Category Uncategorized

సంక్షేమ అభివృద్దే బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తుంది. ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ

  శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 22:  బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తమను మళ్ళీ గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ…

యాదగిరిగుట్ట మూలవిరాట్ పురాతన విగ్రహాం ఏమైంది

•స్వయంభూ దేవాలయాన్ని 12 ఫీట్ల లోతుకు తవ్వాల్సిన అవసరమేమిటి? •తవ్వకాల్లో నిధి లభించిందని, దానిని అన్యాంక్రాంతం చేశారని అనుమానాలు? •పునర్ నిర్మాణం పేరుతో దేవాలయం చారిత్రక ప్రతిష్టను దెబ్బతీశారు •వైష్ణవ దివ్య క్షేత్రాన్ని టెంక్లాయిగా ఎలా మారుస్తారు? •ప్రధాన ఆలయంలో ఆళ్వార్ల మూర్తులు ఎందుకు ఏర్పాటు చేశారు •హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపించాలి…

చింతలపల్లి ఉపసర్పంచ్ బీజేపీలో చేరిక

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకుల చేరికలు కొనసాగుతున్నాయి.  చింతలపల్లి గ్రామానికి చెందినటువంటి ఉప సర్పంచ్ అయిల్ మహేష్, గుండ్లపల్లి రామ్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి కండువా కప్పుకున్నారు. వారిని ఆచారి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ…

లయన్స్ జంబుల రంగనాయకమ్మ విగ్రహావిష్కరణ

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బాలాజీ నగర్, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్లు వారి సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల పట్టణంలో జంబుల రంగనాయకమ్మ పార్కులో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జి. బాబురావు, ఫాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆర్. సునీల్ కుమార్, మల్టిపుల్ చైర్ పర్సన్ మోహన్ రావు,…

ప్రజల కోసం ఆలోచించే వ్యక్తికి ఓటేస్తే కొడంగల్ మరింత అభివృద్ధి చెందుతుంది

ప్రజాతంత్ర కొడంగల్  నవంబరు 22: ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బుధవారం కొడంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన…. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ రాదని అన్నారు. ఇక కొడంగల్ నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కేసీఆర్. రేవంత్ రెడ్డి…

దౌలాపూర్ లో బీఆర్ఏస్,  కాంగ్రెస్ మధ్య స్వల్ప ఉద్రిక్తత

జగదేవపూర్, ప్రజాతంత్ర నవంబర్ 22: బీ ఆర్ యస్, కాంగ్రెస్ మధ్యన స్వల్ప ఉద్రిక్తతనెలకొన్న ఘటన జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జగదేవపూర్ మండలం దౌలాపూర్ గ్రామంలో బీ ఆర్ యస్, కాంగ్రెస్ మధ్యన స్వల్ప ఉద్రిక్తత  నెల కొనగా గజ్వెల్ నియోజకవర్గం లో బుధవారం నాడు కాంగ్రెస్…

మతతత్వమే వారి ఏజెండా 

పటాన్ చెరు, ప్రజాతంత్ర, నవంబర్ 22: మతతత్వమే ఎజెండాగా పనిచేస్తున్న బిజెపి పార్టీకి తెలంగాణలో స్థానం లేదని, అంగట్లో సరుకులా ఎమ్మెల్యేల టికెట్లు అమ్ముకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని పటాన్ చెరు ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విమర్శించారు. భారతీ నగర్ డివిజన్ పరిధిలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ…

అభివృద్ధే విజయానికి నాంది సాయి కుమార్ గౌడ్

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 22:  సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని, బారస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని విజయపథంలో నడిపిస్తాయని కొత్తపేట డివిజన్ యువ నాయకులు సాయి కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గ కొత్తపేట డివిజన్ పరిధిలో కొత్తపేట డివిజన్…

బిజెపి ముందు కాంగ్రెస్,బిఆర్ఎస్ అభ్యర్థులు

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 22 : మహేశ్వరం నియోజక వర్గంలో పోటీ చేస్తున్న బిఆర్ఎస్,బిజెపి,కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బిజెపి ముందు నిలుస్తారా గట్టి పోటీ ఇచ్చి గెలుస్తారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ చిత్రం ముఖ పోటీలో గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు చేసింది…