Category Uncategorized

అన్ని మతాలు కాంగ్రెస్‌కు సమానమే

కైస్త్రవుల హక్కులు కాపాడుతాం: మంత్రి పొన్నం సిద్దిపేట,డిసెంబర్‌23 : ‌కైస్త్రవుల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించి వారి హక్కులను కాపాడుతానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌పేర్కొన్నారు. శనివారం నాడు హుస్నాబాద్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ ‌వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కైస్త్రవులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం…

ఆలయాల్లో వైకుంఠ సందడి

ఉత్తర ద్వార దర్శనాలకు పోటెత్తిన భక్తులు యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి తుమ్మల యాదాద్రి,డిసెంబర్‌23: ‌తెలంగాణలోని  పలు ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయాలు కిటకిటలాడాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. యాదగురిగుట్టలో ఉదయం 6.42 గంటలకు ఉత్తర రాజగోపురం చెంత నరసింహుడు…

పాచిపోతున్న పాశుపతాస్త్రం!

 నేడు  జాతీయ  వినియోగదారుల  దినోత్సవం ప్రజల చేతిలో  పాశుపతాస్త్రంలా ఉన్నటువంటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని గత పాలకులు సక్రమంగా అమలు చేయకపోవడంతో అది దాని ఉనికిని కోల్పోయే దుస్థితిలో ఉన్నది. 1986లో వినియోగదారుల పరిరక్షణ చట్టం ఏర్పడ్డది. అప్పటి మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చొరవతో ఇది చట్టంగా రూపుదిద్దుకున్న అనతి కాలంలోనే రాష్ట్రాలు అంతే…

డ్రోన్‌ క్లినిక్స్‌, గగన నిఘాల్లో డ్రోన్‌ టెక్నాలజీ..!

నాటి పాతరాతి యుగం నుంచి నేటి అత్యాధునిక డిజిటల్‌ నానో యుగం వరకు శాస్త్రసాంకేతికశాస్త్ర అనూహ్య ప్రగతి మానవాళి జీవనశైలిలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. వైజ్ఞానిక కల్పిత సినిమాలు, సాహిత్యరంగాల్లో కనిపించే ఊహాజనిత టెక్నాలజీలను నేటి ఆధునిక డిజిటల్‌ నిపుణుడు సుసాధ్యం చేయడంతో పాటు ఇలాంటి డిజిటల్‌ టెక్నాలజీలను మానవాళి సేవల్లో వినియోగించడం చూస్తున్నాం.…

నిరంకుశానికి దారితీస్తున్న టెలికమ్యూనికేషన్‌ బిల్లు!

పార్లమెంటులో ప్రవేశపెట్టిన టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు 2023 అత్యంత క్రూరమైన చట్టం. ఇది వైర్డు, ఎలక్ట్రానిక్‌, ఆప్టికల్‌ మొదలైన వాటితో సహా ఏదైనా రూపంలో ప్రసారం చేయబడే, విడుదలయ్యే,  స్వీకరించబడే ప్రతి సందేశంపై ప్రభుత్వ నియంత్రణ బలవంతం చేస్తుంది. బిల్లులోని సందేశం నిర్వచనం సైన్‌, సిగ్నల్‌, రచన, వచనం, చిత్రం, ధ్వని, వీడియో, డేటా స్ట్రీమ్‌, ఇంటెలిజెన్స్‌…

శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీ బయల్దేరిన రాష్ట్రపతి

మేడ్చల్ ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఈనెల 18న హైదరాబాద్ కు శీతాకాల విడిది కోసం భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్న ఆమె పర్యటన శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడ్చల్ మల్కాజిగిరి…

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర , డిసెంబర్ 23: మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సుబిక్షంగా ఉండాలిమాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారంతుక్కుగూడ మున్సిపాలిటి శ్రీనగర్ ఫాబ్ సిటిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగాఉత్తర ద్వారం శ్రీ వెంకటేశ్వర సామినిమజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి,…

అపూర్వ సమ్మేళనం.. మధుర స్నేహ గీతం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 23: హైదరబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హోమ్ కమింగ్ పేరిట శనివారం వార్షిక పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు తిరిగి కలుసుకోవడానికి, వారి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని, వారి విజయాలను ప్రశంసించి, ప్రోత్సహించడానికి, అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఆయా…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం నాయకులు

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: జగదేవపూర్ మండల పరిధిలోని అలిరాజపేట గ్రామంలో శనివారం అనారోగ్యంతో మృతి చెందిన రాచమల్ల లచ్చమ్మ (80) కుటుంబ సభ్యులను మండల రజక సంఘం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేశ్ ఆధ్వర్యంలో పలువురు రజక సంఘం నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి…