Category తెలంగాణ

శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో అమ్మవారు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: మహేశ్వరం శ్రీ శివగంగ రాజారాజేశ్వరి రాజా రాజేశ్వరస్వామి దేవస్థానము శ్రీ రాజారాజేశ్వరిదేవి శరన్నవరాత్రోత్సవాలు ఐదవ రోజు గురువారం రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు  ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం , సహస్రనామార్చన  శ్రీ సూక్త హోమం ( ధన ప్రాప్తికి…

అనుమతులు లేవంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని నిలిపివేయించిన పోలీసులు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అనుమతులు లేవంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిలిపివేయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తాండూరు పట్టణంలోని శాంతి మహల్ థియేటర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ తరఫున కళాకారుల బృందం ప్రచారాన్ని నిర్వహిస్తుండగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమతులు లేవంటూ ప్రచారాన్ని నిలిపివేయించి  వాహనంతో…

దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 19 :  తలకొండపల్లి మండలం మాధాయపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలో భాగంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించిన యజ్ఞ కార్యక్రమాలో పాల్గొని  అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు  శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో…

దుర్గామాతకు పూజలు చేసిన ఆచారి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 19 : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం కడ్తాల మండలం చల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గమాత అమ్మవారిని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టీ. ఆచారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర నాయకులు కండే హరిప్రసాద్, బిజెపి ముఖ్యనాయకులు, గ్రామ ప్రజలు తదితరులు…

కాంగ్రెస్ బిజెపి పార్టీల ప్రలోభాలకు మోసపోవద్దు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: కాంగ్రెస్ బిజెపి పార్టీల ప్రలోభాలకు మోసపోవద్దని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజలకు సూచించారు ఎన్నికల శంఖారావం లో భాగంగా గురువారం పెద్దముల్ మండలం గుట్లపల్లి లో నిర్వహించిన ఎన్నికల శంకరావ సభలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలో ప్రలోభాలకు మోసపోవద్దని అభివృద్ధిని చూసి…

దుర్గామాతను దర్శించుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశిరెడ్డి రవీందర్ రెడ్డి

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: జగదేవపూర్ మండల పరిధిలోని లింగారెడ్డి పల్లి గ్రామంలో దుర్గ యుత్, గ్రామ పెద్దల ఆశీస్సుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యతిధి గా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కేశి రెడ్డి రవీందర్ రెడ్డి, రాష్ట్ర బిసి రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు హాజరైనారు.…

బతుకమ్మతో ప్రజల బాగుండాలి

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 19:  ఈ విజయదశమికి ప్రారంభమైన బతుకమ్మ పండుగతో ప్రజల బ్రతుకులు బాగుపడాలని దుర్గామాతను కోరుకుంటున్నట్టు షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం స్థానిక బుగ్గారెడ్డి గార్డెన్ లో రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాలకు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్,…

నేను ఉన్నాను.. మీ బాధలు విన్నాను 

మీ కష్టాలు స్వయంగా చూస్తున్నాను  మినీ ఇండియాలో సమస్యలు తీష్ట వేశాయి సమస్యల పరిష్కారానికి నాది పూచీ ఒక్కసారి గెలిపించండి మీకు సేవ చేస్తా ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకులు నీలం మధు ముదిరాజ్ నాలుగవ రోజు కొనసాగిన పాదయాత్ర… పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: మినీ ఇండియాగా చెప్పుకునే పటాన్ చెరు నియోజకవర్గంలో ఎటు చూసినా…

 జహంగీర్ పీర్ దర్గాలో “వీర్లపల్లి శంకర్” ప్రతేకంగా పూజలు 

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 19: షాద్ నగర్ నియోజక వర్గంలోని హజరత్ జహంగీర్ పీర్ దర్గాను గురువారం తెల్లవారుజామున షాద్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హజరత్ జహంగీర్ బాబా బురన్ బాబాలకు తమ మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఐదున్నర గంటల…