రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు స్థానం దక్కేనా?
గోల్కొండ పూర్వ నామం గొల్లకొండ.గొల్లకొండ పరిసర ప్రాంతాల్లో యాదవులు అధిక సంఖ్యలో నివసించే వారు.16 శతాబ్ధంలో గోల్కొండకు సమీపంలోనే హైదరాబాద్ నగర నిర్మాణం జరిగింది.హైదరాబాదు నిర్మాణం తర్వాత కుతుబ్ షాహి,అసఫ్ జాహి పాలనలో యాదవులు సైనికులుగా,యుద్ద వీరులుగా ప్రముఖ పాత్ర పోషించారు.బ్రిటిష్ వారి కాలంలో అహిర్ రెజ్మెంట్ గా పేరుగాంచిన యాదవ సైన్యం 1853 వరకు…







