Category Uncategorized

భారత వ్యవసాయ రంగంలో డ్రోన్ విప్లవం

పంజాబ్‌లోని పచ్చని పొలాల పచ్చదనం గుండా ప్రయాణిస్తున్న నా దృష్టి దూరంగా సందడి చేసే శబ్దం వైపు మళ్లింది. అది ఎక్కడి నుండి వస్తుందా అనే కుతూహలంతో, నానోయూరియా ద్రవాన్ని పిచికారీ చేయడానికి డ్రోన్‌ను నడుపుతున్న ఇద్దరు గ్రామీణ రైతులు నేను నా వాహనం నుండి దిగుతుండగానే స్వాగతం పలికేందుకు వచ్చారు. దేశంలోని ఒక గ్రామీణ…

రెండుపార్టీలకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్‌ పార్టీ !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక..ముగియక ముందు ప్రజలకు మాత్రం ఒకటి బాగా అర్థమయ్యింది. అది బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటేనని. ఇప్పుడు అవే సంకేతాలు కొనసాగిస్తున్నారు. ఈ రెండు పార్టీలు కలసి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయడమో లేదా..కలసి అవగాహనతో ముందుకు వెళ్లడమో చేస్తాయని ప్రచారం సాగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణాది నుంచి అత్యధిక సీట్లు సాధించాలని…

గత ప్రభుత్వ హయాంలో సర్వనాశనం

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి మహబూబాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8:గత ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం తొర్రూరు మండలం గుర్తూరులో అనుమాండ్ల రaాన్సీ- రాజేందర్‌ రెడ్డి స్కిల్‌డెవలప్‌మెంట్‌ భవనాలకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌…

కాంగ్రెస్‌ పాలనలో అబద్దాల ప్రచారం

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక అబద్దాలు ప్రచారం చేస్తున్నారని జనగామ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం నాడు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన డియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్‌ నేతలు పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. మా కుటుంబ సభ్యులపై…

ఆరు గ్యారంటీల అమలుకు కేబినేట్‌ సబ్‌కమిటీ

ఆరు గ్యారంటీలపై సచివాలయంలో సిఎం రేవంత్‌ సమీక్ష డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటు వందరోజుల్లో హామీల అమలుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రులు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8 : ఆరు గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సబ్‌ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించ…

విడివిడిగా ఎమ్మెల్సీ ఎన్నికలు

రెండు సీట్లూ కాంగ్రెస్‌కు దక్కేఛాన్స్‌ ఎమ్మెల్సీ, నామినేటెడ్‌ పోస్టులకు పోటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి8: ఎమ్మెల్సీ సీట్లతో పాటు, నామినేటెట్‌ పోస్టుల కోసం అధికార కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. త్వరలోనే పోస్టులు భర్తీ చేస్తామంటూ సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనతో పలువురు నేతలు గాంధీభవన్‌కు క్యూ కడుతున్నారు. తమ పేర్లను రికమండ్‌ చేయాలంటే…

పార్లమెంట్‌ ఎన్నికలపై కసరత్తు

భేటీ అయిన బిజెపి అగ్రనేతలు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం హైదరాబాద్‌,ప్రజాంత్ర, జనవరి8 :  అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లు పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్టీ మరింత పుంజు కోవాలని చూస్తున్నది. ప్రస్తుతం ఉన్న స్థానాలతోపాటు మరిన్ని ఎంపీ సీట్లలో గెలుపొందా లని…

అప్పుల పేరుతో కాంగ్రెస్‌ కాలయాపన

ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పాలి ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదు: బిజెపి కార్యదర్శి బండి సంజయ్‌ వెల్లడి హైదరాబాద్‌,ప్రజాతంత్ర, జనవరి8: అప్పుల పేరుతో కాంగ్రెస్‌ కాలం వెళ్లదీస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. సోమవారం నాడు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన డియాతో మాట్లాడుతూ…ఆరు…

కృత్రిమ జన్యువు సృష్టి కర్త ఖొరానా!

నేడు  హరగోవింద్‌ ఖొరానా జన్మదినం కృత్రిమ జన్యువును నిర్మించిన శాస్త్రవేత్తగా హరగోవింద్‌ ఖొరానా ఆధునిక జీవశాస్త్రములో ఒక విప్లవానికి తెర లేపాడు.ప్రతి అమీనో ఆమ్లపు నిర్మాణ క్రమము మూడు న్యూక్లియోటైడ్ల అమరికతో జన్యువులలో పొందుపరచడి ఉన్నదని కనుగొన్న జీవ శాస్త్ర వేత్త హర గోవింద ఖోరానా. వరుసగా ఉన్న కృత్రిమ జీన్‌ (డిఎన్‌ఏ) ముక్కను ప్రయోగశాలలో…