Category Uncategorized

ఇంట్లో జారిపడ్డ మాజీ సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం అర్ధరాత్రి ఫామ్‌ హౌస్‌ బాత్‌ రూమ్‌లో జారి పడటంతో ఆయన తొంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం అక్కడ కేసీఆర్‌కు చికిత్స కొనసాగుతున్నది. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి…

ఇప్పుడే తెలంగాణ ఏర్పడ్డట్లుగా ఉంది

ప్రజల్లో ఆనందం కూడా ఇదే తెలియజేస్తుంది మేడిగడ్డపై విచారణ జరపాలన్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వొచ్చిన్లటైందని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. నిజంగా ఇప్పుడే తెలంగాణ వొచ్చిందన్న భావనలో ప్రజలు కూడా ఉన్నారని అన్నారు. ప్రజాభవన్‌ వద్ద సందడి చూస్తుంటే ఆనందంగా…

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లలో… నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

మధ్యాహ్నం  మహాలక్ష్మి ఫ్రీ బస్‌ పథకాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ మార్గదర్శకాలు వెల్లడించిన  టిఎస్‌ఆర్‌టిసి ఎండి సజ్జనార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 8 : ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం నేటి నుంచి అమల్లోకి రానుంది. సిఎం రేవంత్‌ రెడ్డి మహాలక్ష్మి ఫ్రీ బస్‌ స్కీమ్‌ను నేడు అసెంబ్లీ ఆవరణలో లాంఛనంగా…

సిపిఐ (మావోయిస్టు) దళ సభ్యుని అరెస్ట్

సి పి ఐ (మావోయిస్ట్) పార్టీ కోల్ బెల్ట్ ఏరియా లో తన ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా….  సి కా స కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖని కి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేసి వారి ప్రయత్నాలు రామగుండం కమిషనరేట్ పోలిసులు ఆదిలోనే తిప్పి కొట్టడం జరిగిందని  రామగుండం పోలీస్ కమిషనర్…

నేటి నుంచి బస్సుల్లో మహిళలకు బాలికలకు ట్రాఫిక్

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 8 : ఈనెల తొమ్మిదవ తేదీ నుండి పల్లె వెలుగు ఎక్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు,బాలికలకు, ట్రాన్స్ జెండర్ లకు ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఇబ్రహీంపట్నం సీనియర్ నాయకులు ఈసి. శేఖర్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 8: పటాన్ చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసనసభకు ఎన్నికైన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు తెలిపారు.

బి.ఆర్.ఎస్ నేతలకు బెదిరింపు కాల్స్

మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 08 : బి.ఆర్.ఎస్ ముఖ్య నాయకులకు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ సిపి ఆఫీసులో మర్రి రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా బిఆర్ఎస్ నాయకులపై నా నెంబర్ తో మిమ్ములను మీ కుటుంబాలను చంపేస్తామని…

అనాధల సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఐనా నెరవేర్చాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 08 : తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంత్ రెడ్డి సిఎస్ దగ్గర ఉన్న అనాథలకు సంబంధించిన 40 డిమాండ్ల ఫైళ్లు అన్నింటిని మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర మంత్రి సీతక్కను శుక్రవారం ప్రజా భవన్ లో కలిసి వినతి పత్రం అందజేసినట్లు అంజలీ తెలంగాణ …

పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 8 : పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామపంచాయతీలకు ప్రతి ఒక్కరు సహకరించి ఆరోగ్యకరమైన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కడ్తాల సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. శుక్రవారం కడ్తాల్ గ్రామ పంచాయతీ పరిధిలో హైదరాబాద్ – శ్రీశైల ప్రధాన రహదారి వెంట…