచ్చినా తెలంగాణలో బిజెపి ఖేల్‌ ‌ఖతం కామారెడ్డి బిసి డిక్లరేషన్‌ ‌సభలో కర్నాటక సిఎం సిద్దరామయ్య కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌…

ఆ ‌ముగ్గురే విపక్షాల టార్గెట్‌..!

‌గజ్వేల్‌, ‌కామారెడ్డి నియోజకవర్గాలలో కెసిఆర్‌కు పోటీగా ఈటల, రేవంత్‌లు సిరిసిల్లలో గెలుపోటములను శాసించనున్న పద్మశాలీల వోట్లు సిద్ధిపేట పైనా విపక్షాల గురి రసవత్తరంగా అసెంబ్లీ ఎన్నికలు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: నవంబర్‌ 10 : ‌గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల తంతు రసవత్తరంగా సాగుతోంది. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా ఎవరు…

పోరాటాల గడ్డ హుజురాబాద్‌….

జీ హుజూర్‌ ‌రాజకీయాలు ఇక్కడ నడువవు… గెలిచిన నాటినుండి ఈటల రూపాయి పని కూడా చేయలేదు బిజెపి, కాంగ్రెస్‌ ‌పార్టీలపై మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురడం ఖాయమన్న మంత్రి జమ్మికుంట, ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ‌తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలోనే పోరాటాల గడ్డగా పేరొందిన…

కామారెడ్డిలో కాంగ్రెస్‌ ‌బిసి డిక్లరేషన్‌ ‌ప్రకటన

అధికారంలోకి రాగానే తెలంగాణలో కులగణన ఐదేళ్లలో బీసీల అభివృద్దికి లక్ష కోట్ల ఖర్చు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు గౌడన్నలకు వైన్‌షాపుల్లో 25శాతం కేటాయింపు ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులం ఏర్పాటు జనగామకు సర్దార్‌ ‌సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం బిసి డిక్లరేషన్‌…

తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌బ్రేక్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ‌తెలంగాణ ప్రభుత్వోద్యోగుల డీఏకు ఎలక్షన్‌ ‌కమిషన్‌ ‌బ్రేక్‌ ‌వేసింది. డీఏ ప్రకటన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా షాకింగ్‌ ‌విషయమే. ఎన్నికల నోటిఫికేషన్‌కు మూడు నెలల ముందు ప్రభుత్వ ఉద్యోగుల డీఏపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకుని దాదాపు ఆరు…

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ ‌పార్టీకి భారీ కుదుపు..

బీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ ‌నేతలు… జిల్లా కాంగ్రెస్‌ ‌ప్రముఖులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, ‌విద్యార్థి నేతగా పేరున్న కూటూరి మానవతారాయ్‌ ‌మరియు పలువురు సీనియర్‌ ‌కాంగ్రెస్‌ ‌నేతలు శుక్రవారం నాడు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ‌సమక్షంలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరారు.…