Category తెలంగాణ

గొల్ల కుర్మ సంక్షేమానికి సిఎం కెసిఆర్‌ ‌పెద్ద పీట : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 01:‌గొల్ల కుర్మ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పిట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలో మహే శ్వరం, అమీర్‌పేట్‌  ‌గొల్ల కుర్మ యాదవ ఆత్మీయ సమ్మేళనం సభ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి, మహేశ్వరం బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ……

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను బంగాళాఖాతంలో ముంచుడు ఖాయం

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీకి విశ్వాసం లేదు •నిరుద్యోగ యువత, రైతాంగం, మహిళలు బీజేపీ వైపే మొగ్గు •రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం  తథ్యం •దిల్లీలో మీడియాతో ఈటల రాజేందర్‌ ‌న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 01 :  ‌వ్యక్తులు అటు ఇటు మారుతూ ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం నిశ్చి తాభిప్రాయ ంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో…

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌ అండ్‌ ఆగ్రో ఇండస్ట్రీ బాధితులను కాపాడండి…!

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ కు మానవ హక్కుల వేదిక బహిరంగ లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డా. తమిలిసై సౌందర్‌ రాజన్‌ గారికి, నమస్కారములు. మానవ హక్కుల వేదిక పేరుగల స్వచ్ఛంద సంస్థగత మూడు దశాబ్దాలుగా ప్రజల హక్కుల భంగం, వాటి రక్షణ అంశాల పై కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని, నారాయణ పేట్‌…

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు

  శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 1: ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్   శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు బుధవారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్, గంగారం గ్రామం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ బిజెపి…

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు తో పాటు పలు సీనియర్ నాయకులు

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్01: రాహుల్ జోడో  యాత్ర అనంతరం రాహుల్ గాంధీ రాక సందర్భంగా షాద్ నగర్ నియోజక వర్గం సీనియర్ నాయకులు టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వీరాంజనేయులు గౌడ్ ఆయనతో పాటు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ నవాజ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ సందర్భంగా…

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ‘మరాఠా పార్టీ’ పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 01 : తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో తొలిసారిగా పోటీ చేస్తున్నామని రాష్ట్రీయ మరాఠా పార్టీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అంకుష్ శివాజీరావ్ పాటిల్ మాట్లాడుతూ నాంపల్లి నియోజక వర్గం…

ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 01: మెదక్.ఎంపీ,దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి ఘటనను విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదని,హింసతో ఎం సాధించలేరని అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ప్రతిపక్షాలు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించే…

సబితమ్మ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆమెను గెలిపిస్తాయి

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 1: మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఆమెను గెలిపిస్తాయని మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.బుధవారం కందుకూరు మండల పరిధిలోని అన్నోజిగూడ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలలో బిఆర్ఎస్ అభ్యర్థి సబితా రెడ్డి విజయం కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా…

ఈనెల 3న సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 1: ఈనెల 3న శ్రీ సంతోషిమాత 29వ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వహకులు మోని గారి సరోజా పండరినాథ్ తెలిపారు. ఈనెల 3న శుక్రవారం సంతోషిమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఉదయం ఐదు గంటలకు సుప్రభాతం పుణ్యవచనం అమ్మవారికి అభిషేకం కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.…