కీర్తి ప్రతిష్టలను తుడిచి పెట్టేందుకు ఓ చిన్న అపకీర్తి చాలు. దేశ రాజధాని ఢిల్లీలో సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన నిర్భయ కేసు దేశ ప్రతిష్టను ఎంతగానో దిగజార్చింది. బస్సులో ఎక్కిన ఓ ఫిజియోథెరఫి విద్యార్థిణిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన అందరిని కలిచి వేసింది. ఈ ఘటనతో దేశ రాజధాని ఢిల్లీ మహిళలకు…
Category Uncategorized
బంగారు తెలంగాణ పేరు తో ప్రకృతి విధ్వంసం .
-తెలంగాణతో పాటు ప్రకృతిని నాశనం చేసే మాఫియా ఏర్పడింది -ప్రకృతి విధ్వంసం వల్ల భూమి మనుగడకే ముప్పు వాటిల్లింది -తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ఆవిర్భావ సభలో వక్తలు ఖైరతాబాద్, ప్రజాతంత్ర విలేఖరి, జూన్ 05 : బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణలో ప్రకృతి విధ్వంసం జరుగుతుందని పలువురు వక్తలు అన్నారు. అభివృద్ధి పేరుతో…
సామూహిక అత్యాచార కేసును సిబిఐకి అప్పగించాలి
డీజీపీ మహేందర్రెడ్డిని కలిసిన బిజెపి బృందం హైదరాబాద్, జూన్ 4 : జూబ్లీహిల్స్ బాలిక సామూహిక అత్యాచార కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని భాజపా డిమాండ్ చేసింది. ఈ మేరకు భాజపా ప్రతినిధుల బృందం డీజీపీ మహేందర్రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించింది. కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని కోరినట్లు భాజపా నేతలు తెలిపారు. ఈ…
అలిపిరి నడక మార్గంలో గ్రీన్ కార్పెట్..!
భక్తుల ఇబ్బందులు చూసి చలించిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 24 గంటల్లో భక్తుల కాళ్ళు కాలకుండా గ్రీన్ కార్పెట్ చైర్మన్ సత్వర స్పందనపై భక్తుల కృతజ్ఞతలు తిరుమల, జూన్ 4 : అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే భక్తులు ఎండ వేడితో కాళ్ళు కాలుతూ పడుతున్న ఇబ్బందులు చూసి టీటీడీ చైర్మన్ శ్రీ…
పబ్లు, డ్రగ్స్ను కంట్రోల్ చేయడం లేదు
వరుస ఘటనలు జరుగుతున్నా చర్యలేవీ సిఎల్పి నేత భట్టి విక్రమార్క సోనియా, రాహుల్కు ఈడి నోటీసులపై మండిపాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : హైదరాబాద్లో పబ్లు, డ్రగ్స్ను కంట్రోల్ చేయడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం రావడం లేదన్నారు. కంట్రోల్ లేకపోవడం వలన మైనర్…
Corbevax Attica as a booster Permitted DCGI
న్యూ దిల్లీ, జూన్ 4 : హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఇ రూపొందించిన కార్బెవాక్స్ టీకా బూస్టర్ డోసుగా అనుమతి పొందింది. 18 ఏళ్లు పైబడిన వారికి కార్బెవాక్స్ ను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిజిసిఎ) ఆమోదం తెలిపింది. గతంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ తీసుకున్నప్పటికీ ఈ టీకాను బూస్టర్ డోసుగా…
మైనర్ బాలిక అత్యాచార ఘటనలో ఎవరినీ వొదలం
పోలీసుల దర్యాప్తు ముమ్మరం హోమ్ మంత్రి మహ్మూద్ అలీ వెల్లడి సిబిఐ చేత విచారణ జరిపించండి : సిఎం కెసిఆర్కు బండి సంజయ్ లేఖ కేసును సీబీఐకి అప్పగించాలి : కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు డిమాండ్ డిజిపి కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : జూబ్లీహిల్స్లో జరిగిన…
తెలంగాణా హోమ్ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి
బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్, జూన్ 4 : టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్పై బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్లో జరిగిన మైనర్ బాలిక అత్యాచారంపై స్పందించిన ఆయన టీఆర్ఎస్ సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ‘హైదరాబాదులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చాలా…
వీడియోలు, ఫోటోలు బయటపెట్టిన బిజెపి
పోలీసుల్లో కలవరం.. ఇంటిలిజెన్స్ అత్యవసర భేటీ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : రాష్ట్ర రాజధాని నడిరోడ్డుపై మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలను బీజేపీ రిలీజ్…
