Category Uncategorized

దేశ రక్షణలో ‘ఎల్‌సిఏ’ల ప్రాధాన్యం ఎంత?

బరువు ఎక్కువ ఉందని ‘తేలికపాటి యుద్ధ విమానాలు’- లైట్‌ కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌- ఎల్‌సిఏ- దేశ రక్షణకు అత్యంత అవసరమన్నది అంతర్జాతీయ సమాజం గుర్తించిన వాస్తవం! మన దేశం చుట్టూ చైనా దురాక్రమణ వ్యూహం బిగుసుకుంటున్న తరుణంలో మన దేశ రక్షణలో ఈ ‘ఎల్‌సిఏ’ల ప్రాధాన్యం మరింత పెరిగింది. ‘తేలిక’ యుద్ధ విమానాలను మాత్రమే కాదు, ఇతర…

కార్పొరేట్‌ల కనుసనల్లో ఆపరేషన్‌ కాగార్‌..

స్వేచ్ఛగా, యధేచ్చగా భారత ప్రభుత్వం మరియు ఛత్తీస్‌ ఘడ్‌ రాష్ట్ర ప్రభుత్వాలతో రహస్యంగా టాటా, ఎస్‌ఆర్‌, జిందాల్‌, వేదాంత ఇతర కార్పొరేట్‌ కంపెనీలు కుదుర్చుకున్న వందల కోట్ల విలువైన ఎం.వో.యు లను అమలుపరచడానికే ఎలాంటి అడ్డు అదుపు లేకుండా వందల సంవత్సరాల పాటు అక్కడున్న స్టీల్‌, ఐరన్‌, గ్రాఫైట్‌, బొగ్గు, సున్నపురాయి, యురేనియం మొదలగు 27…

మూడవ విడత పాలనలో సమన్వయమే అత్యంత కీలకం..

 అమరావతిలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినప్పుడు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..  ‘‘మేము ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తాం.. రాష్ట్రంలోని మసీదుల నిర్వహణకు నెలకు రూ.5,000 ఆర్థిక సహాయం, హజ్‌ యాత్రికులకు లక్ష రూపాయల సహాయం, నూర్‌ బాషా కార్పొరేషన్‌ స్థాపించి ప్రతి ఏటా రూ.వంద కోట్ల నిధులు, ప్రతి నెల…

ఆగస్ట్‌ 15లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే

పంట రుణమాఫీకి విధివిధానాలు రూపొందించండి పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 10:  రుణమాఫీకి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం…

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది

3వ సారి ప్రధానిగా మోదీ బాధ్యతల స్వీకరణ స్వాగతం పలికిన కార్యాలయ సిబ్బంది పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం న్యూదిల్లీ, జూన్‌ 10 : తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి మరింత కృషి చేస్తామని, తమది…

ఎస్‌ఎన్‌డీపీ జాడెక్కడ…?

వర్షా కాలం..ఈ పేరు వింటేనే పీర్జాదిగూడ, బోడుప్పల్‌ లోతట్టు ప్రాంతాల ప్రజల వెన్నులో వణుకుపుడుతుంది.. గత నాలుగేళ్ళ క్రితం ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల ఫలితంగా వరద నీటి ముంపుతో పడిన అవస్థలు, అష్టకష్టాలు, అనుభవాల నుంచి ఇప్పటికీ తేరుకోలేక్నపోతున్నారు. ఇళ్లల్లో వరద నీరు చేరి రోజుల తరబడి ఉండిపోయిన ఆ భయానక చేదు జ్ఞాపకాలను…

తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

కేంద్ర మంత్రులకు సిఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంర్రత, జూన్‌ 10 : విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని తెలంగాణ, ఏపిల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు.…

కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి వరకు..

అంకితభావంతో అందలానికి..  వివిధ శాఖలలో పనిచేసి వన్నెతెచ్చిన బండి కరీంనగర్, ప్రజాతంత్ర, జూన్ 10 : బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పేరు వింటేనే నరనరాన ఇమిడిన హిందుత్వం స్ఫురిస్తుంది. 1971లో జూలై 11న జన్మించిన బండి సరస్వతీ శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేసి, డిగ్రీ పూర్తి చేసి, ఎంఏ పబ్లిక్…

పార్లమెంట్‌లో మీ గొంతుకగా ప్రశ్నిస్తాం

నీట్‌ ‌ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులకు రాహుల్‌ ‌గాంధీ హామీ మోదీ 24 లక్షల విద్యార్థులను, వారి కుటుంబాలను నాశనం చేశారని విమర్శ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 9 : ‌నీట్‌ ‌ఫలితాల్లో అవకతవకలపై 3వ సారి ప్రధాని పదవిని చేపట్టబోయే నరేంద్రమోదీని దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో విద్యార్థుల గొంతకగా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రశ్నిస్తుందని లోక్‌ ‌సభలో…