Category Uncategorized

మాజీ ఎంపీ మల్లు రవిని సన్మానించిన నేతలు

ఆమనగల్లు, ప్రజాతంత్రం డిసెంబర్ 25 : టి పి సి సి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి ని ఆమనగల్లు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ వస్పుల జంగయ్య, ఆమనగల్లు మాజీ ఎంపిటిసి గుర్రం కేశవులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా…

 క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న సర్పంచ్ ఎల్ ఎన్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 25 : కడ్తాల మండల కేంద్రంలో సొమవారం  క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని  అడోనై కృపా ప్రార్థన మందిరం, యెహోనా మిస్సి మినిస్ట్రీస్ ప్రార్ధనా మందిరాలలో  క్రైస్తవులు  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఆలపించిన…

పశుపతి నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 25: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు. సోమవారం నేపాల్ రాజధాని ఖాట్మండు లోని ప్రముఖ పుణ్య క్షేత్రం పశుపతి నాథ్ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్…

మంత్రి  కొండ సురేఖను కలిసిన జిల్లా మైనార్టీ ఇన్చార్జ్ కలిమోద్దీన్ అహ్మద్ 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: ఉమ్మడి మెదక్ జిల్లా నియమితులైన అటవీ,దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖని సచివాలయంలో కలిమోద్దీన్ అహ్మద్ టీపీసీసీ వైస్ ఛైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లామైనార్టీ ఇంచార్జి కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు వహబ్,ఎన్ ఎస్ యూ ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అజ్మత్, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి…

ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు అధికారులు రెండు రోజులలో ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ఆరు గ్యారంటీల అమలు కోసం ఈనెల 28వ తేదీ నుండి జనవరి 6 వరకు అర్హుల నుండి దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రజా పాలన…

క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: సిద్దిపేట బైరి అంజయ్య మినీ ఫంక్షన్ హాల్ లో మిషన్ కమ్యూనికేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుఈ సందర్బంగా హరీష్ రావు  మాట్లాడుతూ…ప్రతి మనిషి నిత్య విద్యార్ధి నే… ఎదో చేయాలి అనే తపన లక్ష్యం ఉండాలి. ఎదో ఒకటి నేర్చుకోవాలి అనే తపన…

మానవాళికి పత్రీజీ చేసిన మహోపకారం శ్వాస మీద ధ్యాస

ప్రముఖ సినీ గేయ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి దేవుని రాజ్యం నీలోపల ఉందని జీసెస్ క్రైస్ట్ ప్రభోదించారు పత్రీజీ కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ పత్రీజీ ధ్యానమహా యాగంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 25 : మానవాళికి పత్రీజీ చేసిన మహోపకారం శ్వాస మీద ధ్యాస అని…

పేద వైశ్యులను ఆదుకోవడానికి అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ముందుంటుంది ఉప్పల శ్రీనివాస్ గుప్తా

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: వైశ్యులందరినీ ఒక ప్లాట్ ఫామ్ మీదకి తీసుకురావడమే అంతర్జాతీయ వైశ్య4 ఫెడరేషన్ ప్రధాన లక్ష్యమని అంతర్జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు. ఆదివారం ముషీరాబాద్ వాసవి హాస్టల్లో నూతన సంవత్సర అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం…

నేపాల్ పర్యటనలో ఎమ్మెల్యే జిఎంఆర్జానకి మాత ఆలయం సందర్శన

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 25: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు.మాదేశ్ ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాదేవి జన్మస్థలమైన జనక్ పూర్ జానకి మాత దేవాలయాన్ని స్థానిక ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు…