Category Uncategorized

బిఆర్‌ఎస్‌ నుంచి చేజారుతున్న మున్సిపాలిటీలు

చేజిక్కించుకోవడానికి పావులు అధికార కాంగ్రెస్‌ పావులు అవిశ్వాసాలతో కాపాడలేక ప్రేక్షకపాత్రలో బిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన తరవాత కాంగ్రెస్‌ మెల్లగా పార్టీ పటిష్టానికి కింది స్థాయి నుంచి పావులు కదుపుతున్నది. కింది నుంచి నరక్కుంటూ పెద్ద దెబ్బ వేసేలా చర్యలకు ఉపక్రమిస్తుంది. ఇందుకు మున్సిపాలిటీల వ్యవహారమే నిదర్శనంగా…

టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్‌

పటిష్టపరిచేందుకు నిబద్ధత కలిగిన అధికారిని ఛైర్మన్‌గా నియమించే ఛాన్స్‌ రాజకీయాలకు దూరంగా సభ్యుల నియామకం   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 11 : ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన హావిూ మేరకు అధికారంలోకి వొచ్చాక ఆ దిశగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానంగా టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. దీనిని పకడ్బందీ…

జిహెచ్‌ఎంసికి జాతీయ స్థాయి క్లీన్‌ సిటీ అవార్డు

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో నగరానికి 5 అవార్డులు దిల్లీలో ప్రదానం…అవార్డులు అందుకున్న జిహెచ్‌ఎంసి ప్రతినిధులు జిహెచ్‌ఎంసికి క్లీన్‌ సిటీ అవార్డుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 11 : లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్‌ ఇండియా క్లీన్‌ సిటీ 9వ ర్యాంకు సాధించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌-…

ఏక వాక్య కవితలు…

కవిత్వమంటే రక్తం చిందే గాయంలోంచో/ చిరునవ్వు చిందే పెదవుల మీద నుంచో వెలువడే పాట అన్నారు ఖలీల్‌ జిబ్రాన్‌. హృదయ మధనం నుండి ఉప్పొంగే తండ్లాటే కవిత్వం. కవిలోని ఘర్షణ కవిత్వాన్ని వజ్రంలా మెరిపిస్తుంది. చూపుకు తగిలే ఏ దృశ్యమైనా కవిత్వమై వెలుగుతుంది. తనలోని భావావేశాన్ని, అధ్యయనాన్ని రంగరించి ఏక వాక్య కవితలను వెలువరించారు దేవినేని…

అవును మరణం ఆయన చివరి చరణం కాదు…

నేడు అలిశెట్టి ప్రభాకర్‌ జయంతి, వర్థంతి అలిశెట్టి అనగానే అందరికి ఎక్కువగా గుర్తుకు వచ్చే కవితలు ‘సిటీ లైఫ్‌’. వీటిని ఎందుకు రాసాడో అతని మాటల్లో ’’ధ్వంసమైపోతున్న సమస్త మానవ విలువల్నీ, హింసా రాజకీయాల్ని నిరసించడంతో పాటు నిప్పు కణికల్లాంటి, కన్నీటి గుళికలు ప్రతిరోజు ఆంధ్రజ్యోతి పాఠకులకు అందించే చిన్న చిన్న కవితలు’’ అని ముందుమాటలో…

దిల్లీ గుప్పిట నుంచి తెలంగాణను దక్కించుకోవాలి

కాంగ్రెస్‌ హావిూలను నెరవేర్చడం కష్టమే కష్టపడితేనే ఎంపి సీట్లను సాధించుకోగలం పార్టీ నిలవాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి వరంగల్‌ సవిూక్షలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10: దిల్లీ  చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను మళ్లీ మన గుప్పిట్లోకి తెచ్చుకోవాల్సి ఉందని, అందుకు పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవడమే మార్గమని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ అన్నారు. అందుకు మనమంతా…

ఎంపి సీట్ల కోసం బిజెపి పక్కా వ్యూహం

అయోధ్యను బాగా హైలెట్‌ చేసేలా ప్రచారం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10:పార్లమెంట్‌ ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలు మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.పార్లమెంట్‌ ఎన్నికలో బీజేపీ అంతుచిక్కని వ్యూహంతో ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. పదిహేడు స్థానాలకు ఇంచార్జిలను ప్రకటించి ఎన్నికల శంఖారావం మోగించిన…

నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

పలువురికి గాయాలు..ఆస్పత్రికి తరలింపు పలు ఎంఎంటిఎస్‌ రైళ్ల రద్దు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10: హైదరాబాద్‌ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రైలు నాంపల్లి స్టేషన్‌లో ఆగే క్రమంలో డెడ్‌ ఎండ్‌ గోడను ఢీకొట్టింది. దాంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లాయి. ఈ ప్రమాదంలో పలువురికి…

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కా రావు

జయశంకర్‌ భూపాలపల్లి ,ప్రజాతంత్ర, జనవరి 10:  మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్‌ బడే చొక్కారావుఅలియాస్‌ దామోదర్‌ (అలియాస్‌ మల్లన్న)ను ఆ పార్టీ నియమించినట్లు సమాచారం.ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు చేపట్టారు.మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని…