Category Uncategorized

ఆరు గ్యారెంటీలతో ప్రజల మధ్యకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని బలపరచండి కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని  ఆరు గ్యారెంటీ లతో ప్రజల మధ్యకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొలన్ హన్మంత్ రెడ్డిని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా 130 డివిజన్ వెంకటేశ్వర నగర్ వద్ద…

జోరుగా బీఆర్‌ఎస్ ప్రచారం

ప్రజాతంత్ర చేవెళ్ల,నవంబర్‌ 22 : చేవెళ్ల మండలంలోని 37 గ్రామ పంచాయతీలు,అనుబంధ గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కాలె యాదయ్య తరపున బుధవారం ఎంపీపీ,జడ్పీటీసీ,సర్పంచ్‌లు,బీఆర్‌ఎస్ నాయకుల ప్రచారం ఊపందుకున్నది.బీఆర్‌ఎస్ సంక్షేమ పథకాలను గడపగడపకు వివరించి అభ్యర్థి కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్‌,ఎంపీపీ విజయలక్ష్మి,జడ్పీటీసీ మాలతి,వైస్ ఎంపీపీ…

అవకాశం ఇచ్చి చూడండి  అభివృద్ధి చేసి చూపిస్తా

 షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 22: షాద్ నగర్  నియోజకవర్గంలో బిజెపికి  ఒక్కసారి ప్రజలు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని, కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని భారతీయ జనతా పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి అందె బాబయ్య స్పష్టం చేశారు. బుదవారం నియోజకవర్గంలోని కొందుర్గు మండలంలోని రేగడి చిలకమర్రి,…

కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే  ఆపద మొక్కులు ఉంటాయి  జాగ్రత్త

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 22: ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలిపిద్దాంకోందుర్గు మండలం సోమారం పాడు గ్రామంలో భీమిడి అశోక్ రెడ్డి తదితరుల భారీ ప్రచారం‘ఎలక్షన్‌ వచ్చిందంటే రకరకాల ఆగం చేసే పనులు జరుగుతయనీ ఆగమైపోతే వచ్చే ఐదేళ్లు కూడా ఆగం కావాల్సి ఉంటుందనీ షాద్ నగర్ నియజక వర్గంలో ఆలోచించి…

సీఎం ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

మహేశ్వరం ప్రజాతంత్ర నవంబర్ 22: నేడు మహేశ్వరం నియోజకవర్గంలో తలపెట్టిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్…

కుల్కచర్ల మాజీ సర్పంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక 

 కుల్కచర్ల, ప్రజాతంత్ర నవంబర్ 22: కుల్కచర్ల మాజీ సర్పంచి జొగు వెంకటయ్య గౌడ్ బుధవారం నాడు డిసిసి జిల్లా ఉపాధ్యక్షుడు బొలుసాని భీంరెడ్డి, బ్లాక్ బి అధ్యక్షుడు భారత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతనితో పాటు మండల కేంద్రంలోని అల్లం వెంకటేష్,వేపూరి నర్సింలు,రసూల్ నాయక్ లకు కాంగ్రెస్ పార్టీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ…

ఉమ్మడి అభ్యర్థి గెలుపుకై శ్రమించాలి వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 22 : బీజేపీ జనసేన నాయకులు సమిష్టిగా పని చేసి ఉమ్మడి అభ్యర్థి గెలుపుకై శ్రమించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం కూకట్ పల్లి నియోజకవర్గంలోని కూకట్ పల్లి  డివిజన్ కూకట్ పల్లి గ్రామ రామాలయం నుండి ప్రారంభమైన బీజేపీ…

ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక చర్యలు   జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 22 : నవంబర్‌ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంతోపాటు పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేపడుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఎన్నికల అధికారులకు తెలిపారు. బుధవారం ఢిల్లీ నుండి  సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్, తెలంగాణ రాష్ట్ర శాసనసభకు…

బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు బయలుదేరిన ఎంఐఎం పార్టీ నేతలు

తాండూరు ప్రజాతంత్ర నవంబర్ 22:  ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఎంఐఎం పార్టీ నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తాండూర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ హది షేహిరీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్…