Category తెలంగాణ

మృతుడి కుటుంబానికి  ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4 :  కడ్తాల్ మండలంలోని బాలాజీ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని రేఖలకుంటతండకు చెందిన జర్పుల  లక్ష్మీ మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్  జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ వెంటనే రేఖలకుంటతండకు చేరుకొని లక్ష్మీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులలో…

రెండు లక్షల రూపాయల ఎల్ఓసి అందచేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: ఆపత్కాల సమయంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడకు చెందిన బాయమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మెరుగైన వైద్యం కోసం స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా…

రెండు కోట్ల రూపాయలతో ఉసికే బావి కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన

పటాన్ చెరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉసికే బావి కల్వర్టు నిర్మాణ పనులకు శాశ్వత పరిష్కారంగా రెండు కోట్ల రూపాయలు కేటాయించడంతోపాటు, శరవేగంగా పనులు పూర్తి చేస్తామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సోమవారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని నవ్య కాలనీ, గ్రీన్ మెడోస్, గ్రీన్ ఫీల్డ్…

తీగుల్ ను మండలంగా ప్రకటించకపొతే రాబోవు రోజుల్లో ఎన్నికలను బహిష్కరిస్తాం

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి  400వ రోజుకు చేరుకున్నాయని గ్రామ సాధన సమితి సభ్యులు అన్నారు.ఈ సందర్భంగా తిగుల్ మండల సాధన సమితి ఆద్వర్యంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ కు వినతి పత్రం అందజేశారు.…

దివ్యాంగుల దేవుడు సీఎం కేసీఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సమాజంలో అత్యంత వివక్షతకు, అపహస్యాలకు గురవుతున్న దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు 500 రూపాయల పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచి వారి పాలిట దేవుడిగా మారిన మహోన్నత నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.సోమవారం పటాన్ చెరు పట్టణంలోని…

ఇంటింటా ప్రచారం నిర్వహించిన మహమూద్ అలీ

ఖైరతాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : రాష్ట్రంలో తమ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తే మెరుగైన విద్య వైద్యానికి పెద్దపీట వేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ కో-కన్వీనర్, న్యాయవాది మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం మహమూద్ అలీ నేతృత్వంలో శ్రీరామ్‌నగర్, యూసుఫ్‌గూడలో ఇంటింటి ప్రచారం…

ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : శనివారం హైదర్ గూడా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న ఆటో పైన జిహెచ్ఎంసి నిర్లక్ష్యం వల్ల చెట్టు కూలి ఆటో డ్రైవర్ మహమ్మద్ గౌస్ పాషా(36)పై పడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని అఖిల భారత అసంఘటిత…

ఎస్ కే డి నగర్ లో పర్యటించిన లచ్చిరెడ్డి 

వనస్థలిపురం ప్రజాతంత్ర సెప్టెంబర్ 4: రోజు బి యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎస్ కే డి నగర్ లో వర్షాల కారణంగా రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఎటు పోకుండా ఇబ్బందికరంగా ఉందని కాలనీవాసుల *బి.యన్ రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి తెలియజేయడంతో స్పందించిన కార్పొరేటర్ అట్టి…

సామాజిక పరివర్తన పాదయాత్రను విజయవంతం చేయాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:డీబీఎఫ్, బామ్ సేఫ్,దళిత బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీ నుండి 29 వరకు సామాజిక పరివర్తన పాదయాత్రను దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుందని డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వినయ్ కుమార్ తెలిపారు. సందర్భంగా సొమవారం  ఆయన సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… డిబిఎఫ్  జాతీయ…