బీజేపీ మళ్లీ వొస్తే రాజ్యాంగం విచ్ఛిన్నం
దేశాన్ని 22-25 బిలియనీర్ల చేతిలో పెట్టాలనేదే వారి కోరిక కోట్లాది మంది పేద ప్రజల హక్కులను కాపాడాలనేదే కాంగ్రెస్ అభిమతం ప్రస్తుత ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే మహిళలకు నెలకు రూ.8500 మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, ఏప్రిల్ 30…







