Category Uncategorized

పెళ్లి వేడుకలో విషాదఛాయలు బరాత్‌లో కాల్పులతో యువకుడు మృతి

లక్నో,జూన్‌23 :  అం‌గరంగ వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో విషాదఛాయలు అలుముకున్నాయి. బరాత్‌ ‌వేడుకలో భాగంగా ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లికుమారుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రమాదవశాత్తు ఆ బుల్లెట్‌ ‌స్నేహితుడికి తగిలింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ ‌సోన్‌భంద్రా జిల్లాలోని బ్రహ్మనగర్‌ ఏరియాలో చోటు చేసుకుంది. మనీష్‌ ‌మాద్హేశియా అనే…

యథావిధిగా 27న అమ్మ ఒడి పథకం : మంత్రి బొత్స

విజయనగరం, జూన్‌ 23 :  ఈ ‌నెల 27న అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహిస్తామని, ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి చేతుల దగా తల్లుల అకౌంట్లలోకి నగదు జమ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గతంలో 32 శాతం మాత్రమే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివేవార న్నారు. వైఎస్సార్‌సీపీ  ప్రభుత్వం వచ్చాక విద్యార్థుల సంఖ్య 65…

అరకొర ఆంగ్ల మీడియం

సర్కారు బడిలల్లో ఆంగ్లమీడియాలంట ఆరంభశూరత్వంకూడా లేని ప్రారంభమంట దొర మాటిస్తే ఉత్తదేనంట బడిబాటలో ప్రగల్భాలు బీదోళ్ళ పిల్లల బతుకుబాటది దారిపడాలంటే కాస్త కష్టమేనట ఆంగ్లక్షరాలను తిలకిద్దామంటే పుస్తకాలసలే ఉండవంట వసతుల కల్పన కలనేనంట బ్రష్టుపట్టించుటే ద్యేయమంట పుస్తకాలు లేని బడిబాటలో బ్రిడ్జి కోర్సుతో కాలయాపన దీనుల దీనావస్థ శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్న బడిగోడలను తలపిస్తున్నది నిర్భాగ్యులకిక్కడ పొందాల్సిందేదైనా…

ఊట

ఆమో అతనో ఎవరో ఎనలేని మార్పు కోరుతున్నారు అది ఇక ముందులా ఉండొద్దు కొన్ని టైప్స్ ‌లోనో పోలికల్లోనో పొసగొద్దు ఒక నయా అనుభూతినివ్వాలె చూడంగానో వినంగానో అరె ఇది మాకు తట్టలేదే అన్న ప్రశ్న లోలోపలికెళ్ళాలె నేరుగా ఇదో ఆర్కిటైప్‌ అసలే అవ్వొద్దు దీనిలా కొన్ని కాపీలూ మోడల్స్ ‌రానూవొద్దు ఎన్నాళ్ళుండాలో అలా అవన్నీ…

‌ప్రమాదం ఇంకా పొంచి ఉంది ..!

కొరోనా  థర్డ్‌వేవ్‌ ‌భయాలు ఇంకా తొలగకముందే ఫోర్త్‌వేవ్‌ ‌భయాలు మరింతగా భయాందోళనలను కలిగించేవిగా ఉన్నాయి. గత వారం పదిరోజుల్లో కేసులు పెరుగుతున్న తీరు మరోమారు ఆందోళనకరంగా ఉంది. ముందు జాగ్రత్తలే మందు అని నిఫులు, వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు చేస్తున్నా..ప్రజల నిర్లక్ష్యం తోడు కావడంతో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కొరోనా  కేసుల సంఖ్య…

దేశంలో మరోమారు 12 వేలు దాటిన కొరోనా కేసులు

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి న్యూ దిల్లీ, జూన్‌ 22 : ‌దేశంలో కొరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 24 గంటల్లో 12,249 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదుకాగా 13 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.33 కోట్లకు చేరుకోగా…

జూలైలో కాకతీయ ఉత్సవాలు

ప్రపంచానికి కాకతీయ కళావైభవం చాటుతాం అధికారులతో మంత్రి శ్రీనివాసగౌడ్‌ ‌సమీక్ష ఖిలాషాపూర్‌ ‌కోట నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌కాకతీయుల కళా వైభవాన్ని ప్రపంచానికి తెలిపేందుకు కేసిఆర్‌ ‌సంకల్పించి నట్లు మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. కాకతీయుల ఉత్సవాల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్న ఆయన ఉత్సవాలకు కాకతీయ వారసులను అధికారికంగా…

యాసంగి వడ్ల కొనుగోలు డబ్బులను వెంటనే చెల్లించాలి

రైతు బంధు డబ్బులను వెంటనే రైతుల ఖాతాలో జమచేయండి సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22: ‌యాసంగి వడ్ల కొనుగోలుకు సంబంధించిన డబ్బును వెంటనే రైతులకు చెల్లించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు ఆయన సీంఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రైతుబంధు పథకం…

నేడు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలం స్నాతకోత్సవం

పలువురు ప్రముఖులకు డాక్టరేట్ల్లు ప్రదానం నేడు వర్చువల్‌గా పాల్గొననున్న గవర్నర్‌ ‌తిరుపతి, జూన్‌ 22 : ‌తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం జరిగే స్నాతకోత్సవంలో ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేయనున్నారు. గౌరవ డాక్టరేట్‌లు అందుకోనున్న వారిలో ఒడిశా మాజీ డీజీపీ, ప్రముఖ దాత డాక్టర్‌…