అటు ఎండలు, ఇటు రాజకీయ పార్టీలతో వేడెక్కుతున్న తెలంగాణ
తెలంగాణలో భానుడి భగభగలతో రాష్ట్రం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ జిల్లాలో చూసినా నలబైరెండు నుండి నలబై అయిదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం పూట రోడ్లమీదకు రావాలంటేనే భయపడి పోతున్నారు. ఇంత వేడి వాతావరణం కి రాజకీయ పార్టీలు మరింతగా నిప్పు రాజేస్తున్నాయి. జాతీయ పార్టీలు ఒక పక్క, ప్రాంతీయ పార్టీలు…
