Category తెలంగాణ

కడ్తాల మండల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 3 : నూతన కడ్తాల మండల అభివృద్ధికి తన శక్తి వంచన మేరకు కృషి చేస్తానన  అభివృద్ధి విషయంలో కట్టుబడి ఉన్నానని జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా జడ్పీ కార్యాలయంలో కడ్తాల్ మండల అభివృద్ధి పనులుకు సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్,  సిసి రోడ్ల గురించి…

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నీలం మధు ముదిరాజ్  భారీ మెజార్టీతో విజయం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 3: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నీలమత ముదిరాజ్ భారీ మెజార్టీతో విజయం సాధించాలని నవయుగ యూత్ అసోసియేషన్ సభ్యులు గణపతిని ప్రార్థించారు.గణపతి నవరాత్రుల సందర్భంగా అమీన్ పూర్ మండలం గండిగూడెం గ్రామంలో నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో లడ్డూను గొల్ల రవి కుమార్ యాదవ్ లక్ష…

ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: ఈనెల 5 తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉన్నదని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వచ్చే రెండు రోజులలో పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.   మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, ఈనెల 5 తర్వాత శాసనసభ…

మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఫేక్ అపాయింట్మెంట్లు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 03 : మేడ్చల్ ప్రాంతంలోని కండ్లకోయాలో ఉన్న ప్రముఖ గ్రూప్ విద్య సంస్థలో తప్పిదాలు జరుగుతున్నాయని, తెలంగాణ స్కూల్స్, టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయిస్ అసోసియేషన్(టీఎస్ టీసీఈఏ) రాష్ట్ర అధ్యక్షులు అయినేని సంతోష్ కుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల పేర్ల మీద ఉన్నత సంస్థల…

బ్యాడ్మింటన్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించిన ఐఎస్ఎస్వో

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 03 : గౌడియం స్కూల్ ఆతిథ్యమిస్తోన్న ఐఎస్ఎస్వో ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను సత్కరించినట్లు నిర్వాహకులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వ్యూహాత్మక గేమ్ ప్లేకు ప్రసిద్ధి చెందిన బ్యాడ్మింటన్ ఈ ఈవెంట్లో హైలైట్గా నిలిచిందన్నారు. భారత బ్యాడ్మింటన్ లో ఒక మహోన్నత వ్యక్తి,…

పటాన్ చెరు లో ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహం.

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 3: తొలి, మలి దశ తెలంగాణ పోరాటాలలో కీలక భూమిక పోషించడంతోపాటు తన పాటలతో తెలంగాణ జాతిని ఏకం చేసిన మహోన్నత వ్యక్తి, ప్రజా యుద్ధనౌక గద్దర్ 11 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుకు పటాన్ చెరు సిద్దమైంది.తెలంగాణ జాతికి గద్దర్ చేసిన సేవలను ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించాలన్న సమన్నత…

పీఆర్సీని నియామకానికి సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయం

రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి ఎన్‌. ‌శివశంకర్‌ ‌నేతృత్వలో కమిటీని నియమిస్తూ సిఎస్‌ ఉత్తర్వులు జారీ   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 2 : ‌రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్‌ ‌చెల్లింపు కోసం పే రివిజన్‌ ‌కమిటీని( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్‌గా ఎన్‌. ‌శివశంకర్‌ (‌రిటైర్డ్…

మీ దీవెనతో మరింత అభివృద్ధి…

ఇక్కడి సేట్లే సిద్ధిపేటకు బ్రాండ్‌ అం‌బాసిడర్లు గత ప్రభుత్వాలు వైశ్యుల నుండి మామూళ్ల వసూలు…బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో ఆ బాధల్లేవ్‌ ‌త్వరలో సిద్ధిపేటలో వృద్ధాశ్రమం ఏర్పాటు సిద్ధిపేటలో వైశ్య సంక్షేమ సమితి కన్వెన్షన్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు రాబోయే ఎన్నికల్లో మంత్రి హరీష్‌ ‌రావును లక్షా 50 వేల మెజారిటీతో గెలిపించాలని వైశ్యుల తీర్మానం సిద్ధిపేట, ప్రజాతంత్ర,…

వారంటీ లేని గ్యారెంటీలు కాంగ్రెస్‌ ‌పార్టీవి

ప్రధాని మోదీ అన్నట్టుగానే మాది కుటుంబ పాలనే ఎమ్మెల్యే సీట్లు అమ్ముకునే వారి మాటలు నమ్మొద్దు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో మంత్రి కేటీఆర్‌ ‌సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 02 : ఆరు దశాబ్దాల పాటు పాలించిన ఏం చేయకుండా మళ్లి ఆరు గ్యారెంటీల పేరుతో ఒక్క అవకాశం ఇవ్వమంటూ  ముందుకు వొస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీని…