Category Uncategorized

మోదీ చరిష్మా బిజెపి అభ్యర్థులను గట్టెక్కిస్తుందా..!

రాష్ట్రంలో టార్గెట్‌ 14 లక్ష్యం సాధ్యమేనా.. రిజర్వేషన్ల రద్దు అస్త్రంతో కాంగ్రెస్‌…వీడియో మార్ఫింగ్‌ అస్త్రంతో బీజేపీ వలసవాదులకే టికెట్ల  కేటాయింపుతో  పార్టీ నేతల్లో అసంతృప్తి సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా పది రోజుల వ్యవధి ఉండడంతో రాజకీయ పార్టీల ప్రచారం తారస్థాయికి చేరుకుంది. వోటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఒట్లు, రాజీనామాస్త్రాలతో…

దేశాన్ని అమ్మేందుకు బిజెపి కుట్ర

బిజెపి వొస్తే…రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్లు రద్దు మోదీ అమిత్‌ షా నాపై పగబట్టారు 10 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ కేసులకు భయపడను.. నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ పౌరుషానికి..గుజరాత్‌ ఆధిపత్యానికి మధ్య పోటీ ప్రస్తుత ఎన్నికలు ప్రత్యేకమైనవి..ప్రజలు ఆలోచించాలి కేసీఆర్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం కోరుట్ల జనజాతర…

అవకాశ వాదం విడిచి.. ఆశావాదం వైపు పయనించాలి!

ఎక్కడో,ఏదో ఒక చోట కొన ఊపిరితో కొనసాగుతున్న చైతన్యం కొడిగట్టి పోతున్నది. వెలిగే దీపాన్ని ఆర్పే వరకు నిద్దుర పట్టని క్రూర మనస్తత్వాల కుటిలత్వానికి  మనిషన్నవాడు ఈ మానవ సమాజంలో మిగిలే ప్రశ్నే ఉత్పన్నం కాదు .మానవ రూపం ధరించిన క్రూర మృగాలు జనారణ్యంలో సంచరిస్తున్నాయి. అభయారణ్యాలు అంతరించి, జీవించే నెలవు లేక జనారణ్యంలోకి అడుగుపెట్టే…

సంక్షేమ పథకాలపైనే బిఆర్‌ఎస్‌ ఆశలు !

లోక్‌సభ ఎన్నికల్లోనూ కెసిఆర్‌ పాపులర్‌ పథకాలు మరోమారు ప్రచారాంశం అవుతున్నాయి. రాజకీయ విమర్శలతో పాటు పథకాల పనితీరు ముందుకు వొస్తున్నాయి. ఇందులో నిరంతర విద్యుత్‌, రైతుబంధు, కాళేశ్వరం నీళ్ల్లు అంటూ కెసిఆర్‌ తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇవే వోట్లు సాధిస్తాయని, కాంగ్రెస్‌, బిజెపిలను దెబ్బతీస్తాయన్న ధీమాలో కెసిఆర్‌ ఉన్నారు. అందుకే ప్రధానంగా 24 గంటలు…

లోక్‌సభ ఎన్నికల బరిలో 525 మంది

సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ కరాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ఎన్నికల పక్రియ మొదలయ్యిందని, ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో…

తెలంగాణలో పోలింగ్‌ సమయం పెంపు

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పోలింగ్‌ సమయాన్ని పెంచుతూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో నాలుగో దశలో ఎన్నికలు మే 13న జరుగనున్న విషయం తెలిసిందే. ఆ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6…

కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేయగలరా..

సిఎం రేవంత్‌వి వ్యర్థ ప్రయత్నాలు తెలంగాణ భవన్‌ మేడే వేడుకల్లో కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 1 : రాష్ట్రంలో కేసీఆర్‌ ఆనవాళ్లులేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్‌ రెడ్డి వల్ల కాదు కదా..ఆయన జేజమ్మ వల్ల కూడా కాదన్నారు. బుధవారం…

రఘురాం రెడ్డి పక్కా లోకల్ 

సమస్యలు చెప్పండి మంత్రి, ఎమ్మెల్యేకు చెబుతా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధురి   ఖమ్మం కాంగ్రెస్  ఎంపీ అభ్యర్ధి రామ సహాయం రఘురాం రెడ్డిని గెలిపిస్తే ఇంటి పేరుకు తగ్గట్లే ప్రజలకు సహాయం చేస్తూ, సమాజానికి సేవ చేస్తారని రాష్ట్ర  రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి పొంగులేటి మాధురి అన్నారు. …

గుజరాత్‌ పెత్తనానికి…తెలంగాణ పౌరుషానికి మధ్య జరగబోయే ఎన్నికలు ఫైనల్స్‌

మోదీని ఓడించాలి  కాంగ్రెస్‌ జెండాను ఎగురెయ్యాలి కెసిఆర్‌ మాదిరిగానే అక్రమ అరెస్ట్‌లకు తెరలేపిన మోదీ రిజర్వేషన్ల రద్దుకు బిజెపి కుట్ర బిఆర్‌ఎస్‌, బిజెపి ఒక్కటే..కెసిఆర్‌ను ఇండియా కూటమిలో చేర్చుకునే ప్రసక్తి లేదు జనజాతర సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 : ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికలు గుజరాత్‌…