Category తెలంగాణ

సబండ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించిన గొప్ప మహనీయుడు ఎంఎంఆర్

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:సబండ వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించిన గొప్ప మహనీయుడు దివంగత నేత స్వర్గీయ మాణిక్యరావు మహారాజ్ అని బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి అన్నారు. మంగళవారం తెలంగాణ సర్దార్ మాజీ మంత్రివర్యులు స్వర్గీయ శ్రీ మాణిక్ రావు మహారాజ్ గారి జయంతి వేడుకలు బీసీ సంఘం ఆధ్వర్యంలో  నిర్వహించారు.…

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అట్టర్ ప్లాప్ అయింది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: సిద్దిపేట పట్టణంలో వందలాది కోట్ల రూపాయలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అట్టర్ ఫ్లాప్ అయిందని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న చిన్నపాటి వర్షానికి పట్టణంలో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మ్యాన్ హోల్ నుండి…

శరవేగంగా అభివృద్ధి పనులు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:పటాన్ చెరు డివిజన్ పరిధిలో మౌలిక వసతుల కోసం కల్పనకు ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని భాష్యం స్కూల్ సమీపంలో 42 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న యుజిడి పనులు,…

భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5:  జిల్లాలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున  ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నరు. మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఇవాళ రేపు రెండు రోజుల పాటు భారీ వర్షం పడే…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్యశాస్త్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల అంశంపై సదస్సు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం వాణిజ్య శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అంశంపై సదస్సు నిర్వహించారు.నేటి ముఖ్య వక్త ఐఏసిఈ అకాడమీ నాగేశ్వర్ రెడ్డి  విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… వివిధ శాఖల నోటిఫికేషన్ ఖాళీలు గురించి వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్…

గోపాల్ పూర్ ను నూతన గ్రామ పంచాయతీ చేయాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4:జగదేవపూర్ మండల పరిధిలోని మునిగడప మధిర గ్రామం గోపాల్ పూర్ ను నూతన గ్రామపంచాయతీగా చేయాలని సోమవారం రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్  వంటేరు ప్రతాప్ రెడ్డికి  ఎంపీటీసీ కిరణ్ గౌడ్, గ్రామ ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు…

రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4 : ఎక్కువాయి పల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ శ్రీపాతి వీరారెడ్డి సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు. సోమవారం ఎక్కవాయి పల్లి గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన వీరారెడ్డి విగ్రహాన్ని సురేష్ రెడ్డి, మాజీ డిజిపి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల…

స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి

తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: తాండూరు తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఉన్న  ఇండియా సిమెంట్ ప్లాంట్ల  పరిసరలలోని స్థానికులకు  ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్  పట్నం మహేందర్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ఇండియా సిమెంట్ ఉన్నత అధికారి రమేష్…

ఈనెల 9న  లోక్ అదాలత్ ను సద్వినియోపరుచుకోండి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 4 : సెప్టెంబర్ 9వ తేదీన ఆమనగల్లు కోర్టు నందు జరగబోవు నేషనల్ లోక్ అదాలత్ లో  తమ తమ కేసులను రాజీ చేసుకోవాలని ఆమనగల్ సిఐ వెంకటేశ్వర్లు కోరారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆమనగల్లు సర్కిల్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ పోలీస్ స్టేషన్ లలో ఉన్న…