Category తెలంగాణ

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 4:చిన్నకోడూరు మండల పరిధి అనంతసాగర్ గ్రామంలో  గంగాపూర్  సొసైటీ డైరెక్టర్ మెట్ల లచ్చవ్వ భర్త మెట్ల మొండయ్య  ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాన్ని గంగాపూర్ సొసైటీ చైర్మన్ ములకల కనకరాజు, బిఆర్ఎస్ పార్టీ  నాయకులు  కొండం రవీందర్ రెడ్డి పరామర్శించి  మనోధైర్యం నింపారు. వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని  మంత్రి హరీష్…

ట్రాఫిక్ నిబంధన గురించి అవగాహన కల్పించిన ట్రాఫిక్ సిఐ రామకృష్ణ

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:ఇర్కోడ్ గవర్నమెంట్ హై స్కూల్  విద్యార్థిని, విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల గురించి, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించిన సిద్దిపేట ట్రాఫిక్ సిఐ రామకృష్ణ ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటిస్తే  70% రోడ్డు ప్రమాదాలు తగ్గించవచ్చు.మైనర్ డ్రైవింగ్ చేస్తే చట్ట  ప్రకారం కేసులు నమోదు చేస్తాం.రోడ్డు ప్రమాదాల…

బిఆర్ఎస్ నాయకడు ప్రముఖ వ్యాపార వేత్త మృతి

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సిద్దిపేట అర్బన్ మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన పార్టీ సినియర్ నాయకుడు దేశపతి మధు సుధన్ శర్మ అకాల  మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు.మృతి బాధాకరమని,పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కి తను అందించిన సేవలను కొనియాడారు.కుటుంబానికి ప్రగడా సానుభూతిని తెలియజేశారు.కుటుంబానికి అన్ని విధాలా…

అమ్మవారి దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: శ్రావణ మాసం బోనాలు ఉత్సవాల్లో అమ్మవారిని ఘనంగా పూజించడంతో అందరికీ మంచి జరుగుతుందని ఎన్‌ఎంఆర్‌ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం  మందుమూల ఐదుగుళ్ల పోచమ్మ జాతరకు నీలం మధుముదిరాజ్‌ హాజరవడంతో ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక…

సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఆస్కార్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్లు అందజేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సిరిసిల్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల  మైదానంలో శ్రీలంబోదర కల్చరల్ అకాడమీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నేషనల్ కో ఆర్డినేటర్ కె.వి రమణారావు సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మొహమ్మద్ సలీం, శ్రీ లంబోదర కల్చరల్…

మాంసం ఉత్పత్తిలో తెలంగాణలో గులాబీ  విప్లవం 

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో  సర్పంచ్ విజయ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొల్ల కుర్మాలకు గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం మూడు యూనిట్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హాజరయ్యారు.ఈ…

జనాభా శాతం ప్రకారం ముదిరాజ్ లకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి

తాండూరు, ప్రజాతంత్ర,  సెప్టెంబర్ 2: జనాభా శాతం ప్రకారం ముదిరాజులకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ముదిరాజ్ చైతన్య వేదికలో  పార్టీలకు ముదిరాజ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ ల కోసం నియోజకవర్గాలలొ ముదిరాజ్ చైతన్య వేదిక ద్వారా ఓయూ క్యాంపస్ శివ ముదిరాజ్ ,రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా…

ప్రజలే మా బలం, బలగం.. సీంఎ కేసీఆర్‌ నాయకత్వమే శ్రీరామరక్ష

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 02 : నిస్వార్థ సేవతో కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతూ, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసులను దోచుకున్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నియోజకవర్గలోని అన్ని డివిజన్ లలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం పాలనను ప్రజల వద్దకే తేవడం, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు ప్రభుత్వ ఫలాలను…

వైయస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేద వారికి చేరాయి

 ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 2: చేవెళ్ల మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజాఆగిరెడ్డి డీసిసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు దేవర సమత అన్నారు.దివంగత వైయస్సార్ 14వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…