Category Uncategorized

రేపటి నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు

సమావేశాలకు సర్వం సిద్ధం చేసిన పార్టీ అధికార పీఠమే లక్ష్యంగా సమరశంఖం 3న సాయంత్రం పరేడ్‌ ‌గ్రౌండ్‌లో ప్రధాని బహిరంగ సభ నేడు హైదరాబాద్‌ ‌చేరుకోనున్న జెపి నడ్డా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు రేపటి నుంచి హైదరాబాద్‌ ‌నోవాటెల్‌ ‌కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. ప్రధాని…

డాక్టర్లు అవిశ్రాంత సేవకులు

డాక్టర్స్ ‌డే సందర్భంగా గవర్నర్‌ ‌తమిళి సై శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌రోగులకు నిస్వార్ధంగా, అవిశ్రాంతంగా సేవలు అందించే వారు డాక్టర్లని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. జూలై 1 ’నేషనల్‌ ‌డాక్టర్స్ ‌డే’ సందర్భంగా వైద్యులకు ఆమె ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా గవర్నర్‌ ‌డాక్టర్ల సేవలను కొనియాడారు.…

రామగుండంలో వందపడకల… ఇఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణానికి భూమిని కేటాయించండి

సిఎం కెసిఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలో 100 పడకల ఇఎస్‌ఐ ‌హాస్పిటల్‌ ‌నిర్మాణం కోసం భూమిని కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కిషన్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో…

దేశ సంపాదనలో 30 శాతం చిన్న పరిశ్రమలదే

అత్యుత్తమ ఎంఎస్‌ఎంఇలకు అవార్డస్ అం‌దించిన ప్రధాని మోడీ ప్రతి గ్రామానికీ హై స్పీడ్‌ ఇం‌టర్నెట్‌ ‌బెంగుళూరు బాష్‌ ఇం‌డియా స్మార్ట్ ‌కేంపస్‌ను ప్రారంభించిన మోదీ న్యూ దిల్లీ, జూన్‌ 30 : ‌దేశ సంపాదనలో 30 శాతం ఎంఎస్‌ఎంఇల నుంచే వొస్త్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని ప్రతీ జిల్లాలో స్థానిక ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తం…

తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్‌ ‌సాక్షిగా వ్యతిరేకించి…

మోడీ ఏ మొహం పెట్టుకుని వొస్తున్నారు ప్రజలను అవమానించినందుకు ఏం సమాధానం ఇస్తారు దక్షిణాదిపై సవతితల్లి ప్రేమ చూపుతూ ఇక్కడ సమావేశాలా బిజెపి కార్యవర్గ సమావేశాలపై మండిపడ్డ రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌బిజెపి కార్యవర్గ సమావేశాలతో మరోమారు దక్షిణాది రాష్ట్రాలను బోల్తాకొట్టించే కుట్రజరుగుతుందని పిసిపి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.…

నోవాటెల్‌ ‌హోటల్లోనే ప్రధాని మోడీ బస

ఎస్పీజీ సూచనలతో రాజ్‌భవన్‌కు బదులు నోవాటెల్‌కు మార్పు హెచ్‌ఐసిసి పరిసరాల్లో నేటి నుంచి జులై 3 వరకూ 144 సెక్షన్‌ ‌నో ఫ్లయింగ్‌ ‌జోన్‌గా ప్రకటించిన అధికారులు ప్రధాని రాకతో మూడు కమిషనరేట్ల పరిధిలో కఠిన ఆంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 30 : ‌మాదాపూర్‌ ‌నోవాటెల్‌ ‌హోటల్లో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ…

మణిపూర్‌లో ఘోర ప్రమాదం

కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్ల మృతి రెస్క్యూ ఆపరేషన్‌ ‌చేప్టటిన మిలిటరీ ఇంపాల్‌, ‌జూన్‌ 30 : ‌మణిపూర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో భారీ కొండచరియలు ఆర్మీ బేస్‌ ‌క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, 45 మంది గల్లంతయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిరిబామ్‌ ‌నుంచి ఇంఫాల్‌…

దిల్లీ, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

లోతట్టు ప్రాంతాలు జలమయం ట్రాఫిక్‌ ఇబ్బందులతో ప్రజలకు అవస్థలు న్యూ దిల్లీ, జూన్‌ 30 : ‌దేశ రాజధాని దిల్లీ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచే దిల్లీ మహానగరంలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడింది. భారీ వర్షం కారణంగా ఢిల్లీలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆఫీసులకు వెళ్లే…

తెలంగాణను తాకట్టు పెట్టిన కెసిఆర్‌

‌రాష్ట్రాన్ని అప్పులకుప్పగగా మార్చారు ఇచ్చిన హాలు నిలబెట్టుకోవడంలో విఫలం త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌ ‌కుమార్‌ ఆరోపణ ఆదిలాబాద్‌, ‌జూన్‌ 30 : ‌తెలంగాణ రాష్టాన్న్రి కేసీఆర్‌ ‌తాకట్టు పెట్టారని త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌ ‌కుమార్‌ ఆరోపించారు. మిగులు బడ్జెట్‌ ‌లో ఉన్న రాష్టాన్న్రి అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్‌ ‌కే దక్కుతుందని ఎద్దేవా…