Category Uncategorized

రాష్ట్ర మంత్రివర్గంలో యాదవులకు స్థానం దక్కేనా?

గోల్కొండ పూర్వ నామం గొల్లకొండ.గొల్లకొండ పరిసర ప్రాంతాల్లో యాదవులు అధిక సంఖ్యలో నివసించే వారు.16 శతాబ్ధంలో గోల్కొండకు సమీపంలోనే హైదరాబాద్‌ నగర నిర్మాణం జరిగింది.హైదరాబాదు నిర్మాణం తర్వాత కుతుబ్‌ షాహి,అసఫ్‌ జాహి పాలనలో యాదవులు సైనికులుగా,యుద్ద వీరులుగా ప్రముఖ పాత్ర పోషించారు.బ్రిటిష్‌ వారి కాలంలో అహిర్‌ రెజ్మెంట్‌ గా పేరుగాంచిన యాదవ సైన్యం 1853 వరకు…

యేసుక్రీస్తు జీవితం క్షమాగుణానికి, శాంతి స్థాపనకు  నిదర్శనం

 షాద్ నగర్ ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్  క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 25: స్థానిక  షాద్ నగర్ పట్టణంలో  క్రిస్టియన్ కాలనీ జియాన్ యంబి చర్చ్ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,…

ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు పక్క ప్రణాళిక

ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు పక్క ప్రణాళిక రూపొందించాలి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 25 : ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు పక్క ప్రణాళిక రూపొందించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమ్ పొట్రు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు చేపట్టిన బృహత్తర ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక…

ఏసుప్రభు కటాక్షంతో ప్రజల సుభిక్షంగా వర్ధిల్లాలి

ఏసుప్రభు చూపిన శాంతి మార్గం ఎంతో ఆచరణీయం. రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: ఏసుప్రభు కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం క్రిస్టమస్ పండగ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని చర్చిలో ప్రార్థనలు నిర్వహించిన జిల్లా పరిషత్…

రక్తదాన శిబిరాలు విరివిగా నిర్వహించాలి

రక్తదాన శిబిరాలు విరివిగా నిర్వహించాలి రక్తదానం చేసి ప్రాణదానం చేయాలి బిజెపి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహా రెడ్డి కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 25 : భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా కందుకూరు లయన్స్ క్లబ్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సంయుక్తంగా జరిపిన స్వచ్చంద రక్తదాన శిబిరంలో 31…

గెమ్యా తండాను గ్రామ పంచాయ‌తీగా మ‌ర్చాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : కొల్లాపూర్ నియోజ‌వ‌ర్గంలోని గెమ్యా తండాను గ్రామ పంచాయతీగా చేసే విధంగా జీవో విడుద‌ల చేయ్యాల‌ని న‌వ‌రంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు షేక్ జలీల్‌, కొల్లాపూర్ ఇన్‌చార్జ్ శివ‌నాయ‌క్ సోమవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విషయమై ప్ర‌జావాణిలో మెమొరాండం ఇచ్చామన్నారు. అదేవిదంగా సిఎం…

ఆధునిక వ్యాపారాల్లోకి వివాంటా ఇండస్ట్రీస్ లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 25 : డ్రోన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ అండ్ రోబోటిక్స్, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ వంటి కొత్త విభాగాల్లోకి వివాంటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అడుగుపెడుతోందని ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ కంపెనీ ఇప్పటికే డ్రోన్, ఈవీ వ్యాపారంపై పనిన ప్రారంభించిందన్నారు.…

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు

కుల్కచర్ల, ప్రజాతంత్ర డిసెంబర్,25: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలో సోమవారం నాడు భారత రత్న అవార్డు గ్రహీత, దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారి వాజ్పేయి జయంతి కార్యక్రమం బీజేపీ కులకచర్ల  మండల అధ్యక్షుడు గాదె మహిపాల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…

హనుమాన్ ఇరుముడి పూజలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 25 :  ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రబిక్య తండా, నుచ్చుగుట్ట తండాలలో సోమవారం హనుమాన్ స్వాములు నిర్వహించిన హనుమాన్ ఇరుముడి పూజా కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాల్లో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ…