Category Uncategorized

అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌, ‌బీజేపీల్లో అసంతృప్తి బీఆర్‌ఎస్‌లో నైరాశ్యం..

‘‘‌కొత్త అభ్యర్ధులను ప్రకటించిన హైదరాబాద్‌, ‌మల్కాజిగిరి, జహీరాబాద్‌ ‌విషయంలో మాత్రం ఆ పార్టీలోని సీనియర్‌ ‌నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి ఎంతో లాయల్‌గా ఉండే మురళీధర్‌రావు లాంటి సీనియర్‌ ‌నాయకుడుకూడా అభ్యర్ధుల ఎంపిక విషయంలో  అసంతృప్తికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ముఖ్యంగా మల్కాజిగిరి, హైదరాబాద్‌ ‌స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్ధులపట్ల ఆయనతోపాటు మరో సీనియర్‌నేత…

వికసిత భారత్‌కు ప్రజల మద్దతు కావాలి

అభివృద్ధిలో  వారి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం  కాళేశ్వరం అవినీతిలో విచారణపై అనుమానాలు  బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ కుమ్మక్కయింది  ఆదిలాబాద్‌ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4 : వికసిత్‌ భారత్‌ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని…

కేంద్రంతో ఘర్షణ వైఖరి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం

ఎన్నికలలోనే రాజకీయం…అభివృద్ధి విషయంలో కాదు రాష్ట్రాభివృద్ధిలో రాజీ లేదు…భేషజాలు లేవు ప్రధాని మోదీ పెద్దన్నలా సహకరించాలి ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆదిలాబాద్‌ సభలో సిఎం రేవంత్‌ రెడ్డి ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4 : రాజకీయాలు ఎన్నికల సమయంలోనే.. అభివృద్ధి విషయంలో కాదని సిఎం రేవంత్‌ రెడ్డి కేంద్రంతో సంబంధాలపై తన వైఖరిని స్పష్టం…

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు..ఒక సమీక్ష

ఇటీవల అడ్వకేట్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ అనే సంస్థ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్‌ ను విచారించిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు జనరల్‌ కేటగిరి కులాల వారికి మాత్రమే ఎలా వర్తిస్తాయి?ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరిస్థితి ఏంటి? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించడంతో పాటు ఆరు వారాల్లో స్పందించాలని…

కాంగ్రెస్‌ పార్టీ బాటలో బీజేపీ!

విచిత్రమేమంటే ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్‌ అనుసరించిన సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , అమిత్‌ షాలు అమలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం, పార్టీల్లో సీనియర్లను పక్కన పెట్టడం, ముఖ్యమంత్రులను మార్చడం తదితర నిర్ణయాలన్నీ గతంలో కాంగ్రెస్‌ చేసి చూపింది. బిజెపి రాజకీయాల తీరు కాంగ్రెస్‌ సంస్కృతికి ఏ మాత్రం భిన్నంగా లేవనడానికి…

నేడు రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

నేడు ఆదిలాబాద్‌లో..రేపు సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన…బహిరంగ సభలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. నేడు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ప్రధాని ఆదిలాబాద్‌ చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే..పూర్తయిన…

బిఆర్‌ఎస్‌కు మరో షాక్‌

సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం..వారం రోజుల్లో ముహూర్తం ఫిక్స్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించుకునేందుకు మంత్రి పొంగులేటి వ్యూహం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 03 : బిఆర్‌ఎస్‌ వరుసగా షాక్‌లు తాకుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఎంపిలతో సహా పలువురు బిఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు…

రైట్‌..రైట్‌..ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం…

ప్రయాణికులతో మాటా మంతి మరో వెయ్యి బసులు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : సచివాలయంలో తన విధులు, జిల్లాల్లో సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌ నగర్‌ వెళ్తున్న…

ఇందిరమ్మ ఇళ్లతో సహా అన్ని హామీలు నెరవేరుస్తాం..

రవాణా, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం  ప్రభాకర్‌ అమీర్‌ పేటలో స్వయంగా జీరో కరెంట్‌ బిల్లులు  తీసి ఇచ్చిన మంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : అధికారంలోకి వొచ్చిన 90 రోజుల్లోనే తాము ఇచ్చిన అనేక హామీలను అమలు చేశామని, ఇందిరమ్మ ఇండ్లతో సహా అన్ని గ్యారెంటీలను నెరవేర్చుతామని రవాణా, బీసీ సంక్షేమ…