Category తెలంగాణ

ఆటోనగర్ ఇసుక లారీ అడ్డ తొలగించాలి సమరంగ రెడ్డి

వనస్థలిపురం ప్రణతంత్ర సెప్టెంబర్ 2:హయత్ నగర్ డివిజన్, ఆటో నగర్లో ఇసుక లారీ అడ్డాను తొలగించాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ నవ జీవన్ రెడ్డితో కలిసి ధర్నానిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.2013 లో ఈస్ట్ కాలనీ వాసులు హ్యూమన్ రైట్స్ వారికి ఇసుక లారీ అడ్డా…

ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: పటాన్ చెరు నియోజకవర్గంలో కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా అన్ని మతాల ప్రార్థన స్థలాల నిర్మాణాలకు, అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో శనివారం నూతనంగా నిర్మించతలబెట్టిన మల్లన్న స్వామి దేవాలయం, బీరప్ప స్వామి దేవాలయం…

పారదర్శకంగా డబల్ ఇండ్ల ఎంపిక

వనస్థలిపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 2:ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి . ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో మొదటి విడతగా 500 మందిని డబల్ బెడ్ రూమ్స్ ఇండ్లు లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. దానిలో భాగంగా ఈ రోజు లబ్ధిదారులకు ఎల్.బి.నగర్ సర్కిల్ కార్యాలయంలో మంజూరు అయిన వారికి ప్రతాప్ సింగారం వరకు వెళ్ళడానికి బస్…

వైఎస్ఆర్ చిరస్మరణీయుడు మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి

మహేశ్వరం, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, దివంగత మహానేత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయుడని, యావత్ తెలుగు ప్రజలు ఉన్నంత వరకు వారి గుండెలోనే కొలువై ఉంటారని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్ 14వ వర్ధంతిని పురస్కరించుకొని..…

మంత్రి పట్నం మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి కి తాండూరు ఏఎంసీ చైర్మన్ విట్టల్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు.  తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ శనివారం హైదరాబాద్లో రాష్ట్ర పౌర సమాచార గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి…

రైతులకు ఉచితంగా లింగాకర్షక బట్టల పంపిణి

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: జగదేవపూర్ మండల పరిధిలోని తిగుల్ గ్రామంలో  జాగృతి ప్రాజెక్టు లో భాగంగా యల్డిసి (యల్ డీసీ ), బేయర్ క్రాఫ్ సైన్స్ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్తి లో వచ్చు గులాబి రంగు పురుగు యొక్క యాజమాన్యం గురించి రైతులకు జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, అఖిలేష్…

భగ్గుమన్న బాలనగర్ మెదక్ జాతీయ రహదారి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బహుజన వర్గాల నేత  నీలం మధు ముదిరాజ్ కి  మద్దతుగా నిరసనల పర్వం కొనసాగుతుంది.బీఅర్ఎస్ పార్టీ  పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ నీలం మధుకు కేటాయించాలని కోరుతూ సబ్బండ వర్గాల ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చే టైంలో  ముఖ్యమంత్రి కేసీఆర్…

వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించినకాంగ్రెస్ పార్టీ నాయకులు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2:మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి  వర్ధంతి సందర్భంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అమీన్ పూర్ పట్టణ అధ్యక్షుడు జి. శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యుడు…

మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1:అమీన్ పూర్ మున్సిపాలిటీకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసిన శుభ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్  తుమ్మల పాండురంగా రెడ్డి శుక్రవారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి…