Category Uncategorized

‌ప్రజాస్వామ్యంలో వారసత్వ రాజకీయాలకు చోటు లేదు

అందుకే ఇటీవలి ఎన్నికల్లో కొందరికి టిక్కెట్లు నిరాకరించాం అందుకు నాదే బాధ్యత బిజెపి పార్టమెంటరా పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ ఉక్రెయిన్‌ ‌పరిస్థితులపైనా చర్చలు న్యూ దిల్లీ, మార్చి 15 : వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ద్వంద్వంగా ప్రకటించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా…

ఏ‌ప్రిల్‌ 14 ‌నుంచి తెలంగాణలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పాదయాత్ర

ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండేళ్ల జీతాలు ఇవ్వాలి… : సోమ్నాత్‌ ‌భారతి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 15 : ఆప్‌ ‌పోరాటం వల్లే కేసీఆర్‌ ‌ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ సౌతిండియా ఇంచార్జ్ ‌సోమ్నాత్‌ ‌భారతి ప్రకటించారు. అయితే, తొలగించిన రెండేళ్ల కాలానికి ఫీల్డ్ అసిస్టెంట్లకు జీతాలు ఇవ్వాలన్నారు. అలాగే,…

ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతిభావంతులు బలి కావడమేనా?

‘‘ఉద్యోగ నియామకాల ప్రస్తావనలో భాగంగా రాష్ట్రంలోని 11 వేలమంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్‌ ‌చేస్తామని చెప్పడంతో భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యలో కోత పడటం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.ప్రధానంగా డిగ్రీ, జూనియర్‌ , ‌యూనివర్సిటీ లు, ఇతర విద్యాసంస్థలలో ఉద్యోగాల కోసం 2012 నుంచి వేచి చూస్తున్న ప్రతిభావంతులకు నష్టం చేకూరుతుంది, క్రమబద్దీకరణ తరువాతజూనియర్‌…

ఏడేండ్ల పాలనలో ఏనాడూ రాజ్యాంగాన్ని గౌరవించని ఏకైక సిఎం

అత్యంత ప్రమాద నిరంకుశ పాలన రాజ్యాంగాన్ని తిరగరాస్తామనడం ఆయన అహంకారానికి నిదర్శనం రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సమావేశంలో టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ జగిత్యాల, మార్చి 15(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన ఏడేండ్ల పాలనలో ఏనాడు రాజ్యాంగాన్ని గౌరవించలేదని ఆచార్య కోదండరామ్‌ ‌దుయ్యబట్టారు. మంగళవారం జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో జరిగిన…

తొలిసారి ముఖ్యమంత్రిని అసెంబ్లీలో సభ్యులంతా అభినందించారు

ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందడానికి నిదర్శనం శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌శాసనసభ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా అందరు సభ్యులు అభినందించారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు అన్నారు. ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వం దగ్గరగా పనిచేస్తున్నదని…

హైదరాబాద్ – విజయ వాడ హైవే ఎక్స్ టెన్షన్ పనులపై సమీక్ష..

హైదరాబాద్- విజయవాడ హైవే విస్తరణపై గడ్కరీ జరిపిన సమీక్షకు ఎంపి కోమటి రెడ్డి, జీఎంఆర్ ప్రతినిధులు హాజరు అయ్యారు. హైదరాబాద్ – విజయ వాడ హైవే ఎక్స్ టెన్షన్ పనులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో నేషనల్ హైవే అథారిటీ( ఎన్ హెచ్ఏ), కేంద్ర మంత్రిత్వ శాఖ…

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోంది ..

కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకు అన్యాయం చేస్తూ, వివక్ష చూపడం శోచనీయమని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం లోక్ సభలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పై చర్చలో టీఆర్ఎస్ పార్టీ తరపున ఆయన మాట్లాడారు. తెలంగాణలో మిని రైల్వే ప్రాజెక్ట్ ల గురించి కేసీఆర్, ప్రధాని…

వైభవంగా శ్రీరామనవమి మహోత్సవాల నిర్వహణ

పాల్గొనేందుకు భక్తులకు అనుమతి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి భద్రాచలం,మార్చి15(ప్రజాతంత్ర ప్రతినిధి) : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి అన్నారు. సీయం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎప్రిల్‌ 10‌న శ్రీరామనవమిని పురస్కరించుకుని కల్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.…

సాగునీటి ప్రాజెక్టులపై చర్చను పక్కదారి పట్టించేందుకు మంత్రుల యత్నం

అవినీతి గురించి మాట్లాడకుండా అడ్డుకునే చర్యలు తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష సరికాదు అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో సిఎల్‌పి నేత భట్టి తెలంగాణ పథకాలు భేషుగ్గా ఉన్నాయన్న అక్బరుద్దీన్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 15 : సాగునీటి ప్రాజెక్టు అసలు లెక్కలు, అవినీతి గురించి మాట్లాడకుండా తెరాస మంత్రులు సభను పక్కదారి పట్టించారని సిఎల్‌పినేత…