Category Uncategorized

ప్రజలతో అధికారులు మమేకమై పని చేయాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: సిద్దిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో  రాష్ట్ర రవాణా, బీసీ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశమయ్యారు. పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ అధికారులతో తొలిసారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… అధికారులు ప్రజలతో మమేకమై పని చేయాలి అని…

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ  పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 13:  సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) మరియు 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No  IX ఫాస్లి  సెక్షన్ 30…

సీపీఅర్ఓ గా అయోధ్యా రెడ్డి

జర్నలిస్ట్,న్యాయవాది, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోరెడ్డి అయోధ్యా రెడ్డి ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారిగా (సీపీఆర్ఓ) నియమిస్తూ ప్రధాకార్యదర్శి శ్రీమతి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసారు.

ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

మరోమారు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తా త్వరలోనే తెలంగాణ భవన్‌ నిర్మాణం రాష్ట్రానికి మణిహారంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 12 : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, విభజన చట్టంలోనే ఇది ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు…

ఓటమితో పార్టీ కార్యకర్తలు కుంగిపోవొద్దు

పంచాయితీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటుదాం ముందంతా మంచి కాలం మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ అగ్ర నేత హరీష్‌ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు.  ఓడిపోయామని కుంగిపోవద్దు..వొచ్చే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ సత్తా…

పౌరసరఫరాల శాఖలో పరిస్థితి ఆందోళనకరం

ఏకంగా రూ.56 వేల కోట్ల నష్టం 12 శాతం మంది రేషన్‌ వినయోగించడం లేదు కొత్త కార్డులపై త్వరలోనే నిర్ణయం ధాన్యం ఉత్పత్తిపై అధికారులతో సవిూక్షలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : పౌరసరఫరాల శాఖ ఆర్థికపరిస్థతి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గత పాలకుల వల్ల…

కౌలురైతులను ఎలా గుర్తిస్తారో అని చూశా

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కెటిఆర్‌ సెటైర్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో..పైసలు ఎట్లా వేస్తారో చూద్దామనుకుంటే 6 నెలలు తప్పించుకున్నారుగా..అంటూ ‘ఎక్స్‌’ వేదికగా మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామా రావు ఎద్దేవా చేశారు. 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి లేనట్టేనా యాసంగికి అని…

ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర

డిజిపికి కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలపై తెలంగాణ డీజీపీ రవిగుప్తాకి కాంగ్రెస్‌ నేతలు  మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. పీసీసీ జనరల్‌ సెక్రెటరీలు కైలాష్‌ నేత, చారుకొండ వెంకటేష్‌, మధుసూదన్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును డీజీపీకి ఇచ్చారు. ఇటీవల ఆరు నెలల్లో కాంగ్రెస్‌…

భద్రాద్రికి ముక్కోటి శోభ

నేటి నుండి జనవరి 2 వరకు అధ్యయనోత్సవాలు 22వ తేది గోదావరి నదిలో తెప్పోత్సవం, తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచందస్వ్రామి దేవస్థానం నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు  భద్రాద్రి  సర్వాంగ సుందరంగ  ముస్తాబయ్యింది.  ఇందులో భాగంగా ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా…