Category Uncategorized

ప్రజల మనసును గెలిచిన వీరుడు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8: ప్రత్యర్థులు, అనేక రకాల వాగ్దానాలు, వ్యూహాత్మక వ్యూహాలను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇవన్నీ తట్టుకొని ప్రజలను మెప్పించి వారి మనసును గెలిచి, భారీ మెజార్టీతో అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ శాసనసభ్యులుగా…

అంగరంగ వైభవో పేతంగా

అంగరంగ వైభవో పేతంగా కందుకూరు మండల మాజీ జెడ్పిటిసి ఏనుగుల జంగారెడ్డి కుమారుని వివాహం  పలు పార్టీల ప్రముఖులు హాజరు కందుకూరు ప్రజాతంత్ర డిసెంబర్ 8 : రాష్ట్ర పిసిసి సభ్యులు,రంగారెడ్డి జిల్లా జెడ్పిటిసి మాజీ ఫ్లోర్ లీడర్,కందుకూరు మండల మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి, దేబ్బడగూడ ప్రస్తుత సర్పంచ్ ఏనుగు శ్రావణీల కుమారుని వివాహం…

వైస్ ఎంపిపి శమంతా ప్రభాకర్ రెడ్డి,ఎండి అఫ్జల్

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 8 : నేదునూరు ఎంపిటిసి కందుకూరు మండల వైస్ ఎంపిపి గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి, జిల్లా మైనారిటీ జనరల్ సెక్రటరీ యండి. అఫ్జల్ బేగ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలో మొదటి సంతకం ఆరు గ్యారెంటీలపైన చేసినందున నేదునూరు గ్రామ మహిళలు,గ్రామస్తులు,పార్టీ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,ఘడిల…

సోమవారం ప్రజావాణి. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 8: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా తాత్కాలికంగా రద్దు చేయబడిన ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి ఈనెల 11న ( సోమవారం) నుండి యధా విధిగా నిర్వహించడం జరుగుతుందని శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.  ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10:30 …

మొక్కు తీర్చుకున్న సింగంపల్లి సర్పంచ్ 

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 8 : ఆమనగల్లు మండలం సింగం పల్లి గ్రామ సర్పంచ్ ప్రేమలత నరసింహ శుక్రవారం శివాలయంలో మొక్కు లు తీర్చుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి లు  ఈ ఎన్నికల్లో గెలుపొందాలని గ్రామంలో ఉన్న శివాలయంలో మొక్కుకున్నారు. తీరా వారు గెలుపొందడంతో శివాలయంలో…

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా భరత్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 8 : ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఆమనగల్లు పట్టణానికి చెందిన భరత్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఢిల్లీ లో  ఈనెల 7వ తేదీ నుండి 10 వరకు జరుగుతున్న ఏబీవీపీ 69 జాతీయ మహాసభ లో భాగంగా 42వ తెలంగాణ రాష్ట్ర మహసభల సందర్భాన్ని పురస్కరించుకొని తనపై నమ్మకంతో …

పత్రికా ప్రకటన

  హైదరాబాద్, డిసెంబర్ 8 :  రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రజాసమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి అధికార నివాసమైన మహాత్మా జ్యోతిభా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. మొదటగా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలను స్వయంగా అడిగి…

ఫోక్సో కేసులో నేరస్తునికి 3 సంవత్సరాల జైలు శిక్ష,  1500/-  రూపాయల జరిమానా

పోలీస్ స్టేషన్ సిద్దిపేట త్రీ టౌన్ నేరస్థుడు మండల రాములు తండ్రి బాలయ్య, వయస్సు 70 సంవత్సరములు, మండలం సిద్దిపేట సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 8:  త్రీటౌన్ సీఐ భాను ప్రకాష్   కేసు యొక్క వివరాలు తెలుపుతూ పై నేరస్థుడు 12-06-2021 నాడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మైనర్ అమ్మాయి…

మహిళలు వ్యాపార వేత్తలుగా ఎదగాలి

సిద్దిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 8:  మిట్టపల్లి గ్రామాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ గలీమా అగర్వాల్  మహిళలు ఆర్థికాభివృద్ధి సాదించాలి అనే దృఢ సంకల్పంతో  డిఆర్డిఏ సెర్ఫ్ ద్వారా  మిట్టపల్లి గ్రామంలో డల్ యూనిట్ తిరుమాటిక్  కారం పొడి యూనిట్ లను సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా వారు చేస్తున్న బిజినెస్ అమ్మకాలు కొనుగోలు లాభం నష్టం గూర్చి…