Category Uncategorized

యోగా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన నేత ప్రధాని మోడీ

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో యోగా వేడుకల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బండి సంజయ్‌కు భద్రత పెంపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో 75వేల ప్రదేశాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలిపారు. రాష్ట్రంలోనూ ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రాంతాల్లో యోగా దినోత్సవాన్ని…

తెలంగాణలో ఘనంగా యోగా దినోత్సవం

యోగా డే లో పాల్గొన్న మంత్రులు,ప్రజలు యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి : సిద్దిపేటలో యోగా దినోత్సవంలో హరీష్‌ ‌‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : అం‌తర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ యోగాసనాలు వేశారు. స్వచ్ఛంద, ఆధ్మాత్మిక సంస్థలు ఆధ్వర్యంలో…

భారతీయ సంస్కృతికి ప్రతీక.. యోగా

పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం నిత్యజీవితంలో యోగా భాగస్వామ్యం కావాలి సికింద్రాబాద్‌ ‌యోగా దినోత్సవంలో వెంకయ్యనాయుడు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యోగా ప్రాచీనమైనదేగానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిదని వెంకయ్య నాయుడు అన్నారు. కులమతాలకు అతీతమైనది యోగా అని…

యోగాతో ప్రపంచాన్ని ఏకం చేయవొచ్చు

మైసూరు వేడులకలో ప్రధాని మోడీ యోగాసనాలు దేశ వ్యాప్తంగా 75 నగరాల్లో యోగా డే వేడుకలు ప్రపంచ వ్యాప్తంగానూ యోగా డే ఉత్సవాలు బెంగళూరు, జూన్‌ 21 : ‌యోగా మన సమాజానికి శాంతిని కలిగిస్తుంది, ఇది మన ప్రపంచానికి శాంతిని తెస్తుంది, యోగా మన విశ్వానికి శాంతిని తెస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం…

అగ్నివీరుల భవిష్యత్‌కు ధోకా ఉండదు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌

‌న్యూఢిల్లీ, జూన్‌ 21 : అగ్నిపథ్‌ ‌రిక్రూట్‌మెంట్‌ ‌స్కీంపై నిరసనలు మిన్నంటిన నేపథ్యంలో అగ్నివీరుల భవిష్యత్‌కు ఢోకా ఉండదని, వారి భవిష్యత్‌పై ఆందోళన అవసరం లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ‌భరోసా ఇచ్చారు. రెగ్యులర్‌ ‌సర్వీసులోకి తీసుకునే అగ్నివీరులకు కఠోర శిక్షణ లభిస్తుందని, నిర్ధిష్ట కాలంలో మెరుగైన అనుభవం సాధిస్తారని చెప్పారు.అగ్నివీరుల భవిష్యత్‌…

దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు

యోగా దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు హరిద్వార్‌లో రాందేవ్‌ ‌బాబా యోగాసనాలు సైకతశిల్పంతో యోగా ఆవశ్యకతను చెప్పిన సుదర్శన్‌ ‌పట్నాయక్‌ ‌యోగాలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యూ దిల్లీ, జూన్‌ 21 : ‌దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు యోగా…

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం

శివసేనకు ఏక్‌నాథ్‌ ‌షిండే ఝలక్‌ 21 ‌మంది ఎమ్మెల్యేలతో గుజరాత్‌లో క్యాంపు ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటున్న విశ్లేషకులు ముంబయి, జూన్‌ 21 : ‌మహారాష్ట్రలో ఠాక్రే సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.మహారాష్ట్రలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. మహారాష్ట్ర మంత్రి, శివసేన అసంతృప్త నేత ఏక్‌నాథ్‌ ‌షిండే21 మంది ఎమ్మెల్యేలనువెంటబెట్టుకుని గుజరాత్‌కు మకాం మార్చారు. సూరత్‌…