అభివృద్ధే మా మంత్రం బిజెపి విజయం తథ్యం బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి
ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 23: అభివృద్ధి మా మంత్రం, బిజెపి విజయం తథ్యమని బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పేర్కొన్నారు. గురువారం హయత్నగర్ డివిజన్ శుభోదయ కాలనీ బిఆర్ఎస్ నాయకులు నర్సింహా ఆధ్వర్యంలో 50మంది కాలనీ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నాయకత్వంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రెండు…





