Category Uncategorized

వాతావరణ సంక్షోభం నివారణకు మిషన్‌ ‌లైఫ్‌

గుజరాత్‌ ‌కేవడియాలో ప్రారంభించిన మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్‌ ‌సెక్రటరీ గుటేరస్‌ ‌హాజరు అహ్మదాబాద్‌,అక్టోబర్‌20 : ‌వాతావరణ మార్పుల సమస్య ప్రపంచం అంతటా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన హిమానీ నదులు కరిగిపోతున్నాయని, నదులు ఎండిపోతున్నాయని ఆయన చెప్పారు. గుజరాత్‌ ‌కెవడియాలో ఐక్యరాజ్య సమితి జనరల్‌ ‌సెక్రటరీ అంటోనియా గుటేరస్‌ ‌తో కలిసి…

బంగారు, వెండి గొడ్డలికి ఆశ పడకు

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజా రథాన్ని నడిపించే తంత్రాలు! సారధులను ఎంచుకునే వరాలు! పలు ఎన్నికలు ఉప ఎన్నికలు ప్రజా పరిణతికి పరీక్ష! ప్రజాస్వామ్య పరిరక్షణకు శ్రీ రామ రక్ష! తంత్రమంటే పగలు ప్రతీకారాలకు వేదిక కారాదు! ప్రజా తంత్రం ప్రజల ఆశలు నెరవేర్చే మంత్రం కావాలి! ఎన్నికలు అంటే… కష్టాల కట్టెలు కొట్టుకొని బ్రతికే ప్రజల…

నేర్చుకుందాం రా రండి!

పిల్లలూ రండి రా రండి ఆంగ్ల నెలలు నేర్చుకుందాం రా రండి గుర్తులతో నేర్చుకుందాం రా రండి మొదటి నెల జనవరి నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సంక్రాంతి సెలవులు ఆరంభం రిపబ్లిక్‌ ‌డే వేడుకలు కూడా ఈనెలే రెండవది ఫిబ్రవరి సంవత్సర మొత్తంలో చిన్నది తక్కువ రోజుల నెలండి మూడవ నెల మార్చి పరీక్షలు…

నీవు ధన్యుడవు

తలవంచి ప్రణామం చేయాలి నీ  సేవకు దేవుని ఆస్తి పంపకాలలో దేశంకోసం రక్తాన్ని చిందించే అదృష్టం నీదే అని వ్రాయబడిన పత్రాలను అందుకొన్న నీవు ధన్యుడవు.. యూనిఫామ్‌ ‌లో కొలువైన  దేశ గౌరవమా హిమాలయాపర్వతం లాంటి ఘనమైన సాహసమా నిను చూసి  భయం కూడా దారి మార్చుకొంటున్నది చూడు శత్రువుతో నీ పోరాట పఠిమ, స్థైర్యం,…

దిల్లీలో బాణాసంచా నిషేధం

అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ దేశ రాజధాని దిల్లీలో బాణాసంచా నిషేధంపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలన్న డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ’ఈ సమయంలో ప్రజలను స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనివ్వండి. వారి డబ్బును స్వీట్ల కోసం ఖర్చు పెట్టనివ్వండి’ అని వ్యాఖ్యానించింది. వచ్చే ఏడాది జనవరి…

మునుగోడు రిటర్నింగ్‌ అధికారిపై సీఈసీ వేటు

గుర్తుల కేటాయింపులో గందరగోళంపై ఫిర్యాదులు మిర్యాలగూడ ఆర్డీవోకు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు ఉప ఎన్నికతో భారీగా మొహరించిన భద్రతా బలగాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌మునుగోడు రిటర్నింగ్‌ అధికారి జగన్నాథరావుపై సీఈసీ వేటు వేసింది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌కు మునుగోడు ఆర్వోగా బాధ్యతలు అప్పగిస్తూ .ఎన్నికల కమిషన్‌ ‌గుర్తుల కేటాయింపు అవకతవకలపై ఆర్వో…

‌ప్రజలతో మమేకవుతూ..

ఎపిలో కొనసాగుతున్న రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర  అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కాంగ్రెస్‌ అ‌గ్రనేత కర్నూలు, అక్టోబర్‌ 20 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర ఎపిలో కొనసాగుతుంది. గురువారం 44వ రోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం బనావాసి గ్రామం నుండి ఉదయం 6 గంటలకు ఆయన యాత్ర…

నిజామాబాద్‌ ‌దవాఖాన అద్భుత ఘనత

24 గంటల్లో పది మోకాలు మార్పిడి చికిత్సలు అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు నిజామాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌20: ‌నిజా మాబాద్‌ ‌జిల్లా ప్రభుత్వ జనరల్‌ ‌దవాఖాన  అరుదైన మైలురాయి అందుకుంది. 24 గంటల్లోనే 10 మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి రికార్డు సృష్టించింది. దాదాపు రూ. 4 లక్షల వరకు ఖర్చు అయ్యే శస్త్ర చికిత్సలను పైసా…

మునుగోడులో ప్రజాస్వామ్యం అపహాస్యం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 :‌మునుగోడులో ప్రజాస్వామ్యం అపహస్యం అయ్యేలా బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌ప్రవర్తిస్తున్నాయని కాంగ్రెస్‌ ఎం‌పీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి విమర్శించారు. మద్యం, డబ్బులతో గెలవాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మునుగోడులో బీజేపీ,  టీఆర్‌ఎస్‌ ‌పంచుతున్న డబ్బంతా ప్రజల నుంచి దోచుకున్నదేనని అన్నారు. మునుగోడు ప్రజలు చాలా చైతన్యం గలవారని.. బీజేపీ…