Category తెలంగాణ

నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి: ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2:  ఉప్పల్  నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నట్లు  ఉప్పల్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. శనివారంకుషాయిగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నీ  బండారి లక్ష్మారెడ్డి  సందర్శించి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల ఉప్పల్…

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: బీఆర్ఎస్ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర వైద్యా ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శనివారం పటాన్ చెరు నియోజకవర్గం, తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని  కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో మొదటి విడతగా 3500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానిక…

విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ చేసిన 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 2 : కడ్తాల మండలంలోని గడ్డమీది తండా గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలలో జియంటి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు బుక్కులు, పెన్నులు పలకలను గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న…

ఉప్పల్లో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి

 ఉప్పల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్     కాప్రా డివిజన్, సాయి బాబా నగర్, శ్రీ రామ్ నగర్ లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం 500 ఇండ్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ జిహెచ్ఎంసి మేయర్  గద్వాల విజయలక్ష్మి  ,డిప్యూటీ మేయర్  మోతే శ్రీలత శోభన్ రెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే  బేతీ…

ప్రత్యేక ఓటర్ క్యాంపెనింగును సద్వినియోగం చేసుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: సెప్టెంబర్ 2, 3 తేదీలలో స్పెషల్ డ్రైవ్ కింద జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ నియోజకవర్గంలోని శివారెడ్డిపేట జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ…

ఆజాదిక అమృత్ మహోత్సవంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలి 

కుల్కచర్ల, ప్రజాతంత్ర సెప్టెంబర్ 02:ఆజాదిక అమృత్ మహోత్సవంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు మారుతి కిరణ్ బూనేటి,జిల్లా ప్రధాన కార్యదర్శి ఘనపూర్ వెంకటయ్య గౌడ్ అన్నారు.చౌడపూర్ మండలంలోని కొత్తపల్లి తండాలో మండల పార్టీ అధ్యక్షుని బందయ్య ఆధ్వర్యంలో అమృత కలశం యొక్క పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.భారత ప్రభుత్వం…

వై ఎస్ ఆర్ సంక్షేమ పథకాలే ఇప్పటికి అమలు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఇప్పటికి అమలు అవుతున్నాయి. అని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమి లేదని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్దిపేటలో శనివారం సిద్ధిపేట కాంగ్రెస్…

పేదింటి బిడ్డకు పుస్తె మట్టెలు అందజేత

జగదేవపూర్,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: జగదేవపూర్ మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో సర్పంచ్ రావికంటి చెంద్రశేఖర్ గుప్తా ఆధ్వర్యంలో పేదింటి బిడ్డ ధ్యాప నర్సింలు సుశీల కూతురు కళ్యాణి వివాహానికి పుస్తె మట్టెలు అందించి ఆశీర్వదిoచారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నీరుపేద పేద ప్రజలకు సేవ చేయడంలో ఎంతో ఆనందం ఉంటుందని, గ్రామ ప్రజలకు మరిన్ని సేవలు…

స్థానికులకు 10 శాతం ఇల్లు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 2: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని, ఆయా గ్రామాల్లో నిర్మించిన ఇళ్లల్లో స్థానికులకు సైతం 10 శాతం కేటాయిస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం కర్దనూర్ గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన…