Category Uncategorized

రాష్ట్రానికి నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా..రేపు రాహుల్‌ ‌రాక

రాజుకున్న రాజకీయ వేడి బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొననున్న నడ్డా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 4 : రాష్ట్ర రాజకీయ వేడి రాజుకుంటున్నది. ప్రతిపక్ష పార్టీల నేతలు వరుసగా పాదయాత్రలు, కార్యక్రమాలతో అధికారపార్టీకి సవాల్‌ ‌విసరుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు జిల్లాల్లో పర్యటించనుండడంతో రాజకీయంగా వాతావరణం మరింత వేడెక్కింది. నేడు…

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి హరీష్‌ ‌రావు

మల్యాల, మే 04(ప్రజాతంత్ర విలేకరి) : జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామిని మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు బుధవారం దర్శించుకున్నారు. కొండగట్టు ఆలయానికి విచ్చేసిన మంత్రులు హరీష్‌ ‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ‌నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.…

వైద్య రంగంలో తెలంగాణను నెంబర్‌ ‌వన్‌గా నిలపాలె

సీ సెక్షన్‌ ఆపరేషన్లు బాగా తగ్గించాలె నార్మల్‌ ‌డెలివరీ చేయిస్తే వైద్య సిబ్బందికి ఇన్సెంటీవ్‌ ‌ప్రభుత్వ హాస్పిటళ్లలో సీసీ కెమెరాలు..సమయపాలన తప్పనిసరి మందుల కొరత లేదు..డాక్టర్లు మందులు బయటికి రాస్తే కఠిన చర్యలు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ హాస్పిటళ్లలోనే మోకాళ్ల ఆపరేషన్లు వైద్యరంగంలో డబులు ఇంజన్‌ ‌గ్రోత్‌ ‌రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ ‌చిట్టచివరి స్థానంలో.. కాంగ్రెస్‌…

కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

కేంద్రం గెజిట్‌తో రాష్ట్రానికి అన్యాయంపై ఎందుకు మాట్లాడరు ? టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : కేంద్రం గెజిట్‌తో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌ప్రశ్నించారు. గెజిట్‌ అమలైతే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉండదనీ, జలాల హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం…

యాదాద్రిలో దంచికొట్టిన వాన… పనుల్లో నాణ్యాతలోపాలు బట్టబయలు

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదగిరిగుట్టలో అకాలవర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. యాదగిరిగుట్టలో అత్యధికంగా 8.3 సెంటీవి•టర్లు, మోత్కూరులో 7.5, రామన్నపేటలో 6.9 సెంటీవి•టర్ల వర్షం నమోదయింది. అకాల వర్షంతో ఆలయ పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. రోడ్లు కొట్టుకుపోగా..క్యూలైన్లు చెరువులను తలపిస్తున్నాయి. యాదగిరి గుట్ట ఆలయం పునర్నిర్మాణ పనులు జరిగి నెలలు…

ఆకాల వర్షంతో ఆందోళనలో అన్నదాతలు

సకాలంలో కొనుగోళ్లు లేక తడిసిన ధాన్యం..దెబ్బతిన్న మిరప, మామిడి తమను ఆదుకోవాలని వేడుకోలు హైదరాబాద్‌, ‌మే 4 : రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోవడంతో రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరుగాలం పండించిన పంట కల్లాల్లో తడిసిముద్దయి పోవడంతో భారీ నష్టాల్ని మిగిల్చింది. చాలా చోట్ల ప్రభుత్వం వడ్ల కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతన్న…

రాష్ట్రంలో అకాల వర్ష బీభత్సం

ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో అతలాకుతలం పలుచోట్ల దెబ్బతిన్న మామిడి తోటలు కొట్టుకు పోయిన కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పిడుగుపాటుకు ఇద్దరు వ్యక్తులు..రెండు కాడెద్దులు..43 మేకలు మృతి నగరాన్ని ముంచెత్తిన వాన…లోతట్టు ప్రాంతాలు జలమయం ఉమ్మడి జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరికి గాయాలు ..పలుచోట్ల తడిసి ముద్దయిన ధాన్యం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోతకు వొచ్చిన పంటలకు…

యువభారతంలో నిరుద్యోగ సమస్య !

(‘సియంఐఈ’ తాజా నివేదిక ఆధారంగా) దేశ జనాభా 1.38 బిలియన్లు దాటుతోంది. అధిక జనాభాతో నిరుద్యోగం, పేదరికం, నిరక్షరాస్యత, ప్రజారోగ్యం సమస్య, అసమానతలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే యువత అత్యధికంగా ఉన్న దేశంగా భారత్‌ ‌దూసుకుపోతున్నది. యువభారతంలో ప్రజల సగటు వయస్సు 29గా నమోదు కావడం సంతోషదాయకం. ప్రపంచ యువతలో 5వ భాగం భారతంలోనే ఉన్నది.…

సోషలిస్ట్ ‌మార్క్ ‌కార్ల్ ‌మార్కస్

‌సామాజిక శాస్త్రవేత్త శ్రామికోద్యమ నిర్మాత సామ్యవాద సిద్ధాంతకర్త డెమొక్రటిక్‌ ‌విప్లవకారుడు కమ్యూనిస్టు పితామహుడు అతడే..కారల్‌ ‌హేన్రి మార్కస్   ‌ప్రపంచ భవిష్యత్‌ ‌రూపును సూత్రీకరించిన దార్శనికుడు   శాస్త్ర జ్ఞానం..చారిత్రక కోణం సామాజిక న్యాయ సూత్రాలు ఏకం చేసిన మేధో సంపన్నుడు   ఏ దేశ పౌరసత్వం లేకున్నా తాను ప్రపంచ పౌరుడినని ప్రకటించిన విశ్వమానవుడు…