Category Uncategorized

ఆం‌దోళన కలిగిస్తునన నిరుద్యోగ సమస్య

కొరోనా అనంతర పరిస్థితులు,తాజాగా ఉక్రెయిన్‌ ‌యుద్ద పరిణామాలు మన ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా లేదు. ప్రధానంగా నిరుద్యోగ సమస్య తీవ్రం అవుతున్నా దానిని పరిస్కరించే ప్రయత్నాలు సాగడం లేదు. దేశీయంగా ఉపాధి అవకాశాలు పెంచుకుంటూ..ఉత్పత్తి రంగాలకు ఊతమిచ్చేలా నిర్ణయాలు తీసుకోవడం లేదు. కొరోనా కు ముందే మన ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంది. వస్తూత్పత్తి…

అలనాటి మేటి సంపాదకులు పండితారాధ్యుల

తొలితరం ఖ్యాతి గాంచిన పాత్రికేయులలో, సంపాదకులలో పండితారాధ్యుల నాగేశ్వరరావు ఎన్నదగిన వారు. గుంటూరు జిల్లా,  ఇంటూరు గ్రామంలో 1912, మార్చి 26న మల్లయ్య, భైరవాంబ దంపతులకు జన్మించారు. గుంటూరు లోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం పత్రికా రచయితగా ప్రసిద్ధి గాంచారు. పిఠాపురం మహా రాజా వారి దేశబంధు పత్రికలో కొన్నాళ్లు పనిచేసి,…

‌ప్రజా సంక్షేమం లక్ష్యంగా బడ్జెట్‌

‌సంక్షేమ పథకాల క్యాలెండర్‌ ‌విడుదల అసెంబ్లీలో బడ్జెట్‌కు సభ ఆమోదం అసెంబ్లీలో వెల్లడించిన సిఎం జగన్‌ అమరావతి, మార్చి 25 :  తమది ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్లు అంకెల గారడీ బడ్జెట్‌ ‌కాదని, గత మూడేళ్లుగా ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మంచి బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల…

టెట్‌కు బిఇడి చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే

ప్రభుత్వం నిర్ణయం ఎప్రిల్‌ 11 ‌వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపులు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : టెట్‌ ‌దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో ఈయేడు చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 12‌వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పేపర్‌ 1, ‌పేపర్‌ 2‌కు కలిసి దరఖాస్తు రుసుంను…

యాదాద్రిలో కొనసాగుతున్న మహాకుంభ సంప్రోక్షణ

‌ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 25 : యాదాద్రి ఆలయ పునఃప్రారంభ వేడుకల్లో భాగంగా చేపట్టిన పంచకుండాత్మక యజ్ఞం, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజైన శుక్రవారం  ప్రధానాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివార్లకు పూజలతో పాటు బాలాలయంలో రుత్విక బృందం పంచకుండాత్మక యాగం నిర్వహించారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 28న యాదాద్రి…

‘‌వింగ్స్ ఇం‌డియా’ ఏవియేషన్‌ ఎక్స్‌పో

అధికారికంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య హైదరాబాద్‌కు గర్వకారణమన్న రాష్ట్ర మంత్రి వేముల ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : వింగ్స్ ఇం‌డియా పేరుతో నిర్వహిస్తున్న ఏషియన్‌ ‌బిగ్గెస్ట్ ఏవియేషన్‌ ఎక్స్‌పోను పౌరవిమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌…

కాన్సర్‌, ‌మోకాళ్ళ నొప్పుల పరీక్షల ఉచిత శిబిరం

మోకాళ్ళ చికిత్సకు, చిప్పల మార్పిడికి తొలి అడుగు సిద్ధిపేట నుండే.. మంత్రి హరీష్‌ ‌రావు ఆధ్వర్యంలో నేడు రాఘవాపూర్‌లో హెల్త్ ‌క్యాంప్‌ ‌హెల్త్ ‌క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, మార్చి 25(ప్రజాతంత్ర బ్యూరో) : ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా ఆలోచన చేస్తూ..ప్రజలు ప్రభుత్వ హాస్పిటళ్లలో కార్పోరేట్‌…

నవోదయ విద్యాలయల ఏర్పాటులో వివక్ష

పార్లమెంటులో వాయిదా తీర్మానంపై చర్చకు టిఆర్‌ఎస్‌ ‌పట్టు అనుమతించక పోవడానికి నిరసనగా ఎంపిల వాకౌట్‌ ‌గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంపై మండిపడ్డ ఎంపి నామా న్యూ దిల్లీ, మార్చి 25 : తెలంగాణ బిడ్డలు భారతీయులు కాదా? ఎందుకీ వివక్ష? అని కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వర్‌…

మంత్రులతో సీఎం కేసీఆర్‌ ‌భేటీ

కేంద్ర మంత్రితో చర్చల వివరాలు వెల్లడించిన మంత్రులు సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ ‌దిల్లీ వెళ్లి వొచ్చిన మంత్రులతో శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్‌ ‌గోయల్‌తో రాష్ట్ర మంత్రులు నిరంజన్‌ ‌రెడ్డి, వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి,…