Category Uncategorized

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక జమలాపురం కేశవరావు

‘‘‌సర్దార్‌ ‌కేశవరావు భాషారాష్ట్ర సిద్ధాంతానికి పూర్తిగా వ్యతిరేకి. తెలంగాణ అస్తిత్వాన్ని స్థిరీకరించాలని కోరుకున్నారు. కన్నడ, మరాఠీ భాషా ప్రాంతాలతో కలిసి పోయిన హైదరాబాద్‌ ‌రాష్ట్రం అలాగే ఉండాలని వాంచించారు. అలాగే జమిందారి, జాగిర్దారీ వ్యవస్థలతో అతలాకుతలమైన తెలంగాణను విశాలాంధ్రలో కలిపినట్లయితే ఏమాత్రం మేలు జరగదని నొక్కి చెప్పారు.’’ నేడు తెలంగాణ సర్దార్‌ ‌వర్ధంతి నిజాం నిరంకుశ…

సమ్మెకు తరలండోయ్‌

‘అధికార పీఠం ఎక్కింది మొదలు అప్రజాస్వామిక చర్యకు పాల్పడే దుష్ట పాలకుల కట్టడి చేయకుంటే నిరంకుశ ప్రభుత్వం  కూల్చకుంటే జాతి అస్తిత్వ సమస్తం ప్రశ్నార్థకమే దేశ భవితవ్యం అంధకారబంధురమే అందుకే…ఇకనైనా కార్మికులారా…కర్షకులారా చెమట చుక్కల శ్రామికులారా సార్వత్రిక సమ్మెకు కదలండోయ్‌ ‌బాధితులారా…పీడితులారా బాధాతప్త  బహుజనులారా ఎర్ర పిలుపందుకు తరలండోయ్‌ ‌కష్టజీవులారా..కర్మవీరులారా భగభగ మండే సూర్యుల్లారా నిప్పు…

వేసవి పంటలలో నీటి యాజమాన్యం

వేసవిలో నీటి యజమాన్యం చాలా ముఖ్యమైనది. రాష్ట్రంలో వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం, నీటి వనరులు సరిగ్గా లేకపోవటం, కరెంటు కోతలు వంటివి ముఖ్యకారణాలు. వేసవిలో నీటిని ఆదా చేసుకోవడం చాలా ఆవశ్యకం. వేసవిలో ఎండతీవ్రత వల్ల ఎక్కువగా భాశ్పోత్సకమ్‌, ‌భాష్పిభవనం వంటి ప్రక్రియలు ఎక్కువగా జరుగుతాయి.  దీనివల్ల ఎక్కువ నీరు ఆవిరై పోతుంది. సరిగ్గా…

ఇం‌తకూ వడ్లు ఎవరు కొంటరు..!

గతవానాకాలం నుండి ఇప్పుడు యాసంగి పంటవరకు వడ్లు ఎవరు కొనాలన్న పంచాయితీ తెగుతులేదు . దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు ఇప్పుడు కూడా కేంద్రమే కొనుగోలు చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క, కాదు మేము కొనలేము రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలు రైతులను అయోమయంలో పడేస్తున్నాయి. గడచిన…

పెరుగుతూ పోతున్న పెట్రో ధరలు

ఆరు రోజుల్లో ఐదోసారి పెరిగిన ధరలు పెట్రోలుపై 50 పైసలు, డీజిల్‌పై 55 పైసలు పెంపు న్యూ దిల్లీ, మార్చి 27 : దాదాపు నాలుగు నెలల విరామం అనంతరం మార్చి 22న ప్రారంభమైన పెట్రోలు డీజిల్‌ ‌ధరల పెరుగుదల కొనసాగూనే ఉంది. ఆరుఉ రోజుల్లో ఐదు సార్లు చమురు కంపెనీలు ధరలు పెంచాయి. అసలే…

నేడు, రేపు దేశవ్యాప్త సమ్మె

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 27 : కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా నేడు, రేపు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు జాతీయ కార్మిక సంఘాల జాయింట్‌ ‌ఫోరం ప్రకటించింది. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 48 గంటలపాటు సమ్మె చేయాలని ఫోరం ఈ నెల 22న జరిగిన సమావేశంలో నిర్ణయించింది. కాగా సమ్మెలో…

ఏ‌ప్రిల్‌ ‌నుంచి హెల్త్ ‌పోగ్రెస్‌ ‌రిపోర్ట్

సబ్‌ ‌సెంటర్‌ ‌నుంచి టీచింగ్‌ ‌హాస్పిటల్‌ ‌వరకూ నివేదిక ఇకపై ప్రతీ నెలా అన్ని విభాగాలపై సమీక్షలు వైద్య ఆరోగ్య శాఖలో మంత్రి హరీష్‌ ‌రావు తనదైన ముద్ర ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు ఆ శాఖపై తనదైన ముద్ర వేస్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా…

ధిక్కార స్వరాలకు హైకమాండ్‌ ‌చెక్‌

గీత దాటితే చర్యలు తప్పవనే సంకేతాలు అసమ్మతి నేతలకు నో అపాయింట్‌మెంట్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డికి ఆ పార్టీ అధిష్టానం పూర్తి అండగా నిలచింది. పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తున్న సీనియర్‌ ‌నేతలకు చెక్‌ ‌పెట్టేందుకు రేవంత్‌ ‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇప్పటికే అధిష్టానం…

స్వామివారి కల్యాణానికి అమిత్‌షా రాక

భద్రాచలం, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : ఏప్రిల్‌ 10‌వ తేదీన జరుగనున్న  భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహోత్సవానికి కేంద్ర హోమ్‌ ‌శాఖ మంత్రి అమిత్‌షా రానున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం కేంద్రం నుండి త్వరలో సంబంధిత అధికారులకు ఆదేశాలు రానున్నట్లు తెలుస్తుంది. భద్రాచలంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించ తలపెట్టిన కాటేజ్‌లకు శంఖుస్థాపన…