Category Uncategorized

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్

– నైతిక విజయం మాదే : ఎమ్మెల్యే వేముల నిజామాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి గెలిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలదే అని అన్నారు. అధికారంలో ఉన్నామని నిబంధనలకు విరుద్ధంగా…

దౌర్జన్యాలు, అక్రమాలతోనే కాంగ్రెస్ గెలుపు

– మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని, డబ్బులు, మద్యం ఏరులై పారించిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం విÖడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాదులపై పుట్టి…

కాంగ్రెస్‌కు అసంతృప్తి మిగిల్చిన ఫలితాలు

– హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మాకు విజయావకాశాలు – బీజేపీకి గతంకంటే తక్కువ వార్డులు, ఓట్లు – స్థానిక ఎన్నికల్లో అధినేతలు తిరిగితే ప్రయోజనం శూన్యం – మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగానే ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.…

ములుగు పీఠం కాంగ్రెస్ కు ద‌క్క‌డం సంతోష‌క‌రం

– మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: ములుగు మున్సిపాలిటీ ఎన్నికలు జరగగా  ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు 12 మంది గెలవడం చాలా సంతోషంగా ఉందని ములుగు మున్సిపాలిటీలో మొట్ట మొదటి పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేలా కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులందరీకి మంత్రి సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.…

ఇది ప్రజా విజయం

– అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు – మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకోవడం పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ…

గోషామహల్లో భారీగా నగదు పట్టివేత

– అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురి అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ మొత్తంలో నగదు పట్టుకున్నారు. సోమ వారం సాయంత్రం గోషామహల్ గ్యాన్బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా సంచులతో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి…

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

– స్పీకర్ ప్రసాద్ కుమార్ వికారాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: అధికార కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే అన్ని విధాలుగా అభివృద్ధి సాధ్యపడుతుందని, పొరపాటున వేరే పార్టీలను గెలిపిస్తే అభివృద్ధి లేక అంధకారంలోకి పోతారని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ పట్టణంలోని 6వ వార్డు వెంకటాపూర్ కాలనీలో డిసిసిబి మాజీ డైరెక్టర్ తో…

సాహిత్యానికి రెండంచులా పదును ఉండాలి

– ప్రముఖ తమిళ కవయిత్రి సకీర్తరాణి – ఘనంగా విరసం 30వ మహాసభలు ప్రారంభం కాళోజీ జంక్షన్/హైదరాబాద్ప్ర, జాతంత్ర, జనవరి 24: సాహిత్యకారులు తమ సాహిత్యానికి రెండు అంచుల పదును ఉండేలాగా సృజనాత్మక రచనలు చేయాలని ప్రముఖ తమిళ రచ యిత్రి సుకీర్త రాణి పిలుపునిచ్చారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం అధ్యక్షుడు అరసవల్లి…

పంచాయతీలకు పెరిగిన నిధుల కోటా

– స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్రం సానుకూలం – కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 14: రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక…