Category Uncategorized

మహేశ్వరం పాకిస్తాన్ లో ఉందా? రజాకార్ల

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 9:  బీఆర్ఎస్ సర్కార్ ను బొంద పెడదాం రామరాజ్యం స్థాపించుకుందాంపొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే బొట్టుపెట్టుకుని,కంకణం కట్టుకునే పరిస్థితి ఉండదు వలస పక్షులను తరిమికొట్టండిబీజేపీని గెలిపిస్తే ఉచిత విద్య,వైద్యం, పేదలకు ఇండ్లు బిఆర్ఎస్,కాంగ్రెస్,ఎంఐఎంలపై బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.‘మహేశ్వరం పాకిస్తాన్ లో ఉందనుకుంటున్నరా? లేక రజాకార్ల రాజ్యమనుకుంటున్నరా?ఎంఐఎం అరాచాకాలు శ్రుతి మించినా ఎందుకు నోరు…

దేవుని మాన్యం నుండి విముక్తి పొందిన ఆమనగల్లు విద్యానగర్ కాలనీ వాసులు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9: ఆమనగల్లు పట్టణంలోని సర్వే నెంబర్ 1457 , 1459 లోని విద్యానగర్ కాలనీవాసులకు గత 7 సంవత్సరాలుగా దేవాదాయ శాఖ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి  ఇండ్లు, ప్లాట్లు, ఉన్నవారికి విముక్తి లభించిందని విద్యానగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎమ్ ఏ. పాషా తెలిపారు. దీనికి సంబంధించి వివరాలను కాలనీ…

కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 9: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగాడి కాలనీలో స్థానిక బిఆర్ఎస్…

ఉప్పెనల కదలిన గులాబీ దండు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: వేలాది మంది గులాబీ దండు వెంట రాగా తల్లి, అక్కచెల్లెళ్ల ఆశీస్సులు తీసుకుని రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భారీ ర్యాలీతో పటాన్ చెరు శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి నామినేషన్ల ప్రక్రియ సాగింది. మొదటగా పటాన్ చెరు…

వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి అడ్డుపడే ఎమ్మెల్యే మనకు వద్దు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 9: వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధిని అడుగడుగున అడ్డుకున్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు వికారాబాద్ పట్టణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చిందని, మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ…

డిసెంబర్ లో గీతం పూర్వ విద్యార్థుల సమ్మేళనం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 9: హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 2011 నుంచి 2020 మధ్య విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని డిసెంబర్ 22-23 తేదీలలో నిర్వహించనున్నట్టు అలుమినీ సమన్వయకర్త ప్రొఫెసర్ పి.త్రినాథరావు గురువారం వెల్లడించారు. డిసెంబర్ 22న (శుక్రవారం) నెట్ వర్కింగ్ డిన్నర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆరంభమవుతుందని, తమతో పాటు విద్యనభ్యసించిన…

కేఎల్ఆర్ విజయం కోసం పరితపిస్తూ ప్రచారం

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 9: మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచెన్నగారి లక్ష్మారెడ్డి విజయం కోసం పరితపిస్తూ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలను వెంటబెట్టుకొని ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్కు ఓటు వేయాలని పూర్తిస్థాయిలో కందుకూరు మండల యువజన అధ్యక్షులు దంతోజి నరసింహా చారి పలువురు నాయకులతో కలసి అభ్యర్థిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే…

ఆకట్టుకున్న కళా విశారద డాక్టర్ సురభి లక్ష్మి శారద ప్రదర్శన

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 09 :  ఒయాసిస్ ఫౌండేషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్ భారత ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఏకతాన్ భారతీయ కళల సమాహారాన్ని ఈజిప్ట్ కైరో భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కళా విశారద డాక్టర్ సురభి లక్ష్మి శారద ప్రదర్శించిన బాల గోపాల తరంగం జావలీల అభినయ ప్రదర్శన…

ఆచారి గెలుపు కోసం 15 వార్డులో ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : అమనగల్లు మున్సిపాలిటీ 15వ వార్డులో బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గం అభ్యర్థి ఆచారి గెలుపు కోసం ఆమనగల్లు మున్సిపాలిటీ పాలకవర్గం కార్యకర్తలు నాయకులు అభిమానులు గడప గడపకు వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.  కాలనీలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురుంచి.. బీజేపీ కల్వకుర్తి అభ్యర్థి తల్లోజు ఆచారి చేసిన…