పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలు నిషేధం
ఉద్రిక్తతల నేపథ్యంలో సౌత్జోన్ డీసీపీ సాయి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్ట్ 24 : హైదరాబాద్ పాతబస్తీలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని సౌత్జోన్ డీసీపీ సాయి తెలిపారు. ఎవరైనా ర్యాలీలు, ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ వి•డియాలో వదంతులను నమ్మొద్దన్నారు. ఓ వ్యక్తి వ్యాఖ్యల వల్ల ఓ వర్గం మనోభావాలు…
