Category Uncategorized

రహదారుల మరమ్మతు వెంటనే చేపట్టాలి

*-పీఆర్,ఆర్&బి శాఖల ఈఈలను ఆదేశించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* ప్రజాతంత్ర కథనానికి స్పందన   మణుగూరు, ప్రజాతంత్ర, జనవరి 14 :మణుగూరు-ఏటూరునాగారం ప్రధాన రహదారులతో పాటు, నియోజకవర్గంలోని ఇతర ప్రధాన రహదారులు, గ్రామాలలో రహదారులపై ఉన్న గుంతలు పూడ్చి రహదారులకు మరమ్మతు పనులు వెంటనే చేయించాలని పీఆర్,ఆర్&బి శాఖల ఈఈలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు…

మీ వల్లే ఈ అవార్డు…

సఫాయి అన్నా మీకు సలాం..అధికారులు, సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నా.. సర్వేక్షన్‌లో సిద్ధిపేటకు క్లీన్‌ సిటీ అవార్డుతో కార్మికులకు సన్మానం జాతీయ స్థాయిలో  సిద్ధిపేటకు అవార్డు వొచ్చినా అభినందించే సంస్కృతిలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం:ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సఫాయి కార్మికులకు సలాం అని…మునిసిపల్‌ అధికారులు, సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నాననీ…

ప్రజల జీవితాల్లో  భోగి భోగ భాగ్యాలు…సంక్రాంతి కొత్త కాంతి…. కనుమ కనువిందుగా…

● జిల్లా ప్రజలకు  సంక్రాంతి పర్వదిన  శుభాకాంక్షలు తెలిపిన ,ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర:  జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి  పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు  హరీష్ రావు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…  సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా…

ఇంటింటా కొత్త కాంతులు..

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13 : రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా…

నూతన పారిశ్రామిక కారిడార్‌ ప్రతిపాదనను ఆమోదించండి….

హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ కారిడార్‌కు తుది అనుమతులు ఇవ్వండి రాష్ట్రానికి ఎన్‌డీసీ, మెగా లెదర్‌ పార్క్‌, ఐఐహెచ్‌టీ మంజూరు చేయండి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి   న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 13 : హైదరాబాద్‌ వయా మిర్యాలగూడ-విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర…

ప్రకృతికి కృతజ్ఞతలు తెలపడం మన సంప్రదాయం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13 : శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సిబ్బందితో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు.గవర్నర్‌ స్వయంగా సాంప్రదాయ పొంగల్‌ వంటకాన్ని తయారు చేసి సూర్యభగవానుడికి సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆమె భగవంతుడిని ప్రార్థించారు. సాంప్రదాయిక పొంగల్‌ వంటకం, అంటే ‘పొంగడం’’ లేదా…

మకర సంక్రాంతి

వాతావరణం చలిగా ఉంటూ..మంచు పడుతూ ఉండే ఈ హేమంత ఋతువు-రాత్రి సమయం ఎక్కువగాను,పగటి సమయం తక్కువగా ఉండే మార్గశిర మాసంలో సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు విజృంభించే అవకాశాలు ఎక్కువ. అందుకనే ఈ మాసంలో వచ్చే సంక్రాంతి పర్వదినానికి వేసే ముగ్గులు,గొబ్బెమ్మలకు ఎంతో ప్రాధాన్యత,శాస్త్రీయత కూడా ఉంది.గొబ్బెమ్మల తయారికి ఉపయోగించే గోమయానికి మరియు గోవు మూత్రానికి ఎన్నో క్రిములను…

భోగి పండుగ

చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబరాలలో మొదటిది బోగి పండగ. ఇది ఇతర పండుగల వలె తిథి ప్రధానమైనది కాదు. ఇది ధనుర్మాసానికి, దక్షిణాయనానికి ఆఖరు రోజు, మకర సంక్రమణానికి పూర్వపు రోజు. రైతులకు పంట పర్యాయాలు ముగిసి ఈపండుగ నాటికి ఇంటికి…

రాహుల్‌ యాత్రతో భయపడుతున్న భాజపా ..!

18వ లోకసభది ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఫ్రీ ఫైనల్‌ గా భావించిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లో  కేంద్రంలో ఉన్న అధికార భారతీయ జనతాపార్టీ విజయ దుందుభి మోగించింది. కేంద్రంలో 2014, 2019 లో ఓటమి పాలైన కాంగ్రెస్‌ పార్టీకి  జవసత్వాలు నింపేందుకు గాంధీ ఇతర కుటుంబానికి పార్టీ పగ్గాలు అప్పజెప్పిన రాహుల్‌…